ఢిల్లీ, జూన్ 17:ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానంతో ఉద్యానవన రంగాన్నిముందుకు తీసుకెళ్లేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇండో-ఇజ్రాయెల్ అగ్రికల్చరల్ ప్�
వరి సాగులో ‘నాటు వేయడం’ అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నది. ఇందుకు అధిక పెట్టుబడితోపాటు ఎక్కువమంది కూలీల అవసరముంటుంది. ఈ రెండూ లేకుంటే వరి సాగులో ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేని పరిస్థితి. అయితే, ప్రస్తుత �
కరోనా సోకకుండా ఉండాలంటే మూతికి మాస్క్ పెట్టుకోవాల్సిందే. మరి, మామిడి కాయలను చీడపీడల నుంచి రక్షించుకోవాలంటే? ఆ కాయలకు కవర్లు కట్టాలంటున్నాడు ఓ రైతు. దీనిద్వారా అవి ఎక్కువ బరువు పెరగడంతోపాటు అధిక లాభాలు �
తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయం వరి సాగు తగ్గించి.. పత్తి సాగు పెంచాలి రైతులకు మంత్రి నిరంజన్రెడ్డి పిలుపు హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): వరిసాగులో వెదజల్లే విధానం అనుసరించాలని వ్యవసాయశాఖమంత్రి నిర�
తెల్ల బంగారం పండిస్తే.. తెలంగాణ బంగారమైతది.. రైతు ఇంట బంగారం నిండుతది.. అమ్ముడుపోయే పంటలనే సాగుచేయాలి పత్తి, కంది, వేరుశనగ, శనగ, ఆయిల్పామ్.. రాష్ట్రంలో ఈ 5 పంటలకు అద్భుత అవకాశం మన పత్తికి అంతర్జాతీయ మార్కెట్�
అన్ని రంగాలకు అనుకూలంగా రాష్ట్రం ప్రభుత్వ విధానాలతో క్యూ కడుతున్న కార్పొరేట్లు పోటెత్తుతున్న పెట్టుబడులు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తెలంగాణ.. నేడు అదే అభివృద్ధి�
నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి ! రాష్ట్రంలో కురిసిన తొలకరి జల్లులతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరడంత�
యంగ్ ప్రొఫెషనర్లు| ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చురల్ రిసెర్చ్ (ఐకార్) యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 24 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫి�
డ్రోన్ల వినియోగంతో వ్యవసాయానికి మేలు పురుగు మందుల పిచికారీకి ఎంతో అనుకూలం వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్రావు వ్యవసాయ యూనివర్సిటీ, జూన్ 08: డ్రోన్ల వినియోగంతో వ్యవసాయానికి ఎంతో మేలు జరుగుతు�
కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండల ప్రధాన కార్యాలయంలో వ్యవసాయ, పోలీసు అధికారులు మంగళవారం సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ .30.24 లక్షల విలువైన లైసెన్స్ లేని మి
న్యూఢిల్లీ, జూన్ 6: కరోనా రెండో దశ ఉద్ధృతి ప్రభావం వ్యవసాయ రంగంపై ఉండదని నీతి ఆయోగ్ సభ్యుడు (వ్యవసాయం) రమేశ్ చంద్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు మే నెలలోనే పెరిగాయని, అప్పటికి వ్యవసాయ పనులు ద�
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డికొల్లాపూర్, జూన్ 6: వ్యవసాయ రంగానికి నిరంతరం ఉచిత విద్యు త్తు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నాగ�
ప్రణాళిక సిద్ధంచేసిన వ్యవసాయశాఖ పత్తి పంటకు ప్రథమ ప్రాధాన్యం 70 లక్షల ఎకరాల్లో దూదిసాగు 41 లక్షల ఎకరాలకు వరి తగ్గింపు 20 లక్షల ఎకరాల్లో కందిసాగు హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వానకాలం సాగు ప్రణాళ