రెట్టింపు దిగుబడి.. నాణ్యత అధికం తేల్చి చెప్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు వర్షాధార సాగుతో దిగుబడి తక్కువ రాష్ట్రమంతా పుష్కలంగా సాగునీరు పత్తిసాగును ప్రోత్సహిస్తున్న సర్కార్ 80 లక్షల ఎకరాల్లో సాగు ప్రణ�
వ్యవసాయ, వ్యవసాయేతర లావాదేవీలకు అనుమతి 9 నుంచి ఒంటి గంట వరకు నిర్వహణ వ్యవసాయేతరాలకు స్లాట్ బుకింగ్ తప్పనిసరి హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల ర
హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయం విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యవసాయశాఖలో రెండు అడిషనల్ డైరక్టర్ పోస్టులను మంజూరు చూస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష�
వ్యవసాయశాఖ అధికారులకు సీఎం ఆదేశం హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): వరి పంటను నాటు పద్ధతి కాకుండా వెదజల్లే పద్ధతి ద్వారా సాగుచేస్తే పెట్టుబడి మిగులుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. శనివారం ప్రగతిభవన్లో వ్�
నిన్న మొన్ననే వచ్చింది కదా అన్నట్టుగా ఉన్న తెలంగాణ రాకడకు అప్పుడే ఏడేండ్లు. ఎక్కడ చూసినా నెర్రెలు- మట్టి నిండిన ఒర్రెలు, సాగు మొత్తం ఆగమయ్యిందే అని దిగాలు పడ్డ తెలంగాణ. ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నప
హైదరాబాద్ : దేశంలో తెలంగాణ రాష్ట్రం తప్ప ఎక్కడా రైతు వద్ద నుంచి ఒక్క గింజ కూడా కొనడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు రైతుల వద్దకు పోయి ధర్నాలు చేయాలని కుయుక్తులక�
హైదరాబాద్ : కల్తీ విత్తనాల నియంత్రణకు దేశంలో మెట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో క్యూ ఆర్ కోడ్ తో సీడ్ ట్రేసబిలిటీని అమలు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఆద
హైదరాబాద్ : కల్తీ విత్తనాల తయారీ మీద జిల్లా వ్యవసాయశాఖ అధికారులు అప్రమత్తం కావాలని సీఎం అన్నారు. ఒకవేళ వ్యవసాయశాఖ అధికారులే స్వయంగా ఎక్కడైనా అవినీతికి పాల్పడుతూ కల్తీ విత్తన ముఠాలతో జట్టుకట్టినట్టు �
పట్టు పురుగుల పెంపకంతో అధిక లాభాలు సహకారం అందిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టు పురుగుల పెంపకంపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమ ఉంటుంది. సంప్రదాయ సాగుతో పోలిస్తే రె
తెలంగాణ సాగుభూముల్లో పోషకాలకు కొదువ లేదని ప్రొ॥ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేసవి దుక్కులపై పలు సలహాలు, సూచనలను వారు అందించారు. ఇప్పటికే కోతలు పూర్తయిన
హైదరాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించే వ్యవసాయం, అగ్రి-ఇంజనీరింగ్, సేంద్రీయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అర్హత ప్రమాణాలను సవరించింది. 60 శాతం సీట్లు గ్రామీణ వ�
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు బుధవారం బ్లాక్ డేకు పిలుపు ఇచ్చిన క్రమంలో రైతులు గుమికూడరాదని, బహిరంగ సభలు నిర్వహించరాదని బీకేయూ నేత రాకేష్ తికాయత్ సూచించారు. రైత�
హైదరాబాద్ ,మే 23: ఈస్ట్- వెస్ట్ సీడ్ ఇండియా నుంచి ప్రవేశపెట్టిన అధిక దిగుబడుల మిర్చి హైబ్రిడ్ రకమైన లావా, వైరస్లను తట్టుకునే శక్తి గల లక్షణాలతో ఉత్పత్తి వ్యయం తగ్గించడంపై సానుకూల ప్రభావం కనబర్చగలుగుతోంది. �
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిధారూరు, మే 17: సేంద్రియ సాగుకు రాష్ట్ర ప్రభుత్వ పోత్సాహం ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా ధారూరు మండలం బురుగుగ�