కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నదని, బీఆర్ఎస్తో కలిసి మతోన్మాద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన�
వ్యవసాయ కూలీల కొరత ఉండడం వల్ల ఎర్రచందనం సాగును ఎంచుకున్నా. ఈ మొక్కల సాగును కడప జిల్లాలో చూశాను. మడికొండ ప్లాంటేషన్లో తీసుకొచ్చి ఎకరన్నర భూమిలో 600 మొక్కలు నాటాను.
దక్షిణాది రాష్ర్టాల్లో చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిషరించి, వారికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ ఎంపీలు, రైతు సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సమైక్య రాష్ట్రంలో వెనుకబాటుతనానికి నిదర్శనం ఉమ్మడి నల్లగొండ జిల్లా. రాష్ట్ర రాజధానికి ఆనుకుని ఉన్న జిల్లాగా పేరున్నా అభివృద్ధికి ఆమడ దూరమన్నది కాదనలేని సత్యం.
Minister Niranjan reddy | వనపర్తి జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని, రాష్ట్రంలోనే ఈ జిల్లా భూగర్భ జల లభ్యతలో మొదటిస్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.