అన్ని రంగాలకు అనుకూలంగా రాష్ట్రం ప్రభుత్వ విధానాలతో క్యూ కడుతున్న కార్పొరేట్లు పోటెత్తుతున్న పెట్టుబడులు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తెలంగాణ.. నేడు అదే అభివృద్ధి�
నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి ! రాష్ట్రంలో కురిసిన తొలకరి జల్లులతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరడంత�
యంగ్ ప్రొఫెషనర్లు| ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చురల్ రిసెర్చ్ (ఐకార్) యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 24 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫి�
డ్రోన్ల వినియోగంతో వ్యవసాయానికి మేలు పురుగు మందుల పిచికారీకి ఎంతో అనుకూలం వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్రావు వ్యవసాయ యూనివర్సిటీ, జూన్ 08: డ్రోన్ల వినియోగంతో వ్యవసాయానికి ఎంతో మేలు జరుగుతు�
కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండల ప్రధాన కార్యాలయంలో వ్యవసాయ, పోలీసు అధికారులు మంగళవారం సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ .30.24 లక్షల విలువైన లైసెన్స్ లేని మి
న్యూఢిల్లీ, జూన్ 6: కరోనా రెండో దశ ఉద్ధృతి ప్రభావం వ్యవసాయ రంగంపై ఉండదని నీతి ఆయోగ్ సభ్యుడు (వ్యవసాయం) రమేశ్ చంద్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు మే నెలలోనే పెరిగాయని, అప్పటికి వ్యవసాయ పనులు ద�
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డికొల్లాపూర్, జూన్ 6: వ్యవసాయ రంగానికి నిరంతరం ఉచిత విద్యు త్తు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నాగ�
ప్రణాళిక సిద్ధంచేసిన వ్యవసాయశాఖ పత్తి పంటకు ప్రథమ ప్రాధాన్యం 70 లక్షల ఎకరాల్లో దూదిసాగు 41 లక్షల ఎకరాలకు వరి తగ్గింపు 20 లక్షల ఎకరాల్లో కందిసాగు హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వానకాలం సాగు ప్రణాళ
11 నుంచి పైలట్ ప్రాజెక్టు రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలు ఎంపిక గజ్వేల్ నియోజకవర్గంలో 3 గ్రామాలు తదుపరి దశలో పట్టణ భూముల సర్వే ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం భూములకు అక్షాంశ, రేఖాంశాలు ఇచ్చి శాశ్వతంగా �
త్వరలో నానో యూరియా లిక్విడ్ ప్రపంచంలోనే తొలిసారిగా ఇఫ్కో తయారీ ఈ నెలలోనే మార్కెట్లోకి అరలీటరు బాటిళ్లు ఒక్కోబాటిల్ బస్తా యూరియాకు సమానం ధర రూ.10 తక్కువ.. దిగుబడి 8% ఎక్కువ పైరు పచ్చగా పెరగాలంటే యూరియా అవస
టన్ను గెల 19,114 గత నెలకంటే రూ. 730 పెంపు అశ్వారావుపేట, జూన్ 2 : ఆయిల్ఫెడ్ అధికారులు రైతులకు తీపికబురు చెప్పారు. ఆయిల్ రికవరీ ఆధారంగా గెలల ధరలను నెలనెల సవరిస్తున్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో సమావేశమైన అ�
రైతాంగం నష్టపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలినకిలీ విత్తనాలపై నిరంతరం పర్యవేక్షణవానకాలంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయించాలివ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మెదక్, జూన్ 1 : నకిలీ విత్తనాల విక్రయాలపై
వ్యవసాయం నేడు పండగైంది | తెలంగాణ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. దాదాపుగా 60 లక్షల మందికిపైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే వ్యవసాయానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది.