వరి దిగుబడిలో మనమే నంబర్1 వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ)/మిర్యాలగూడ/దామరచర్ల: బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులను పట్టించుకొనే దిక్కేలేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్
రైతు వేదికలు | రైతు వేదికలు కర్షక దేవాలయాలుగా బాసిల్లుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొనియాడారు. రైతు వేదికల నిర్మాణాల ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీ�
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతొర్రూరు, ఆగస్టు 6: వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకాలన్న సీఎం కేసీఆర్ పిలుపుమేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగాన్ని ఆయిల్పామ్ సాగులో రాష్ట్రంలోనే ఆదర్శ�
రాష్ట్రంలో ఉబికి వస్తున్న భూగర్భ జలాలు గతేడాది జూలైతో పోల్చితే 3.19 మీటర్లమేర ఎదుగుదల కాళేశ్వరంతో నడివేసవిలోనూ పెరిగిన నీటిమట్టాలు హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): అడుగంటిన భూగర్భ జలాలు ఇది తెలంగాణ ని
చాలామంది ఫేస్ బుక్ అంటేనే టైమ్ వేస్ట్ అంటారు. ఎందుకంటే.. నేటి యువత ఎక్కువగా ఫేస్ బుక్ లోనే కదా టైమ్ పాస్ చేసేది. నిజానికి ఫేస్ బుక్ లో అవసరం ఉన్నది, అవసరం లేనిది.. అంతా ఉంటుంది. మనకు అవసరం ఉన్న సమ�
స్లాట్ బుకింగ్స్లోనూ జూలై నెల టాప్ పోర్టల్ ప్రారంభమైన తర్వాత ఇదే అత్యధికం హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. పోర్టల్ ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి�
తెలంగాణలో 47 క్తొత వంగడాలు రూపకల్పనహైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): వ్యవసాయవర్సిటీ నుంచి ఆరు రకాల పంటల్లో 11 కొత్త వంగడాలను విడుదల చేసినట్టు వీసీ ప్రవీణ్రావు తెలిపారు. తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడి ఇచ్�
చేపల పెంపకంతో అధిక లాభాలు ఒకసారి పెట్టుబడితో దీర్ఘకాలిక రాబడులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న రైతులు ఒకప్పుడు ‘చేపల చెరువు’ అంటే ఉభయ గోదావరి జిల్లాలే గుర్తుకొచ్చేవి. ‘చేపల చెరువు’ అనే పదమే తెలంగాణకు కొత్త�
వ్యవసాయంలో యంత్రాల వినియోగానికి ప్రాధాన్యం పెరిగింది. పెట్టుబడి ఖర్చులు తగ్గించడానికి, కూలీల కొరతను అధిగమించడానికి ఇవే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. అయితే, కొన్ని సందర్భాల్లో యంత్రాల కోసమే ఎక్కువ�
ప్రపంచంలో అత్యధికంగా పప్పులు పండించేది, ఉపయోగించేది భారతదేశమే. అయినా, మన అవసరాలు తీరడం లేదు. ఏటా విదేశాల నుంచి రూ.వేల కోట్ల విలువైన పప్పు దినుసులను దిగుమతి చేసుకొంటున్నాం. దేశీయంగా పప్పు దినుసుల ఉత్పత్తి�
ఓ మెకానిక్ ఆవిష్కరణ రైతులు వ్యవసాయ బావుల నుంచి పంటలకు నీటిని పారించేందుకు, నీటిలో మునిగిపోయే సబ్మెర్సిబుల్ పంపు సెట్ను వినియోగిస్తారు. అయితే, నిత్యం నీటిలోనే ఉండే ఆ మోటారులోకి తరచూ ఒండ్రుమట్టి, నాచు
మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం ప్రజల ఆరోగ్యాలపై విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో అధికశాతం రైతులు ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సేద్యం వైపు మొగ్గు చూపుతున్న�
వానాకాల సీజన్కు కేంద్రం కేటాయింపు మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడి ఢిల్లీలో కేంద్ర ఎరువులశాఖ మంత్రితో భేటీ హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత వానాకాలం సీజన్ కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి 1