మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, జూలై 17(నమస్తే తెలంగాణ): ఆయిల్పామ్ సాగుతో రైతులకు మంచి భవిష్యత్ ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఈ పంట సాగుచేసే రైతులకు ప్రభుత్వం తరపున సబ్సిడీలు అ
సీఎం కేసీఆర్ | గత ఏడేండ్ల కాలంలో తెలంగాణ వ్యవసాయ ప్రస్థానం, అది సాధించిన ఘన విజయాలను బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ మంత్రులతో
త్వరలోనే బీటీ ఆవాల వాణిజ్య సాగు వంటల్లో, పచ్చళ్ల తయారీలో ఆవాలు, ఆవనూనె వినియోగం పెరుగుతున్నది. దీంతో ఆవాల పంట లాభసాటిగా మారుతున్నది. దీనిపై కొత్త ప్రయోగాలూ జరుగుతున్నాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయం రూపొందించ
వ్యవసాయంలో కష్టం పెరిగింది. లాభం తగ్గింది. రైతు ఆలోచనా విధానం కూడా మారింది. ‘ఎట్టికి చేసి ఎవుసాన్ని నిందించొదు’్ద అనుకుంటున్నాడు రైతు. విత్తు పెట్టి ఫలం సాధించాలనుకుంటున్నాడు. కొత్త వాటికోసం అన్వేషిస్త�
రాష్ట్రంలో నీటి వనరులు పెరిగాయి. దుక్కి దున్నడం నుంచి పంట కోతవరకు కావాల్సిన మోతాదులో ఎరువులు అందించి, తగు జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి ఫలితాలు పొందవచ్చు. గత 20 ఏండ్లుగా ప్రధాన ఆహారపంటల్లో పోషకాల స్థాయి పడి
మంత్రి ఎర్రబెల్లి| ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరామని, ఇప్పటికీ ప్రధాని మోదీ స్పందించడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం వద్దన్నా వరి ధాన్యం కొనుగోలు చేశ
వ్యవసాయంలో కృత్రిమ మేథ సాగు, మార్కెటింగ్లో అమలు నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం చర్యలపై రాష్ర్టాలకు సూచన హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం సాంకేతిక రంగంలో ఏఐ హవా నడుస్తున్నది. ఈ అధునాతన సాంకేత�
సాగు, మార్కెటింగ్లో అమలు: కేంద్రం హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): వ్యవసాయరంగంలో సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను పక్కనపెట్టి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను అమలుచేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింద
ఆధునిక వ్యవసాయం రైతన్నకు లాభాలు తెచ్చినా, భూమి తల్లికి మాత్రం తీరని నష్టాన్ని కలిగిస్తున్నది. సంప్రదాయ సాగువల్ల భూసారం క్రమంగా తగ్గిపోతున్నది. అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువుల వాడకం నేల స్థితిగతు�
కేంద్ర మంత్రి తోమర్ ప్రశంస అన్ని రాష్ర్టాలు అనుసరించాలని సూచన హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ నిధుల ఆడిట్కు తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న ఆన్లైన్ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచి�