వేసవిలో కూరగాయలు, పండ్ల మొక్కలకు ‘డ్రిప్ పద్ధతి’లో సాగునీరు అందించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలంటున్�
డిమాండ్ ఉన్న పంటలపై అన్నదాతలు దృష్టిపెట్టాలివరి సాగులో నియంత్రణ పాటించాలిపత్తి, కంది, ఆయిల్పామ్ సాగు చేపట్టాలిమంత్రి నిరంజన్రెడ్డి సూచన హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): మారుతున్న పరిస్థితులకన
2021-22 ఉపాధి పనులకు కేంద్రం ఆమోదం అవసరమైతే మరో రెండుకోట్లు అదనం 4,498 కోట్లు విలువైన పనులు రాష్ట్రం వాటాగా రూ.1,125 కోట్లు హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు 13
మళ్లీ గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు.. మొత్తం ప్రభుత్వమే కొంటుంది కరోనాతో అన్నదాతలు ఇబ్బంది పడొద్దు 1.38 లక్షల టన్నుల దిగుబడి అంచనా తెలంగాణవ్యాప్తంగా 6,408 కేంద్రాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన మన పత్తికి అ�
హైదరాబాద్ : రైతు బీమా వంటి పథకం భూ మండలంలో ఎక్కడా లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శాసనమండలిలో సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి అడిగి�
హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రైతు వేదికల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,596 రై�
న్యూఢిల్లీ: వ్యవసాయ ఉపకరణాల తయారీ సంస్థ ఎస్కార్ట్ అగ్రి మెషినరీ కూడా తన ట్రాక్టర్ల ధరలను పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరుగడం వల్లనే ట్రాక్టర్ల ధరలను వచ్చే నెలలో పెంచుత�
భద్రతకు భరోసానిస్తున్న వ్యవసాయభూమి ఇంట్లో అందరి పేరిట ఎంతోకొంత భూమి రైతుబంధు, రైతుబీమా పథకాలతో మార్పు మూడేండ్లలో 9 లక్షలు పెరిగిన పట్టాదారులు ఐదెకరాల్లోపు రైతులు 92.54% మంది 8 ఎకరాలపైన భూమి ఉన్నవారు 1% లోపే ఒ�
‘విజయంతో పాటు దర్శకుడిగా నాకు గౌరవాన్ని తెచ్చిపెట్టిన చిత్రమిది. వ్యవసాయం నేపథ్యంలో గతంలో వచ్చిన సినిమాలకు భిన్నంగా ఎవరూ స్పృశించని అంశాలతో వినూత్నంగా తెరకెక్కించాం’ అని అన్నారు కిశోర్. ఆయన దర్శకత్�
‘వ్యవసాయం గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ సందేశాత్మక కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఇలాంటి వినూత్నమైన సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం బాధ్యతగా భావించి నటించా’ అని అన్నారు శర్వానంద్. ఇమేజ్, వాణిజ్య సూత్�