ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తున్న సీఎం కేసీఆర్పై విపక్షాలు కారుకూతలు కూస్తే సహించం.. ఖబడ్దార్ అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి విపక్షాలను హెచ్చరించారు. సోమవారం పెద్దమందడి మండలం వెల్టూర్ గోపాలస�
బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చొరవతో రూపురేఖలు మార్చుకుంటున్నది. కోట్లాది రూపాయల నిధులతో
ఔషధ మొకల పెంపకంతో అధిక లాభాలు ఆర్జించవచ్చని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. బోడుప్పల్లోని ఔషధ, సుగంధ మొకల పెంపకంపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్�
దేశంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు, వివిధ వ్యవసాయ, పశు, మత్య్స పరిశోధనా కేంద్రాల్లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్-2023, సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి న్యూఢిల్�
Agriculture | అడవి పందులు, కోతుల బారి నుంచి పంట పొలాలకు రక్షణ కల్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీలో భాగమైన అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం ప్రత్యేకంగా ‘జీవ ఆర్తనాద’ యంత్
పాతకాలంలో వ్యవసాయంలో సాగు, పశుసంపద భాగంగా ఉండేవి. కాలానుగుణంగా వ్యవసాయ పద్ధతులు మారుతూ వచ్చాయి. దీంతో సంప్రదాయ సాగు విధానాలకు స్వస్తి చెప్తూ రైతులు పశుపోషణకు దూరమయ్యారు. ఇలా మూలాలను మర్చిపోయి చిన్న, సన్�
వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర లేక ఒకవైపు రైతన్న రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నాడు. పెట్టుబడి వ్యయం పెరిగినా .. తగిన ఎమ్మెస్పీ ప్రకటించని కేంద్ర సర్కారుపై నిప్పులు చెరుగుతున్నాడు.
Agriculture | మాఘి జొన్న, తెల్లజొన్న, ఎర్రజొన్న, పచ్చజొన్న.. ఒకప్పుడు మన పల్లెల్లో విరివిగా కాసిన ఈ జొన్న పంట కాలక్రమంలో కనుమరుగైపోయి.. ‘ముళ్ల జొన్న’గా సరికొత్త రూపంలో మళ్లీ వచ్చింది. అనుకూలమైన నేలలు, తక్కువ నీటి వి�
Agricultural Drone | వ్యవసాయంలో 20 ఏండ్ల క్రితం వరి కోత మిషన్లను వినియోగించినప్పుడు అనేక మంది పెదవి విరిచారు. ఇప్పుడు వరికోత మిషన్ లేకుండా వరి పంట లేని పరిస్థితి వచ్చింది. అదే విధంగా రెండు, మూడేళ్ల క్రితం వ్యవసాయ రంగం�
Agriculture | వారిద్దరూ కవలలు. పుట్టింది పల్లెటూరు.. చదివింది బీటెక్.. చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు.. రూ. లక్షల్లో జీతం.. అయినా అక్కడ ఇమడలేకపోయారు.. కరోనా సమయంలో ఇంటికి చేరుకున్నారు.. తండ్రి చేస్తున్న వ్యవసాయంపై మక�
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని బొజ్జన్నపేట, జయపురం, బాసుతండా, కొమ్ములవంచ, నర్సింహులపేట, గ్రామాలతో పాటు శివారు తండాల్లో రైతులు ఎక్కువగా కూరగాయల సాగు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
మనసును మెలిపెట్టే బాధ నుంచి ఉపశమనం పొందడానికి ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటాం. కన్నతల్లిదూరమైన దుఃఖం నుంచి కోలుకోవడానికే తాను యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించానంటారు
హైదరాబాద్కు చెందిన సునీత.
Farmers | హర్యానాలో ఆవాలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోలు చేపట్టకపోవడంతో రైతులు ఎంఎస్పీ కంటే తక్కువ ధరకే తమ పంటను ప్రైవేటు వ్యక్తులకే అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన
Adilabad | మంచిర్యాల జిల్లా కిష్టంపేటకు చెందిన రావుల రమేశ్ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్, అటో నడుపుకుంటూ, ఎవరైనా పిలిస్తే కారు డ్రైవింగ్కు కూడా వెళ్తుంటాడు. కానీ కుటుంబ పోషణకు ఇది సరిపోదని భావించాడు. అత్తగారి ఊ�
Agriculture | వరుసగా వానకాలం, యాసంగి రెండు పంటలు సాగుచేసిన తర్వాత భూమిలో సారం తగ్గుతుంది. ఆ తర్వాత మరో పంట సాగుచేస్తే దిగుబడి తక్కువగా వస్తుంది. దీని నివారణకు రైతులు వానకాలం పంట వేసే ముందు వేసవిలో దుక్కులు దున్ను�