సాగుతో భూసారం పెరుగుదల ఎరువుల ఖర్చు తగ్గే అవకాశం ఆరోగ్యకర ఉత్పత్తులకు దోహదం మేడ్చల్ రూరల్, మే 9: సుస్థిర వ్యవసాయంతోనే రైతులకు మేలు జరుగుతుంది. ఇబ్బడి ముబ్బడిగా రసాయ నిక ఎరువుల వాడకంతో తాత్కాలికంగా దిగు�
కరోనా ఉన్నా ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు అన్నదాతకు అండగా నిలిచిన తెలంగాణ సర్కార్ యాసంగిలో భారీ దిగుబడి.. కల్లాల్లో ధాన్యరాశి రాష్ట్రవ్యాప్తంగా 6 వేలకుపైగా కేంద్రాల ఏర్పాటు మార్కెటింగ్, డబ్బు చెల్లింప�
నిరంతర పరిశోధనలు అవసరం వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్రావు వ్యవసాయ యూనివర్సిటీ: శరవేగంగా పెరుగుతున్న జనాభాకు తిండిగింజలు అందాలంటే ఎప్పటికప్పుడు స్వల్పకాలిక వంగడాలను సృష్టించాల్సిన అవసరం ఉన్నదని, వాటిక
ఎమ్మెల్యే కోరుకంటి చందర్ | తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత వ్యవసాయ రంగానికి తగిన ప్రోత్సాహం అందిస్తూ దేశానికే వ్యవసాయ రంగాన్ని ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని
రామగుండం ఎమ్మెల్యే కోరు
త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి..అగ్రికల్చర్ వర్సిటీ ఉప కులపతి డాక్టర్ ప్రవీణ్రావు వ్యవసాయ యూనివర్సిటీ: రైతులకు ఆధునిక సాఫ్ట్వేర్ టెక్నాలజీని వినియోగించి మెరుగైన సాంకేతిక సలహాలు అందించ
న్యూఢిల్లీ : కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. రైతు సంఘాలు బుధవారం చేపట్టిన ఢిల్లీ మార్చ్ ను విజయవంతం చేయాలని బీకేయూ ఏక్తా ఉగ్ర
రైతులెవరూ ఆందోళన చెందొద్దు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని, రైతులెవరూ ఆందోళన చెందొద్దని వ్యవసాయశాఖ మంత్రి స�
కనీసం 50 శాతం పెంచిన కంపెనీలుఒక్కో బస్తా డీఏపీపై రూ.700 పెంపుపెరిగిన ధరలు ఈ నెల నుంచే అమల్లోకి హైదరాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): సాగు పెరుగుదలతో సంతోషంగా ఉన్న రైతుపై ఎరువుల ధరల రూపంలో పిడుగుపడింది. ఇప్పట�
స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఆర్.నారాయణమూర్తి నటిస్తున్న చిత్రం ‘రైతన్న’. తొలికాపీ సిద్ధమైంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘నేడు భారతదేశంలో �
యాసంగి పంట కొనుగోలుకు కేంద్రాల ఏర్పాటుజగిత్యాలలో మామిడి మార్కెట్ అభివృద్ధికొల్లాపూర్లో ఈ సీజన్ నుంచి మామిడి కొంటాంవ్యవసాయ, మార్కెటింగ్శాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలం�
అత్యంత ఖరీదైన పంట | ఈ పంట ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. కేజీ పదో, వంద రూపాయాలు కాదు.. ఏకంగా ఆ పంట చేతికొచ్చిన తర్వాత అమ్మితే అంతర్జాతీయ మార్కెట్లో కిలో ధర రూ. లక్ష పలుకుతుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలిఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగా ణ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చని