ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో సాగునీటి వనరులు పుష్కలమయ్యాయని, దీంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా పంటల సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగ�
కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే ఆయన గ్రామాలపై దృష్టిసారించారు.తెలంగాణ వ్యవసాయాధారిత రాష్ట్రం. కానీ, ఉమ్మడి పాలనలో అధోగతి పాలైంది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్వింటాల్ పత్తికి రూ.8,310 ధర పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన రామచంద్రు 40 బస్తాల పత్తి మార్కెట్కు తీసుకువచ్�
నిమిదేండ్లలో వ్యవసాయరంగం సాధించిన ప్రగతి తెలంగాణకు గర్వకారణమని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో వ్యవసాయ వృద్ధి రేటు 3 శాతమే ఉంటే..
అహర్నిశలు శ్రమిస్తూ దేశానికి అన్నం పెట్టే రైతన్నపై మరోమారు కేంద్రం విషం కక్కింది. ఇప్పటికే నల్లచట్టాలతో అన్నదాతను దెబ్బకొట్టిన బీజేపీ.. వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం చేయాలని రైతు సంఘాలు, రైతులతో పా�
ఉమ్మడి రాష్ట్రంలో కరంటు కోతలు అన్నీ, ఇన్నీ కావు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా గృహావసరాలు, పరిశ్రమలు, వ్యవసాయానికి తీవ్రమైన విద్యుత్ కోతలు ఉండేవి. ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఉక్కపోతత
నూతనంగా ఏర్పాటైన మోటకొండూర్ మండలంలో మరో నూతన వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు కానున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి వెల్లడించారు. ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంతంలోని మోటకొండూర్, వర�
మెదక్ జిల్లాలో దాదాపు లక్ష వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ముందుచూపుతో వ్యవసాయ అనుకూల �
rythu bandhu | రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ అవుతోంది. ఐదో రోజు లక్షా 51 వేల 468 మంది రైతుల ఖాతాల్లో 265.18 కోట్ల నగదు జమ అయింది. 5 లక్షల 30 వేల 371.31 ఎకరాలకు నిధులు