హైదరాబాద్ : భారతదేశంలో సమగ్రమైన వ్యవసాయ సేవలను రైతులకు అందించే అగ్రిటెక్ ప్లాట్ఫామ్ ప్లాట్ ఫామ్ డీహాత్ సిరీస్ డీ ఫండింగ్ రౌండ్లో 115 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించినట్లు ప్రకటించింది. ఈ రౌండ్�
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో నవంబర్ నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూధన్రావు తెలిపారు. దీని కోసం విస్తరణ అధికారులు వారికి కెటాయించిన కేంద్రాలలో నాణ్యతా ప్రమాణాలు �
రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ మొదటినుంచి వ్యవసాయరంగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వ్యవసాయంపై ఆయనకు ఉన్న మక్కువతో రైతాంగ విధానమే మారిపోయింది. కాళేశ్వరం లాంటి మహాద
ఖమ్మం: రానున్న రోజుల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలతోనే సాగు రైతుల మనుగడ ఆధారపడి ఉందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జీ అనసూయ అన్నారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా జిల్లా రైతులు, ఉద్యానశాఖ అధికారులతో
ఖమ్మం:ఉద్యాన సాగు రైతులు శుక్రవారం విజ్ఞాన యాత్రకు బయలుదేరి వెళ్లారు. వారం రోజుల పాటు మహారాష్ట్రలోని నాసిక్ సహాద్రీఫామ్స్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సాగుచేసే విధానాల పనితీరును తెలుసుకునేందుకు జిల్లా ఉద్�
ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి, అపరాల పంటలలో నాణ్యత ప్రమాణాలు తెలుసుకునేందుకు, సరికొత్త యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. అన్నదాతల ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ సర్కార్ కోల్ కతాకు చెందిన శాస్త్రవే�
సినీ నటుడు ఆర్ నారాయణమూర్తినర్సంపేట, అక్టోబర్ 20: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్లచట్టాలు రైతులకు శాపమని, ఆ చట్టాలు అమలైతే రైతులను మ్యూజియంలోనే చూడాల్సి వస్తుందని సినీ నటుడు, నిర్మాత ఆర్ �
తల్లాడ: రైతులు విపరీతంగా పంటపొలాలకు పురుగుమందులు పిచికారీ చేయవద్దని హైదరాబాద్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్కుమార్, కృషివిజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ హేమంత్కుమార్ అన్నారు. సోమవారం మండల �
ఖమ్మం: ఉద్యాన పంటల సాగు విస్తీర్ణంలో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్రఉద్యానవనశాఖ ఉప సంచాలకురాలు, సూక్ష్మనీటి పథకం ప్రత్యేక అధికారిణి విజయలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్ర
డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి వర్ని : మార్కెట్ కమిటీ పరిధిలోని రైతులకు సౌకర్యాలు మెరుగుపరచడానికి కొత్త పాలకవర్గం కృషి చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు పోచ�
తెలంగాణ వ్యవసాయరంగానికి విద్యుత్తు కీలకం ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకుంటే తీరని నష్టం కేఆర్ఎంబీ సమావేశంలో తేల్చిచెప్పిన తెలంగాణ అధికారులు హైదరాబాద్, అక్టోబర్12 (నమస్తే తెలంగాణ): కృష్ణా బేసి�
బెదిరింపులకు దిగుతూ రాష్ర్టాలపై ఒత్తిడి విధిలేక మీటర్లు బిగిస్తున్న ఏపీ సర్కారు ఉచిత విద్యుత్తు ఉన్నచోట రైతుల చేతికి బిల్లులు హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు రంగంలో సంస్కరణల విషయంల�
మనుస్మృతిలో వేనుడు మహా పాపిష్ఠివానిగా పేర్కొనబడ్డాడు. అయినా, అతని పార్థివదేహాన్ని మథించగా ఆవిర్భవించింది ఎవరు? పృథు రూప పురుషోత్తముడు. కాన, అత్యంత పాపి యందు కూడా పరమాత్ముడుంటాడు సుమా!- అన్నది పరమార్థం! మహ
Telangana | ఏడాది లోగా వట్టెం, కరివెన రిజర్వాయర్లు పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. బిజినేపల్లి మండలం పాలెంలో అగ్రికల్చర్ బీఎస్సీ కాలేజ్ హాస్టల్ను, తిమ్మాజిప