ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్మీట్లో ఏపీలోని శ్రీకాకుళం గురించి చెప్పారు. అసలు అక్కడ ఏం జరుగుతున్నది? అంటే.. ఈ ఒక్క ఫొటో కేంద్రం దుర్బుద్ధిని తెలుపుతుంది. ఈ ఒక్క ఫొటో రైతుల దుస్థితిని సూచిస్తుంది
తలకొండపల్లి : రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అందుబాటులో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం తల�
యాసంగిలో అపరాల సాగు లాభదాయకమని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్ఏఆర్ఎస్) సహ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి సూచిస్తున్నారు. మినుము, పెసర, జొన్న, మక్కజొన్న, నువ్వు పంటలు వేసేందుకు ఇ
కూర మిరప (బెంగుళూరు మిర్చి), ఫ్రెంచి చిక్కుడు (బీర్నీసు) లాంటివి శీతకాలం చల్లని వాతావరణానికి అనుకూలమైన పంటలు. రాత్రి అత్యల్ప ఉష్ణోగ్రత 10 నుంచి 17 డి. సెం.గ్రే. మధ్య ఉండే ప్రాంతాల్లో బెంగుళూరు మిర్చి సాగు చేసుక
Krishify | ఏ రుతువులో ఏ పంట మంచిది? తెగుళ్ల నివారణకు ఏ మందులు వాడాలి? మద్దతు ధర ఎంత ఉంటుంది? ఎంతవరకు గిట్టుబాటు అవుతుంది?.. ఇవన్నీ ఈ వేదిక మీద రైతులు నిత్యం చర్చించుకుంటారు. ఒకప్పుడు పొలం గట్లకే పరిమితమైన ఈ ముచ్చట్�
పల్లె రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలోనూ, వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచడంలోనూ పాడి పరిశ్రమ కీలకంగా వ్యవహరిస్తున్నది. అయితే, పెరుగుతున్న కాలుష్యం మనుషులతోపాటు పశువుల్లోనూ పలు రకాల వ్యాధులకు కారణం అవ�
కలబంద ద్వారా ఎక్కువ లాభాలు వస్తాయని మా మిత్రుడు చెప్పాడు. నేను కూడా ఈ పంటను సాగు చేయాలని అనుకుంటున్నా. దీనికి సంబంధించిన సాగు, వాణిజ్య వివరాలు తెలుపగలరు. – రాజిరెడ్డి, మహబూబ్నగర్. ప్రస్తుతం తక్కువ పెట్�
భారీగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులు కరోనా కష్టకాలంలోనూ చెదరని ఎవుసం 2019-20లో 2,692 కోట్ల ఎగుమతులు 2020-21లో 4,180 కోట్లకు పెరుగుదల అత్యధికంగా సుగంధ ద్రవ్యాలు, పత్తి, రైస్ హైదరాబాద్, జనవరి 30 : వ్యవసాయరంగంలో రాష్ట్రం మరోస�
అలసందలు సాగు చేస్తే అధిక లాభాలు ఉంటాయని మా బంధువులు అంటున్నరు. వాటి గురించి సరైన అవగాహన లేదు. అలసందల్లో ఎలాంటి రకాలు ఉంటాయి. వాటి పంటకాలం, దిగుబడి గురించి చెప్పండి. – కుమార్, కామారెడ్డి. అలసందలకు అన్ని రక�
పంటచేలను నాశనం చేసేవాటిలో కీటకాలూ కీలకమైనవే! అందుకే, వీటిని నిర్మూలించడానికి రైతులు రసాయన మందులను ఎక్కువగా వినియోగిస్తుంటారు. దానివల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. వినియోగదారులకు రసాయన మ�
యాసంగిలో పంటేస్తే లాభం.. వేసవిలో డిమాండ్ 10 లక్షల ఎకరాల్లో సాగుకు అవకాశం: అధికారులు హైదరాబాద్, జనవరి 23 : వచ్చేది వేసవి.. ఆ కాలంలో కూరగాయలు దొరకటం కష్టం. ఏ కూరగాయ పండించినా ఫుల్ డిమాండ్ ఉంటుంది. మంచి లాభాలు ర