దేశ ప్రజల జీవనోపాధికి వ్యవసాయరంగమే పెద్ద దిక్కని మరొకసారి రుజువైంది. 2019-20లో దేశంలో వివిధరంగాలు 53.55 కోట్ల మందికి ఉపాధి కల్పించగా, వ్యవసాయరంగం 23.27 కోట్ల మందికి ఉపాధి కల్పించిందని లోక్సభలో కేంద్రం స్వయంగా వె�
కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నదని, బీఆర్ఎస్తో కలిసి మతోన్మాద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన�
వ్యవసాయ కూలీల కొరత ఉండడం వల్ల ఎర్రచందనం సాగును ఎంచుకున్నా. ఈ మొక్కల సాగును కడప జిల్లాలో చూశాను. మడికొండ ప్లాంటేషన్లో తీసుకొచ్చి ఎకరన్నర భూమిలో 600 మొక్కలు నాటాను.
దక్షిణాది రాష్ర్టాల్లో చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిషరించి, వారికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ ఎంపీలు, రైతు సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సమైక్య రాష్ట్రంలో వెనుకబాటుతనానికి నిదర్శనం ఉమ్మడి నల్లగొండ జిల్లా. రాష్ట్ర రాజధానికి ఆనుకుని ఉన్న జిల్లాగా పేరున్నా అభివృద్ధికి ఆమడ దూరమన్నది కాదనలేని సత్యం.