CM KCR | అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు రూ.10వేల సాయం అందజేస్తున్నట్లు సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. మహబూబాబాద్ జిల్లాలోని పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాలో దెబ్బతిన్న మిర్చి, మామిడి పంటలను పరిశీలిం
CM KCR | వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం స�
CM KCR | ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్ నుంచే పరిశీలించారు. ఖమ్మం జిల్లాలో పర్యటన అనంతరం మహబూబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ వె
CM KCR | వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు సీఎం కేసీఆర్ బయల్దేరి వెళ్లారు. ఇటీవల కురిసిన అకాల వడగండ్ల కారణంగా ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో నష్టపోయిన పంటలను ఆయన స్వయంగా పరిశీలించన�
రైతుల పాలిట పెన్నిధిగా నిలిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎనిమిదేండ్లలో అన్నదాతల సంక్షేమానికి దాదాపు రూ.4.5 లక్షల కోట్లు ఖర్చు చేసింది. తద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాలకు అత్యధిక ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వంగ�
CM KCR | వర్షప్రభావిత ప్రాంతాల్లో గురువారం సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగండ్లు, వర్షాలకు పలు జిల్లాల్లో తీవ్రస్థాయిలో పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల�
CM KCR | హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) శోభకృత్ నామ ఉగాది పండుగ( Ugadi Festival ) శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాల
ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తున్న సీఎం కేసీఆర్పై విపక్షాలు కారుకూతలు కూస్తే సహించం.. ఖబడ్దార్ అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి విపక్షాలను హెచ్చరించారు. సోమవారం పెద్దమందడి మండలం వెల్టూర్ గోపాలస�
బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చొరవతో రూపురేఖలు మార్చుకుంటున్నది. కోట్లాది రూపాయల నిధులతో
ఔషధ మొకల పెంపకంతో అధిక లాభాలు ఆర్జించవచ్చని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. బోడుప్పల్లోని ఔషధ, సుగంధ మొకల పెంపకంపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్�
దేశంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు, వివిధ వ్యవసాయ, పశు, మత్య్స పరిశోధనా కేంద్రాల్లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్-2023, సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి న్యూఢిల్�
Agriculture | అడవి పందులు, కోతుల బారి నుంచి పంట పొలాలకు రక్షణ కల్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీలో భాగమైన అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం ప్రత్యేకంగా ‘జీవ ఆర్తనాద’ యంత్
పాతకాలంలో వ్యవసాయంలో సాగు, పశుసంపద భాగంగా ఉండేవి. కాలానుగుణంగా వ్యవసాయ పద్ధతులు మారుతూ వచ్చాయి. దీంతో సంప్రదాయ సాగు విధానాలకు స్వస్తి చెప్తూ రైతులు పశుపోషణకు దూరమయ్యారు. ఇలా మూలాలను మర్చిపోయి చిన్న, సన్�
వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర లేక ఒకవైపు రైతన్న రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నాడు. పెట్టుబడి వ్యయం పెరిగినా .. తగిన ఎమ్మెస్పీ ప్రకటించని కేంద్ర సర్కారుపై నిప్పులు చెరుగుతున్నాడు.
Agriculture | మాఘి జొన్న, తెల్లజొన్న, ఎర్రజొన్న, పచ్చజొన్న.. ఒకప్పుడు మన పల్లెల్లో విరివిగా కాసిన ఈ జొన్న పంట కాలక్రమంలో కనుమరుగైపోయి.. ‘ముళ్ల జొన్న’గా సరికొత్త రూపంలో మళ్లీ వచ్చింది. అనుకూలమైన నేలలు, తక్కువ నీటి వి�