రైతులెవరూ ఆందోళన చెందొద్దు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని, రైతులెవరూ ఆందోళన చెందొద్దని వ్యవసాయశాఖ మంత్రి స�
కనీసం 50 శాతం పెంచిన కంపెనీలుఒక్కో బస్తా డీఏపీపై రూ.700 పెంపుపెరిగిన ధరలు ఈ నెల నుంచే అమల్లోకి హైదరాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): సాగు పెరుగుదలతో సంతోషంగా ఉన్న రైతుపై ఎరువుల ధరల రూపంలో పిడుగుపడింది. ఇప్పట�
స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఆర్.నారాయణమూర్తి నటిస్తున్న చిత్రం ‘రైతన్న’. తొలికాపీ సిద్ధమైంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘నేడు భారతదేశంలో �
యాసంగి పంట కొనుగోలుకు కేంద్రాల ఏర్పాటుజగిత్యాలలో మామిడి మార్కెట్ అభివృద్ధికొల్లాపూర్లో ఈ సీజన్ నుంచి మామిడి కొంటాంవ్యవసాయ, మార్కెటింగ్శాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలం�
అత్యంత ఖరీదైన పంట | ఈ పంట ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. కేజీ పదో, వంద రూపాయాలు కాదు.. ఏకంగా ఆ పంట చేతికొచ్చిన తర్వాత అమ్మితే అంతర్జాతీయ మార్కెట్లో కిలో ధర రూ. లక్ష పలుకుతుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలిఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగా ణ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చని
వేసవిలో కూరగాయలు, పండ్ల మొక్కలకు ‘డ్రిప్ పద్ధతి’లో సాగునీరు అందించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలంటున్�
డిమాండ్ ఉన్న పంటలపై అన్నదాతలు దృష్టిపెట్టాలివరి సాగులో నియంత్రణ పాటించాలిపత్తి, కంది, ఆయిల్పామ్ సాగు చేపట్టాలిమంత్రి నిరంజన్రెడ్డి సూచన హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): మారుతున్న పరిస్థితులకన
2021-22 ఉపాధి పనులకు కేంద్రం ఆమోదం అవసరమైతే మరో రెండుకోట్లు అదనం 4,498 కోట్లు విలువైన పనులు రాష్ట్రం వాటాగా రూ.1,125 కోట్లు హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు 13
మళ్లీ గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు.. మొత్తం ప్రభుత్వమే కొంటుంది కరోనాతో అన్నదాతలు ఇబ్బంది పడొద్దు 1.38 లక్షల టన్నుల దిగుబడి అంచనా తెలంగాణవ్యాప్తంగా 6,408 కేంద్రాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన మన పత్తికి అ�
హైదరాబాద్ : రైతు బీమా వంటి పథకం భూ మండలంలో ఎక్కడా లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శాసనమండలిలో సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి అడిగి�
హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రైతు వేదికల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,596 రై�
న్యూఢిల్లీ: వ్యవసాయ ఉపకరణాల తయారీ సంస్థ ఎస్కార్ట్ అగ్రి మెషినరీ కూడా తన ట్రాక్టర్ల ధరలను పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరుగడం వల్లనే ట్రాక్టర్ల ధరలను వచ్చే నెలలో పెంచుత�