వ్యవసాయంలో యంత్రాల వినియోగానికి ప్రాధాన్యం పెరిగింది. పెట్టుబడి ఖర్చులు తగ్గించడానికి, కూలీల కొరతను అధిగమించడానికి ఇవే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. అయితే, కొన్ని సందర్భాల్లో యంత్రాల కోసమే ఎక్కువ�
ప్రపంచంలో అత్యధికంగా పప్పులు పండించేది, ఉపయోగించేది భారతదేశమే. అయినా, మన అవసరాలు తీరడం లేదు. ఏటా విదేశాల నుంచి రూ.వేల కోట్ల విలువైన పప్పు దినుసులను దిగుమతి చేసుకొంటున్నాం. దేశీయంగా పప్పు దినుసుల ఉత్పత్తి�
ఓ మెకానిక్ ఆవిష్కరణ రైతులు వ్యవసాయ బావుల నుంచి పంటలకు నీటిని పారించేందుకు, నీటిలో మునిగిపోయే సబ్మెర్సిబుల్ పంపు సెట్ను వినియోగిస్తారు. అయితే, నిత్యం నీటిలోనే ఉండే ఆ మోటారులోకి తరచూ ఒండ్రుమట్టి, నాచు
మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం ప్రజల ఆరోగ్యాలపై విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో అధికశాతం రైతులు ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సేద్యం వైపు మొగ్గు చూపుతున్న�
వానాకాల సీజన్కు కేంద్రం కేటాయింపు మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడి ఢిల్లీలో కేంద్ర ఎరువులశాఖ మంత్రితో భేటీ హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత వానాకాలం సీజన్ కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి 1
మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, జూలై 17(నమస్తే తెలంగాణ): ఆయిల్పామ్ సాగుతో రైతులకు మంచి భవిష్యత్ ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఈ పంట సాగుచేసే రైతులకు ప్రభుత్వం తరపున సబ్సిడీలు అ
సీఎం కేసీఆర్ | గత ఏడేండ్ల కాలంలో తెలంగాణ వ్యవసాయ ప్రస్థానం, అది సాధించిన ఘన విజయాలను బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ మంత్రులతో
త్వరలోనే బీటీ ఆవాల వాణిజ్య సాగు వంటల్లో, పచ్చళ్ల తయారీలో ఆవాలు, ఆవనూనె వినియోగం పెరుగుతున్నది. దీంతో ఆవాల పంట లాభసాటిగా మారుతున్నది. దీనిపై కొత్త ప్రయోగాలూ జరుగుతున్నాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయం రూపొందించ
వ్యవసాయంలో కష్టం పెరిగింది. లాభం తగ్గింది. రైతు ఆలోచనా విధానం కూడా మారింది. ‘ఎట్టికి చేసి ఎవుసాన్ని నిందించొదు’్ద అనుకుంటున్నాడు రైతు. విత్తు పెట్టి ఫలం సాధించాలనుకుంటున్నాడు. కొత్త వాటికోసం అన్వేషిస్త�
రాష్ట్రంలో నీటి వనరులు పెరిగాయి. దుక్కి దున్నడం నుంచి పంట కోతవరకు కావాల్సిన మోతాదులో ఎరువులు అందించి, తగు జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి ఫలితాలు పొందవచ్చు. గత 20 ఏండ్లుగా ప్రధాన ఆహారపంటల్లో పోషకాల స్థాయి పడి
మంత్రి ఎర్రబెల్లి| ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరామని, ఇప్పటికీ ప్రధాని మోదీ స్పందించడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం వద్దన్నా వరి ధాన్యం కొనుగోలు చేశ