ఖమ్మం: అగ్రికల్చరల్ మినిస్ట్రీయల్ స్టాప్ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. యర్రమళ్ల శ్రీనివాసరావు ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ముఖ్య అతిథిలుగా టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్ష్యకార్యదర్శ
సుల్తానాబాద్ పీఏసీఎస్ దూకుడు చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ కృషితో అంచలంచెల ప్రగతి ఏడాదికి 75.74 కోట్ల టర్నోవర్.. 52.39 లక్షల నికర లాభాలు ఎరువులు, పురుగుమందులు, బియ్యం అమ్మకాల్లోనూ ముందంజ నూతన విధానాలతో ఇటీ�
కూరగాయలకు మార్కెట్లో 365రోజులూ డిమాండ్ ఉంటుంది. అన్నిటి కంటే భిన్నంగా.. బెండకాయ మాత్రం అన్ని కాలాల్లోనూ సాగుకు అనుకూలమై, రైతులకు లాభాలను అందిస్తున్నది. ప్రస్తుత కాలంలో కూరగాయలు సాగుచేసే రైతులపాలిట వరంగ�
చలికాలంలో గొర్రెలు, మేకలు రోగాలబారిన పడే అవకాశం ఉన్నది. చలిలో కొన్నిరకాల వైరస్లు, వ్యాధికారక ఈగలు వ్యాప్తిచెందడం వల్ల రోగాలు ప్రబలుతాయి. జీవాలను ఆరుబయట ఉంచడంవల్ల కూడా అనారోగ్యానికి గురవుతాయి. కొన్ని అం
తక్కువ పెట్టుబడి..ఎక్కువ దిగుబడి శాశ్వత పందిళ్లలో తీగజాతి కూరగాయలు సాగు చేయడం మంచిదని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రీసెర్చ్ డైరెక్టర్ జగదీశ్వర్ తెలిపారు. కూరగాయల్లో ప్రధానంగా అధిక ప
బొప్పాయి : జనవరిలో బొప్పాయి చెట్లలో కాండం కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఉన్నది. మొక్కల మొదళ్ల దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ద్వారా ఈ తెగులును నివారించవచ్చు. లీటర్ నీటిలో 10 గ్రా. బోర్డో మిశ్రమం కలిపి, వ�
సోయాచిక్కుడు సాగు చేస్తున్నా. కొన్ని రోజులుగా ఆకులపై ఎర్రరంగు, ఉదారంగు మచ్చలు ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావంతో ఆకులు మాడి రాలిపోతున్నాయి. అక్కడక్కడా ఆకు ముడతతోపాటు చిత్తపురుగు కూడా కనిపిస్తున్నది. వీటిన�
బొంరాస్ పేట : కంది పంటను డిబ్లింగ్, జంట సాలు పద్ధతిలో సాగు చేయడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ అన్నారు. జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) పథకంలో మండలంలోని ఎన్నెమీద
Keerthi priya | పండించిన కాయగూరలకు గిట్టుబాటు ధర లభించక, కనీసం కూలీల ఖర్చుకూడా రాక, మార్కెట్లోనే నిర్దాక్షిణ్యంగా పంటను పారవేసే దృశ్యాలను కండ్లారా చూసిందామె. ఈ సమస్యకు పరిష్కారం చూపలేమా? అన్న అంతర్మథనం నుంచి ఓ వ�
అందుబాటులో ఏఈవోలు సాగుపై రైతులతో సమాలోచనలు ఇతర పంటలపై అవగాహన నెరవేరిన ప్రభుత్వ ఆశయం హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు వ్యవసాయ అధికారి ఎక్కడుంటాడో తెలిసేది కాదు. ఏదైనా సమస్య వస్తే ఎవరిని కలువా�
పరిగి : ఆసక్తి గల రైతులను గుర్తించి వారి పొలాల వద్ద కల్లాల నిర్మాణం చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో నర్సరీల నిర్వహణ, కల్లా�
Agriculture | భూమ్మీద అత్యంత కష్టమైన పని వ్యవసాయం. అయితే అదే అన్నింటికంటే ఉత్తమమైంది. రైతులు భూమికి ఇరుసు లాంటివాళ్లు. ప్రజలు, పశువుల ఆకలి తీర్చడం ద్వారా భూభారం మొత్తాన్నీ వాళ్లే మోస్తున్నారు. అంతేకాదు, ఎవరికి వా�
ఇది చెరకు, బీట్రూట్లాంటి పంటల్లో నత్రజని జీవ ఎరువుగా ఉపయోగపడుతుంది. ఇది నేరుగా మొక్కల వేర్లలోనే కాకుండా, మొక్కల పైభాగాన కూడా జీవించి, నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందిస్తుంది. అంతేకాకుండా ఎన్ఏఏ అన
ఖమ్మం :బులియన్ మార్కెట్లో బంగారం ధరతో పోటీపడుతున్నట్లుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తెల్లబంగారం(పత్తి ) ధర పోటీపడుతుంది. సాగు తగ్గడంతోపాటు, ఆశించిన మేర దిగుబడులు రాకపోయినప్పటకీ సాగు చేసిన రైతులకు మార్కెట�