స్టేషన్ ఘన్పూర్ :వ్యవసాయాధికారుల సూచనల మేరకే క్రిమిసంహారక మందులు వాడాలని రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. బుధవారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ వారి దత్తత గ్రామమైన మీదికొండ గ్రామంల�
చండ్రుగొండ: పోకలగూడెం పంచాయతీ పరిధిలోని మిరపతోటలను సోమవారం వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ అధికారులు పరిశీలించారు. రైతులు, స్థానిక విత్తనాల డీలర్ వద్ద నీయో సీడ్స్ వారి నీలాద్రి రకం మిరప విత్తనాలు నాటిన తోటలల్ల�
రైతుకు ఆధునిక పనిముట్లు అవసరం. దీనివల్ల సాగుబడి ఖర్చు తగ్గుతుంది. కూలీల కొరతనూ అధిగమించవచ్చు. కానీ, ఆ బక్క జీవికి అంత డబ్బుపెట్టి సొంతంగా కొనే స్తోమత ఉండదు. ధైర్యం చేసి కొన్నా.. వాయిదాలు కట్టలేక ఇబ్బంది పడత
ఖమ్మం : ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసుధన్ తెలిపారు. సోమవారం నగరంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సమావేశ మందిరంలో సొసైటీల ముఖ్య కార్యనిర్వాహక అధికార�
దమ్మపేట: యాసంగిలో వరి పంటకు ప్రత్యామ్నాయంగా అపరాలను సాగు చేయాలని అశ్వారావుపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అఫ్జల్ బేగం సూచించారు. దమ్మపేట, పట్వారిగూడెం రైతు వేదికల్లో సోమవారం రైతులతో ఆమె ఏఓ చంద్రశేఖర్ రెడ
సీఎం కేసీఆర్ | గత ప్రభుత్వాల హయంలో నిరాధరణకు గురైన వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. రైతన్నకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్�
ఏన్కూరు: వాణిజ్య పంటలు వేసి తీవ్రంగా నష్టపోతున్న రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కల్పించే రాయితీతో ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. కూరగాయల పంటలకు డ్రిప్ ఇరిగేషన్, పంది�
హైదరాబాద్ : భారతదేశంలో సమగ్రమైన వ్యవసాయ సేవలను రైతులకు అందించే అగ్రిటెక్ ప్లాట్ఫామ్ ప్లాట్ ఫామ్ డీహాత్ సిరీస్ డీ ఫండింగ్ రౌండ్లో 115 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించినట్లు ప్రకటించింది. ఈ రౌండ్�
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో నవంబర్ నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూధన్రావు తెలిపారు. దీని కోసం విస్తరణ అధికారులు వారికి కెటాయించిన కేంద్రాలలో నాణ్యతా ప్రమాణాలు �
రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ మొదటినుంచి వ్యవసాయరంగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వ్యవసాయంపై ఆయనకు ఉన్న మక్కువతో రైతాంగ విధానమే మారిపోయింది. కాళేశ్వరం లాంటి మహాద
ఖమ్మం: రానున్న రోజుల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలతోనే సాగు రైతుల మనుగడ ఆధారపడి ఉందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జీ అనసూయ అన్నారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా జిల్లా రైతులు, ఉద్యానశాఖ అధికారులతో
ఖమ్మం:ఉద్యాన సాగు రైతులు శుక్రవారం విజ్ఞాన యాత్రకు బయలుదేరి వెళ్లారు. వారం రోజుల పాటు మహారాష్ట్రలోని నాసిక్ సహాద్రీఫామ్స్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సాగుచేసే విధానాల పనితీరును తెలుసుకునేందుకు జిల్లా ఉద్�
ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి, అపరాల పంటలలో నాణ్యత ప్రమాణాలు తెలుసుకునేందుకు, సరికొత్త యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. అన్నదాతల ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ సర్కార్ కోల్ కతాకు చెందిన శాస్త్రవే�