స్వల్పకాలిక చర్చలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వెల్లడి గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్కు అభినందన హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు హరితహారం కార్యక్రమం లక్ష్యాన్ని అధిగమించి�
Hyderabad | వ్యవసాయ పంటల వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలవడంపై మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 2011-2020 మధ్య వ్యవసాయ
మధిర : మధిరలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం విద్యార్థులకు తొర్లపాడు గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతిలో వరి సాగుపై అవగాహన కల్పించారు. వరిసాగు చేసే విధానాలను గురించి విద్యార్థ
భద్రాచలం : పర్ణశాలమండల పరిధిలోని పెద్దనల్లబల్లి రైతువేదికలో రైతులకు పంట మార్పిడిపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో జిల్లా వ్యవసాయాధికారి అభిమన్యుడు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేం�
తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు ఖర్చులన్నీ పోనూ ఏడాదికి రూ. 13.67 లక్షల మిగులు గతంలో వ్యవసాయమంటే..‘ఒకే పొలం – ఒకే పంట’ అన్నట్టుగా ఉండేది. నష్టాల్లో మునిగినా, లాభాలు తేవాలన్నా.. ఆ ఒక్క పంటే దిక్కయ్యేది. కానీ, క
ఆరుతడి పంటల్లో మొక్కల చుట్టూ ఉండే వేర్ల భాగాన్ని కప్పి ఉంచడమే ‘మల్చింగ్’. పూర్వం ఈ పద్ధతికి వరిపొట్టు, రంపం పొట్టు,చెరుకు పిప్పి, ఎండిన ఆకులు, చిన్నచిన్న గులకరాళ్లు వాడేవారు.ప్రస్తుతం ‘ప్లాస్టిక్ షీట�
Telangana Agriculture | వ్యవసాయం దండుగ అన్న చోట.. వ్యవసాయం పండుగైంది. వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించింది. ఈ రంగంలో భారతదేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచి.. పలు రాష్ట్రాలకు
బోనకల్లు : యాసంగిలో ఆరుతడి పంటల సాగు రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రావినూతల గ్�
ఖమ్మం :మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 600 ఎకరాలలో మిర్చి తోటలు దెబ్బతిన్నట్లు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జీ. అనసూయ తెలిపారు. పంటనష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను �
నల్లగొండ జిల్లా వాడపల్లి కేంద్రంగా విక్రయం38 టన్నుల గుళికలు, రంగు బస్తాలు స్వాధీనంనీలగిరి, సెప్టెంబర్ 21: నల్లగొండ జిల్లా వాడపల్లి కేంద్రంగా నకిలీ గుళికలు తయారుచేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్�
గతేడాది కంటే లక్ష ఎకరాలకుపైగా అధికం రాష్ట్రంలో ఐదేండ్లలో రెట్టింపైన సాగు హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మిరప పంట సాగు ఏటేటా పెరుగుతున్నది. ఐదేండ్లలో ఇది రెట్టింపయింది. ఇప్పటివరకు �
నేనెప్పుడూ జై తెలంగాణ అన్న కానీ.. జై కేసీఆర్ అని అనలే. కానీ ఇవ్వాళ ఆర్బీఐ డేటాను చూసిన తర్వాత జై కేసీఆర్ అని సంతోషంగా అంటా. భారతదేశ జీడీపీకి అత్యధికంగా దోహదం చేసే రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగోదని ‘న్యూ ఇండ�