చండ్రుగొండ: ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని జిల్లా రైతుబంధు సమితి అద్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం చండ్రుగొండ రైతువేదిక భవనంలో జరిగిన రైతు శిక్షణా కార్యక్రమంలో ఆయ�
Oil Farm | యాసంగి వరిపై మొండి వైఖరి అవలంబిస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్ విధానాలతో ప్రత్యామ్నాయ పంటలవైపు సగటు రైతు దృష్టిసారించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
తే: రైతు లేడ్సిన రాజ్యంబు రాణకెక్కదెద్దులేడ్సిన వ్యవసాయమెదుగదనుచుసూక్తులుద్భవించిన నేల శోక వార్ధిముంప జూతురే రైతుల బుద్ధి మాలి! ఆ: మట్టి బిసికి పంట పుట్టించు విధమునునేర్చు కొనిన నుంచి నేటి వరకుప్రకృతి
అంతకంతకూ పెరిగిన సాగు విస్తీర్ణం యాసంగిలో13 వేల ఎకరాల్లో సాగు నిండుగా బోరుబావులు, కాలువలు బోథ్, నవంబర్ 25: బోథ్ మండలంలో రైతులు యాసంగి కింద శనగ, మక్క, గోధుమ, జొన్న, ధనియాలు, కూరగాయాలు తదితర పంటలను సాగు చేస్తా
దీర్ఘకాలపు పంటతో అధిక ఆదాయం శ్రీగంధం.. రైతు ఇంట సిరులు కురిపిస్తున్నది. దీర్ఘకాలంలో భారీ లాభాలను తెచ్చిపెడుతున్నది. నాటిన 15 నుంచి 20 ఏండ్ల తరువాత ఒకో మొకపై రూ. రెండు లక్షల దాకా ఆదాయం చేతికందనున్నది. దీంతో.. ఈ �
తాటాకు మచ్చ తెగులు : పసుపు పంటలో సెప్టెంబర్ నుంచి తాటాకు మచ్చ తెగులు కనిపిస్తుంది. ఆకులపై అక్కడక్కడా పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడుతాయి. ముదురు గోధుమ రంగులోని మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం ఉంటుంది. ఆకు కాడపై మచ�
మార్కెట్ను దృష్టిలో పెట్టుకొనే యాసంగిలో పంటలు సాగు చేయాలి. డిమాండ్ ఉన్న పంటలు పండిస్తేనే అధిక లాభాలు పొందవచ్చు. ప్రస్తుతం వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేస్తేనే మంచిది. నువ్వులు (శ్వేత తిల్, జేసీఎస్�
చండ్రుగొండ: మిరపతోటలో మొక్క తడిసేవిధంగా పై మందులు పిచికారి చేయాలని కేవికే శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మినారాయణమ్మ రైతులకు సూచించారు. మంగళవారం తిప్పనపల్లి గ్రామంలో రైతులకు పై మందులు పిచికారి విధానంపై అవ�
రాబోయే యాసంగి నుంచి బాయిల్డ్ రైస్ను కొనుగోలు చేయబోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగంలో నిప్పు రాజేసింది. తెలంగాణలో యాసంగిలో పండేవి బాయిల్డ్ రైస్ మాత్రమే. వాటిని ‘కొనం’ అని ప్రకటించడమంటే, ‘�
ఖమ్మం: ఖమ్మం నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్ లోని రైతుబజార్లో సోమవారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి ప్రసన్న హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర�
Minister Niranjan reddy | తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతులను పట్టించుకోలేదన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మూడేండ్లలో రూ
ఆ రైతు అందరిలా వరినే సాగు చేయాలని మూస ధోరణిలో ఆలోచించలేదు. ఎప్పుడూ ఒకే తరహా పంటలు పండించి ఒడిదుడుకులు ఎదుర్కోవాలని అనుకోలేదు. భిన్నంగా ఆలోచించాడు. వినూత్న ప్రయోగాలతో విభిన్న సాగుకు ఉపక్రమించాడు. బీడు భూ�
ఏడేండ్లలో 44.25% పెరిగిన వినియోగం 2020-21లో వ్యవసాయానికే 35.5% ‘తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ -2021’లో వెల్లడి హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): సమైక్య పాలనలో చీకట్లలో మగ్గిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవ
చింతకాని: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలవుతున్న రైతు అభివృద్ది, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారిణి విజయనిర్మల శనివారం అన్నారు. మండల పరిధిలో అనంతసాగర్ గ్రామం
Colombo Red Gram | కొలంబో కంది సాగు ఓ రైతు ఇంట కాసులు కురిపిస్తోంది. ఎకరాకు రూ. 40 వేల ఆదాయం సమకూరుతోంది. మునుగోడు పరిధిలోని చల్మెడ గ్రామానికి చెందిన నెల్లికాంతి రాఘవేందర్ అనే యువ రైతు తనకున్న