ఆమె మాజీ శాసనసభ్యురాలు. రాజకీయాల్లో ఉన్నత పదవులు చేపట్టారు. తన పదవీకాలంలో కార్మికులకు, కర్షకులకు అండగా నిలిచారు. అయినా, మనసులో ఏదో వెలితి. తల్లిదండ్రులు ఇచ్చిన భూమి, వారు చూపిన తోవే తన భవిష్యత్తుకు బాటగా అ�
వ్యవసాయాభివృద్ధికి విత్తనమే ఆయువుపట్టు అని, నాణ్యమైన విత్తనం లేకుండా వ్యవసాయ అభివృద్ధి సాధ్యంకాదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వ్యవసాయాభివృద్ధి జరగాలన్నా, అధిక దిగుబడి రావాలన్నా రైతులక
మార్చి 11 వరకు దరఖాస్తులు ప్రతిభావంతులకు రూ.5 కోట్ల స్కాలర్షిప్స్ మల్లారెడ్డి వర్సిటీ వీసీ వీఎస్కే రెడ్డి వెల్లడి మేడ్చల్ రూరల్, ఫిబ్రవరి 25: మల్లారెడ్డి యూనివర్సిటీలో 2022-23 విద్యాసంవత్సరానికి ప్రవేశాల
రాష్ట్రంలో వరిసాగు భారీగా తగ్గింది. గత యాసంగితో పోల్చితే ప్రస్తుతం 35 శాతం వరకు వరి సాగు తగ్గడం గమనార్హం. గత యాసంగిలో 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ప్రస్తుతం 34.21 లక్షల ఎకరాల్లో మాత్రమే వేశారు. గతేడాది యాసంగ
తెలంగాణ వ్యవసాయ రూపురేఖల్ని మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుంది. అనతి కాలంలోనే అధోగతిలో ఉన్న వ్యవసాయాన్ని పురోగతి వైపు తీసుకెళ్లిన ఘనత వారిదే. ఒక పరిపూర్ణ శాస్త్రవేత్త, ఉత్తమోత్తమ రైతు, అనుభవ�
51 హార్వెస్టర్లు, 4 జేసీబీలు, 1 జేసీబీ అండ్ ట్రాక్టర్, 6 డీసీఎం వ్యాన్లు, 1 వరి నాటు యంత్రం.. ఇవన్నీ ఒక్క చోట కనిపిస్తే..! అవన్నీ ఉచితంగా పంచేస్తే..! అవును! బడుగుల బతుకులను బాగు చేసేందుకు ‘దళితబంధు’ ద్వారా రాష్ట్ర
Sai Chinmayi | ల్యాప్టాప్ మీద నాట్యం చేసిన చేతులు కలుపు మొక్కలను ఏరిపారేస్తున్నాయి. ప్రోగ్రామింగ్తో పండిపోయిన బుర్ర.. ఏ పంట వేయాలన్నది క్షణాల్లో నిర్ణయిస్తున్నది. లేటెస్ట్ టెక్నాలజీ కోసం గూగుల్ చేసిన అనుభవ
‘మోటర్లకు మీటర్లు వద్దన్నా బిగించారు. రీడింగ్ తీసి బిల్లులు చేతిలో పెడుతుంటే, ఎప్పుడు కట్టాల్సి వస్తుందోనని భయమేస్తున్నది. మీటర్లు బిగించినప్పుడు ఎందుకని ప్రశ్నిస్తే, బిల్లులు రావు అని చెప్పారు. ఇప్ప�
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారం దేశీరకం మిర్చి ధర రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ.27 వేలు పలికింది. ఈ మార్కెట్ చరిత్రలోనే దేశీరకం మిర్చికి ఇదే అత్యధిక ధర అని మార్కెట్ కమిటీ అధికారులు
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్మీట్లో ఏపీలోని శ్రీకాకుళం గురించి చెప్పారు. అసలు అక్కడ ఏం జరుగుతున్నది? అంటే.. ఈ ఒక్క ఫొటో కేంద్రం దుర్బుద్ధిని తెలుపుతుంది. ఈ ఒక్క ఫొటో రైతుల దుస్థితిని సూచిస్తుంది
తలకొండపల్లి : రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అందుబాటులో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం తల�
యాసంగిలో అపరాల సాగు లాభదాయకమని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్ఏఆర్ఎస్) సహ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి సూచిస్తున్నారు. మినుము, పెసర, జొన్న, మక్కజొన్న, నువ్వు పంటలు వేసేందుకు ఇ
కూర మిరప (బెంగుళూరు మిర్చి), ఫ్రెంచి చిక్కుడు (బీర్నీసు) లాంటివి శీతకాలం చల్లని వాతావరణానికి అనుకూలమైన పంటలు. రాత్రి అత్యల్ప ఉష్ణోగ్రత 10 నుంచి 17 డి. సెం.గ్రే. మధ్య ఉండే ప్రాంతాల్లో బెంగుళూరు మిర్చి సాగు చేసుక