తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రూ.3,196 కోట్ల వ్యయంతో 6.39 లక్షల కొత్త వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చారు మొత్తం వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు 25.63 లక్షలు 2014-15 నుంచి ఇప్పటివరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు సరఫరా �
TS Assembly | వ్యవసాయ రంగంపై కేంద్రం అవలంభిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమాపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఫసల్ బీమా కానీ, మన్ను బీమా కానీ
స్థిరంగా వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు కరోనా నుంచి వేగంగా కోలుకున్న వైనం తొలి అర్ధభాగంలో 9.25 లక్షల రిజిస్ట్రేషన్లు హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్�
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోనే పెద్ద సొసైటీగా రైతుల అభ్యున్నతి కోసం పని చేస్తున్న వీ.వెంకటాయ పాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సేవా సంఘం రైతుల కోసం చేస్తున్నసేవలు మరువలేనివని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్న�
దమ్మపేట :వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అశ్వారావుపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అఫ్జల్ బేగం రైతులకు సూచించారు. మల్లారం రైతు వేదికలో మంగళవారం ముష్టిబండ రైతులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వరి
6.59% వృద్ధిరేటుతో రాష్ర్టానికి రెండో స్థానం పెద్ద రాష్ర్టాల్లో ఇదే అత్యధికం, అగ్రస్థానంలో త్రిపుర తాజా విశ్లేషణ పత్రంలో నీతి ఆయోగ్ వెల్లడి హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగంలో తెలంగాణ శ�
స్వల్పకాలిక చర్చలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వెల్లడి గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్కు అభినందన హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు హరితహారం కార్యక్రమం లక్ష్యాన్ని అధిగమించి�
Hyderabad | వ్యవసాయ పంటల వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలవడంపై మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 2011-2020 మధ్య వ్యవసాయ
మధిర : మధిరలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం విద్యార్థులకు తొర్లపాడు గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతిలో వరి సాగుపై అవగాహన కల్పించారు. వరిసాగు చేసే విధానాలను గురించి విద్యార్థ
భద్రాచలం : పర్ణశాలమండల పరిధిలోని పెద్దనల్లబల్లి రైతువేదికలో రైతులకు పంట మార్పిడిపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో జిల్లా వ్యవసాయాధికారి అభిమన్యుడు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేం�
తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు ఖర్చులన్నీ పోనూ ఏడాదికి రూ. 13.67 లక్షల మిగులు గతంలో వ్యవసాయమంటే..‘ఒకే పొలం – ఒకే పంట’ అన్నట్టుగా ఉండేది. నష్టాల్లో మునిగినా, లాభాలు తేవాలన్నా.. ఆ ఒక్క పంటే దిక్కయ్యేది. కానీ, క
ఆరుతడి పంటల్లో మొక్కల చుట్టూ ఉండే వేర్ల భాగాన్ని కప్పి ఉంచడమే ‘మల్చింగ్’. పూర్వం ఈ పద్ధతికి వరిపొట్టు, రంపం పొట్టు,చెరుకు పిప్పి, ఎండిన ఆకులు, చిన్నచిన్న గులకరాళ్లు వాడేవారు.ప్రస్తుతం ‘ప్లాస్టిక్ షీట�
Telangana Agriculture | వ్యవసాయం దండుగ అన్న చోట.. వ్యవసాయం పండుగైంది. వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించింది. ఈ రంగంలో భారతదేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచి.. పలు రాష్ట్రాలకు