బోనకల్లు : యాసంగిలో ఆరుతడి పంటల సాగు రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రావినూతల గ్�
ఖమ్మం :మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 600 ఎకరాలలో మిర్చి తోటలు దెబ్బతిన్నట్లు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జీ. అనసూయ తెలిపారు. పంటనష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను �
నల్లగొండ జిల్లా వాడపల్లి కేంద్రంగా విక్రయం38 టన్నుల గుళికలు, రంగు బస్తాలు స్వాధీనంనీలగిరి, సెప్టెంబర్ 21: నల్లగొండ జిల్లా వాడపల్లి కేంద్రంగా నకిలీ గుళికలు తయారుచేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్�
గతేడాది కంటే లక్ష ఎకరాలకుపైగా అధికం రాష్ట్రంలో ఐదేండ్లలో రెట్టింపైన సాగు హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మిరప పంట సాగు ఏటేటా పెరుగుతున్నది. ఐదేండ్లలో ఇది రెట్టింపయింది. ఇప్పటివరకు �
నేనెప్పుడూ జై తెలంగాణ అన్న కానీ.. జై కేసీఆర్ అని అనలే. కానీ ఇవ్వాళ ఆర్బీఐ డేటాను చూసిన తర్వాత జై కేసీఆర్ అని సంతోషంగా అంటా. భారతదేశ జీడీపీకి అత్యధికంగా దోహదం చేసే రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగోదని ‘న్యూ ఇండ�
మర్పల్లి : రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. బుధవారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం చెరువు మల్లేశం ఆధ్వర్యంలో నూతన మార్కెట్ కార్య�
కొడంగల్ : ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించుకునే దిశగా రైతులు అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి రైతులను కోరారు. బుధవారం కొడంగల్ పట్టణంతో పాటు మండలంలోని పర్సాపూర్, హస్నాబాద్ �
Minister Niranjan reddy | దొడ్డు వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలి.. అన్నదాతలకు కేంద్రం అండగా నిలవాలి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. ఎఫ్సీఐ నిర్ణయం రైతాంగానికి గొడ్డలి పెట్టు వంటిది అని
Oil Palm | తెలంగాణ ఆయిల్ పామ్ ప్రణాళిక అభినందనీయం అని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగుకు వంద శాతం సబ్సిడీ విషయాన్ని పరిశీలిస్తాం అని ఆమె చెప్పారు.
Minister Niranjan reddy | సాగు విధానంలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. కేవలం వరి పంటనే కాకుండా అన్ని రకాల పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని కోరారు. ఈ
షాబాద్ : రైతులు వేసిన పంటల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని ఏఈఓ లిఖిత అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని బొబ్బిలిగామ గ్రామంలో రైతులు సాగుచేసిన పంట వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్�
ఆహారంలో భాగం చేసుకోవాలి: మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో చిరుధాన్యాలతోనే పోషక భద్రత లభిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్�
పెద్దేముల్ : మండల పరిధిలో క్లస్టర్ల వారీగా పనిచేసే మండల వ్యవసాయ విస్తరణ అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ హద్దు మీరితే వేటు తప్పదని మండల వ్యవసాయ అధికారి ( ఏఈవో ) షేక్ నజీరొద్దీన్ హెచ్చరించారు. శ�