తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన విప్లవాత్మక ప్రగతి అందించే స్ఫూర్తితో, యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగైన నాడే భారతదేశానికి సంపూర్ణక్రాంతి చేకూరుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్న�
మా నాన్నతోనే నేను ఈ రంగంలోకి వచ్చిన. బైపీసీ తర్వాత ఎంసెట్ రాసిన. కాకతీయ మెడికల్ కాలేజీలో సీటు రాలేదు. విజయవాడ సిద్ధార్థ కాలేజీలో చేరాలంటే లక్ష రూపాయలు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమంగా రాష్ట్రాల ఆర్థిక హక్కులపై దాడిచేసి తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నది. ఆర్థిక హక్కులు కోల్పోయిన రాష్ట్రాలను తన జేబు సంస్థలుగా మార్చుకునే ప్రయత్నం
వ్యవసాయ సాగులో ఆధునిక పద్ధతులను అవలంబించేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. ఓవైపు కూలీల కొరత వెంటాడుతుండగా, మరోవైపు సమయం ఆదా కావాలని చూస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా వస్తున్న యంత్రాలను వినియోగిస్తున్నా
ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో సాగునీటి వనరులు పుష్కలమయ్యాయని, దీంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా పంటల సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగ�
కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే ఆయన గ్రామాలపై దృష్టిసారించారు.తెలంగాణ వ్యవసాయాధారిత రాష్ట్రం. కానీ, ఉమ్మడి పాలనలో అధోగతి పాలైంది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్వింటాల్ పత్తికి రూ.8,310 ధర పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన రామచంద్రు 40 బస్తాల పత్తి మార్కెట్కు తీసుకువచ్�