వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డికొల్లాపూర్, జూన్ 6: వ్యవసాయ రంగానికి నిరంతరం ఉచిత విద్యు త్తు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నాగ�
ప్రణాళిక సిద్ధంచేసిన వ్యవసాయశాఖ పత్తి పంటకు ప్రథమ ప్రాధాన్యం 70 లక్షల ఎకరాల్లో దూదిసాగు 41 లక్షల ఎకరాలకు వరి తగ్గింపు 20 లక్షల ఎకరాల్లో కందిసాగు హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వానకాలం సాగు ప్రణాళ
11 నుంచి పైలట్ ప్రాజెక్టు రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలు ఎంపిక గజ్వేల్ నియోజకవర్గంలో 3 గ్రామాలు తదుపరి దశలో పట్టణ భూముల సర్వే ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం భూములకు అక్షాంశ, రేఖాంశాలు ఇచ్చి శాశ్వతంగా �
త్వరలో నానో యూరియా లిక్విడ్ ప్రపంచంలోనే తొలిసారిగా ఇఫ్కో తయారీ ఈ నెలలోనే మార్కెట్లోకి అరలీటరు బాటిళ్లు ఒక్కోబాటిల్ బస్తా యూరియాకు సమానం ధర రూ.10 తక్కువ.. దిగుబడి 8% ఎక్కువ పైరు పచ్చగా పెరగాలంటే యూరియా అవస
టన్ను గెల 19,114 గత నెలకంటే రూ. 730 పెంపు అశ్వారావుపేట, జూన్ 2 : ఆయిల్ఫెడ్ అధికారులు రైతులకు తీపికబురు చెప్పారు. ఆయిల్ రికవరీ ఆధారంగా గెలల ధరలను నెలనెల సవరిస్తున్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో సమావేశమైన అ�
రైతాంగం నష్టపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలినకిలీ విత్తనాలపై నిరంతరం పర్యవేక్షణవానకాలంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయించాలివ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మెదక్, జూన్ 1 : నకిలీ విత్తనాల విక్రయాలపై
వ్యవసాయం నేడు పండగైంది | తెలంగాణ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. దాదాపుగా 60 లక్షల మందికిపైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే వ్యవసాయానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది.
రెట్టింపు దిగుబడి.. నాణ్యత అధికం తేల్చి చెప్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు వర్షాధార సాగుతో దిగుబడి తక్కువ రాష్ట్రమంతా పుష్కలంగా సాగునీరు పత్తిసాగును ప్రోత్సహిస్తున్న సర్కార్ 80 లక్షల ఎకరాల్లో సాగు ప్రణ�
వ్యవసాయ, వ్యవసాయేతర లావాదేవీలకు అనుమతి 9 నుంచి ఒంటి గంట వరకు నిర్వహణ వ్యవసాయేతరాలకు స్లాట్ బుకింగ్ తప్పనిసరి హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల ర
హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయం విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యవసాయశాఖలో రెండు అడిషనల్ డైరక్టర్ పోస్టులను మంజూరు చూస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష�
వ్యవసాయశాఖ అధికారులకు సీఎం ఆదేశం హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): వరి పంటను నాటు పద్ధతి కాకుండా వెదజల్లే పద్ధతి ద్వారా సాగుచేస్తే పెట్టుబడి మిగులుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. శనివారం ప్రగతిభవన్లో వ్�
నిన్న మొన్ననే వచ్చింది కదా అన్నట్టుగా ఉన్న తెలంగాణ రాకడకు అప్పుడే ఏడేండ్లు. ఎక్కడ చూసినా నెర్రెలు- మట్టి నిండిన ఒర్రెలు, సాగు మొత్తం ఆగమయ్యిందే అని దిగాలు పడ్డ తెలంగాణ. ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నప
హైదరాబాద్ : దేశంలో తెలంగాణ రాష్ట్రం తప్ప ఎక్కడా రైతు వద్ద నుంచి ఒక్క గింజ కూడా కొనడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు రైతుల వద్దకు పోయి ధర్నాలు చేయాలని కుయుక్తులక�