వ్యవసాయంలో కృత్రిమ మేథ సాగు, మార్కెటింగ్లో అమలు నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం చర్యలపై రాష్ర్టాలకు సూచన హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం సాంకేతిక రంగంలో ఏఐ హవా నడుస్తున్నది. ఈ అధునాతన సాంకేత�
సాగు, మార్కెటింగ్లో అమలు: కేంద్రం హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): వ్యవసాయరంగంలో సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను పక్కనపెట్టి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను అమలుచేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింద
ఆధునిక వ్యవసాయం రైతన్నకు లాభాలు తెచ్చినా, భూమి తల్లికి మాత్రం తీరని నష్టాన్ని కలిగిస్తున్నది. సంప్రదాయ సాగువల్ల భూసారం క్రమంగా తగ్గిపోతున్నది. అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువుల వాడకం నేల స్థితిగతు�
కేంద్ర మంత్రి తోమర్ ప్రశంస అన్ని రాష్ర్టాలు అనుసరించాలని సూచన హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ నిధుల ఆడిట్కు తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న ఆన్లైన్ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచి�
ఈఏపీసెట్| ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ (ఎమ్సెట్) నోటిఫికేషన్ మరో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈఏపీసెట్) నోటిఫికేషన్ను జూన్ 24న వి�
అప్రమత్తతే మేలు మార్కెట్లో నకిలీ విత్తనాలతో జాగ్రత్త కొనుగోలు రసీదులు తప్పనిసరి వ్యవసాయశాఖ సూచనలు పాటించాలి మునిపల్లి, జూన్ 19 : చెట్టు నంబర్ వన్ అయితే కాయ నంబర్ వన్ అవుతున్నదని ఓ సినిమాలో డైలాగ్.. మ�
వ్యవసాయానికి ఈ టెక్నాలజీ ఎంతో మేలువ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్రావు వెల్లడి వ్యవసాయ యూనివర్సిటీ, జూన్ 17: ఫొటో వోల్టాయిక్ టెక్నాలజీతో సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తిచేసి వ్యవసాయరంగానికి అందిస్తే �
ఢిల్లీ, జూన్ 17:ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానంతో ఉద్యానవన రంగాన్నిముందుకు తీసుకెళ్లేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇండో-ఇజ్రాయెల్ అగ్రికల్చరల్ ప్�
వరి సాగులో ‘నాటు వేయడం’ అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నది. ఇందుకు అధిక పెట్టుబడితోపాటు ఎక్కువమంది కూలీల అవసరముంటుంది. ఈ రెండూ లేకుంటే వరి సాగులో ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేని పరిస్థితి. అయితే, ప్రస్తుత �
కరోనా సోకకుండా ఉండాలంటే మూతికి మాస్క్ పెట్టుకోవాల్సిందే. మరి, మామిడి కాయలను చీడపీడల నుంచి రక్షించుకోవాలంటే? ఆ కాయలకు కవర్లు కట్టాలంటున్నాడు ఓ రైతు. దీనిద్వారా అవి ఎక్కువ బరువు పెరగడంతోపాటు అధిక లాభాలు �
తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయం వరి సాగు తగ్గించి.. పత్తి సాగు పెంచాలి రైతులకు మంత్రి నిరంజన్రెడ్డి పిలుపు హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): వరిసాగులో వెదజల్లే విధానం అనుసరించాలని వ్యవసాయశాఖమంత్రి నిర�
తెల్ల బంగారం పండిస్తే.. తెలంగాణ బంగారమైతది.. రైతు ఇంట బంగారం నిండుతది.. అమ్ముడుపోయే పంటలనే సాగుచేయాలి పత్తి, కంది, వేరుశనగ, శనగ, ఆయిల్పామ్.. రాష్ట్రంలో ఈ 5 పంటలకు అద్భుత అవకాశం మన పత్తికి అంతర్జాతీయ మార్కెట్�