సినీ నటుడు ఆర్ నారాయణమూర్తినర్సంపేట, అక్టోబర్ 20: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్లచట్టాలు రైతులకు శాపమని, ఆ చట్టాలు అమలైతే రైతులను మ్యూజియంలోనే చూడాల్సి వస్తుందని సినీ నటుడు, నిర్మాత ఆర్ �
తల్లాడ: రైతులు విపరీతంగా పంటపొలాలకు పురుగుమందులు పిచికారీ చేయవద్దని హైదరాబాద్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్కుమార్, కృషివిజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ హేమంత్కుమార్ అన్నారు. సోమవారం మండల �
ఖమ్మం: ఉద్యాన పంటల సాగు విస్తీర్ణంలో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్రఉద్యానవనశాఖ ఉప సంచాలకురాలు, సూక్ష్మనీటి పథకం ప్రత్యేక అధికారిణి విజయలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్ర
డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి వర్ని : మార్కెట్ కమిటీ పరిధిలోని రైతులకు సౌకర్యాలు మెరుగుపరచడానికి కొత్త పాలకవర్గం కృషి చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు పోచ�
తెలంగాణ వ్యవసాయరంగానికి విద్యుత్తు కీలకం ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకుంటే తీరని నష్టం కేఆర్ఎంబీ సమావేశంలో తేల్చిచెప్పిన తెలంగాణ అధికారులు హైదరాబాద్, అక్టోబర్12 (నమస్తే తెలంగాణ): కృష్ణా బేసి�
బెదిరింపులకు దిగుతూ రాష్ర్టాలపై ఒత్తిడి విధిలేక మీటర్లు బిగిస్తున్న ఏపీ సర్కారు ఉచిత విద్యుత్తు ఉన్నచోట రైతుల చేతికి బిల్లులు హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు రంగంలో సంస్కరణల విషయంల�
మనుస్మృతిలో వేనుడు మహా పాపిష్ఠివానిగా పేర్కొనబడ్డాడు. అయినా, అతని పార్థివదేహాన్ని మథించగా ఆవిర్భవించింది ఎవరు? పృథు రూప పురుషోత్తముడు. కాన, అత్యంత పాపి యందు కూడా పరమాత్ముడుంటాడు సుమా!- అన్నది పరమార్థం! మహ
Telangana | ఏడాది లోగా వట్టెం, కరివెన రిజర్వాయర్లు పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. బిజినేపల్లి మండలం పాలెంలో అగ్రికల్చర్ బీఎస్సీ కాలేజ్ హాస్టల్ను, తిమ్మాజిప
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రూ.3,196 కోట్ల వ్యయంతో 6.39 లక్షల కొత్త వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చారు మొత్తం వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు 25.63 లక్షలు 2014-15 నుంచి ఇప్పటివరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు సరఫరా �
TS Assembly | వ్యవసాయ రంగంపై కేంద్రం అవలంభిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమాపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఫసల్ బీమా కానీ, మన్ను బీమా కానీ
స్థిరంగా వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు కరోనా నుంచి వేగంగా కోలుకున్న వైనం తొలి అర్ధభాగంలో 9.25 లక్షల రిజిస్ట్రేషన్లు హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్�
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోనే పెద్ద సొసైటీగా రైతుల అభ్యున్నతి కోసం పని చేస్తున్న వీ.వెంకటాయ పాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సేవా సంఘం రైతుల కోసం చేస్తున్నసేవలు మరువలేనివని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్న�
దమ్మపేట :వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అశ్వారావుపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అఫ్జల్ బేగం రైతులకు సూచించారు. మల్లారం రైతు వేదికలో మంగళవారం ముష్టిబండ రైతులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వరి
6.59% వృద్ధిరేటుతో రాష్ర్టానికి రెండో స్థానం పెద్ద రాష్ర్టాల్లో ఇదే అత్యధికం, అగ్రస్థానంలో త్రిపుర తాజా విశ్లేషణ పత్రంలో నీతి ఆయోగ్ వెల్లడి హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగంలో తెలంగాణ శ�