బేగంపేట్ : కృషితంత్ర వ్యవసాయ రంగంలో ఒక సామాజిక ప్రభావం చూపే సంస్ధ అని నాబార్డ్ సీజీఎం నీరజ్కుమార్ అన్నారు. మంగళవారం బేగంపేట్లోని సంస్ధ కార్యాలయంలో కృషి తంత్ర వెబ్సైట్ను ఆయన ప్రారంభించారు. ఈ సంధర్భ
సమాజ హితం కోసం తీసిన సినిమా ఇది ఇలాంటివి అరుదు: మంత్రి నిరంజన్రెడ్డి రైతుబంధు దేశానికే ఆదర్శం: ఆర్ నారాయణమూర్తి హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రైతుల మేలు, సమాజ హితం కోసం ప్రముఖ దర్శకుడు ఆర్ నారాయణ
ఫుడ్ ప్రాసెసింగ్జోన్ల ఏర్పాటుకు చర్యలు ఆగ్రో రైతు సేవాకేంద్రాలు రైతుకు ఉపయోగపడాలి శిక్షణ పూర్తయినవారికి 36శాతం సబ్సిడీతో రుణాలు మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): భవిష్యత్ అ�
50 లక్షల ఎకరాల్లో పత్తి వరి 32 లక్షల ఎకరాలుహైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వానకాలం పంటల సాగు కోటి ఎకరాలు దాటింది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 1.04 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసా
హైదరాబాద్ : వ్యవసాయం ఒక పరిశ్రమగా వర్ధిల్లాలని.. వ్యవసాయరంగాన్ని పరిశ్రమగా మార్చేందుకు ఏ విధమైన కార్యాచరణ చేయాలో మంత్రివర్గ ఉపసంఘం గుర్తించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ�
వ్యవసాయంలో కొత్త పద్ధతి ఆవిష్కరణ చిన్న, సన్నకారు రైతులకు ఆదాయ వనరు ఆకట్టుకుంటున్న సాక్రో సంస్థ విధానం ఉన్నది కాసింత జాగా అయినా సరే.. ఓ రెండు కూరగాయల మొక్కలు, రెండు పండ్ల మొక్కలు, రెండు ఆకుకూరల మొక్కలు పెంచ�
వరి దిగుబడిలో మనమే నంబర్1 వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ)/మిర్యాలగూడ/దామరచర్ల: బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులను పట్టించుకొనే దిక్కేలేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్
రైతు వేదికలు | రైతు వేదికలు కర్షక దేవాలయాలుగా బాసిల్లుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొనియాడారు. రైతు వేదికల నిర్మాణాల ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీ�
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతొర్రూరు, ఆగస్టు 6: వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకాలన్న సీఎం కేసీఆర్ పిలుపుమేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగాన్ని ఆయిల్పామ్ సాగులో రాష్ట్రంలోనే ఆదర్శ�
రాష్ట్రంలో ఉబికి వస్తున్న భూగర్భ జలాలు గతేడాది జూలైతో పోల్చితే 3.19 మీటర్లమేర ఎదుగుదల కాళేశ్వరంతో నడివేసవిలోనూ పెరిగిన నీటిమట్టాలు హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): అడుగంటిన భూగర్భ జలాలు ఇది తెలంగాణ ని
చాలామంది ఫేస్ బుక్ అంటేనే టైమ్ వేస్ట్ అంటారు. ఎందుకంటే.. నేటి యువత ఎక్కువగా ఫేస్ బుక్ లోనే కదా టైమ్ పాస్ చేసేది. నిజానికి ఫేస్ బుక్ లో అవసరం ఉన్నది, అవసరం లేనిది.. అంతా ఉంటుంది. మనకు అవసరం ఉన్న సమ�
స్లాట్ బుకింగ్స్లోనూ జూలై నెల టాప్ పోర్టల్ ప్రారంభమైన తర్వాత ఇదే అత్యధికం హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. పోర్టల్ ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి�
తెలంగాణలో 47 క్తొత వంగడాలు రూపకల్పనహైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): వ్యవసాయవర్సిటీ నుంచి ఆరు రకాల పంటల్లో 11 కొత్త వంగడాలను విడుదల చేసినట్టు వీసీ ప్రవీణ్రావు తెలిపారు. తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడి ఇచ్�
చేపల పెంపకంతో అధిక లాభాలు ఒకసారి పెట్టుబడితో దీర్ఘకాలిక రాబడులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న రైతులు ఒకప్పుడు ‘చేపల చెరువు’ అంటే ఉభయ గోదావరి జిల్లాలే గుర్తుకొచ్చేవి. ‘చేపల చెరువు’ అనే పదమే తెలంగాణకు కొత్త�