వ్యవసాయ రంగాన్ని కూలీల కొరత వేధిస్తున్నది. పోనీ యంత్రాలతో సాగు చేద్దామంటే నిధుల కొరత. దీంతో రైతులు పరిస్థితులతో రాజీపడుతూ అత్తెసరు దిగుబడితో సర్దుకుపోతున్నారు. ఈ సమస్యకు చెన్నారావుపేట కేంద్రంగా ఏర్పాట
పొద్దుతిరుగుడుతో భారీ లాభాలు ఆసక్తి చూపుతున్న రైతులు పొద్దుతిరుగుడు పువ్వుతోపాటే రైతన్న దశ కూడా తిరుగుతున్నది. నూనె గింజల్లో ముఖ్యమైన ఈ పంట.. కర్షకుల ఇంట కాసులు కురిపిస్తున్నది. ప్రస్తుతకాలంలో ఈ నూనె వి
ఒకప్పుడు భూసార పరీక్షలు చేయించాలంటే ఓ పెద్ద పని. వ్యవసాయ అధికారులు వచ్చి, పొలంలో మట్టి నమూనాలను సేకరించుకొని వెళ్లేవారు. పరీక్షలు పూర్తయి.. ఫలితాలు రావడానికి వారం, పది రోజులు పట్టేది. కానీ, ఇప్పుడు ఆధునిక స
ఓవైపు గుట్టలు.. అటవీ జంతువుల ఆవాసాలు.. మరోవైపు పచ్చని పైరు.. అడవి జంతువుల దాడి నుంచి తనను తాను రక్షించుకోవడానికి పక్షుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి ఓ రైతు మంచె నిర్మించాడు. మంచెపై కూర్చొన�
Agriculture Hackathon | సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు టెక్నాలజీయే సర్వస్వం. ఐటీ కారిడారే ప్రపంచం. కథంతా కంప్యూటర్లతోనే. కానీ, కొందరు తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు పొలంబాట పడుతున్నారు. రైతాంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా
ఖమ్మం: అగ్రికల్చరల్ మినిస్ట్రీయల్ స్టాప్ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. యర్రమళ్ల శ్రీనివాసరావు ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ముఖ్య అతిథిలుగా టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్ష్యకార్యదర్శ
సుల్తానాబాద్ పీఏసీఎస్ దూకుడు చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ కృషితో అంచలంచెల ప్రగతి ఏడాదికి 75.74 కోట్ల టర్నోవర్.. 52.39 లక్షల నికర లాభాలు ఎరువులు, పురుగుమందులు, బియ్యం అమ్మకాల్లోనూ ముందంజ నూతన విధానాలతో ఇటీ�
కూరగాయలకు మార్కెట్లో 365రోజులూ డిమాండ్ ఉంటుంది. అన్నిటి కంటే భిన్నంగా.. బెండకాయ మాత్రం అన్ని కాలాల్లోనూ సాగుకు అనుకూలమై, రైతులకు లాభాలను అందిస్తున్నది. ప్రస్తుత కాలంలో కూరగాయలు సాగుచేసే రైతులపాలిట వరంగ�
చలికాలంలో గొర్రెలు, మేకలు రోగాలబారిన పడే అవకాశం ఉన్నది. చలిలో కొన్నిరకాల వైరస్లు, వ్యాధికారక ఈగలు వ్యాప్తిచెందడం వల్ల రోగాలు ప్రబలుతాయి. జీవాలను ఆరుబయట ఉంచడంవల్ల కూడా అనారోగ్యానికి గురవుతాయి. కొన్ని అం
తక్కువ పెట్టుబడి..ఎక్కువ దిగుబడి శాశ్వత పందిళ్లలో తీగజాతి కూరగాయలు సాగు చేయడం మంచిదని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రీసెర్చ్ డైరెక్టర్ జగదీశ్వర్ తెలిపారు. కూరగాయల్లో ప్రధానంగా అధిక ప
బొప్పాయి : జనవరిలో బొప్పాయి చెట్లలో కాండం కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఉన్నది. మొక్కల మొదళ్ల దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ద్వారా ఈ తెగులును నివారించవచ్చు. లీటర్ నీటిలో 10 గ్రా. బోర్డో మిశ్రమం కలిపి, వ�
సోయాచిక్కుడు సాగు చేస్తున్నా. కొన్ని రోజులుగా ఆకులపై ఎర్రరంగు, ఉదారంగు మచ్చలు ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావంతో ఆకులు మాడి రాలిపోతున్నాయి. అక్కడక్కడా ఆకు ముడతతోపాటు చిత్తపురుగు కూడా కనిపిస్తున్నది. వీటిన�
బొంరాస్ పేట : కంది పంటను డిబ్లింగ్, జంట సాలు పద్ధతిలో సాగు చేయడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ అన్నారు. జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) పథకంలో మండలంలోని ఎన్నెమీద
Keerthi priya | పండించిన కాయగూరలకు గిట్టుబాటు ధర లభించక, కనీసం కూలీల ఖర్చుకూడా రాక, మార్కెట్లోనే నిర్దాక్షిణ్యంగా పంటను పారవేసే దృశ్యాలను కండ్లారా చూసిందామె. ఈ సమస్యకు పరిష్కారం చూపలేమా? అన్న అంతర్మథనం నుంచి ఓ వ�