దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చెరువుల పండుగ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, స్థానికులు చెరువుల వద్ద ర్యాలీలు నిర్వహించారు. గంగమ్మతల్లికి పూజలు చేశా
కార్పొరేట్ శక్తులు వ్యవసాయరంగంలో ప్రవేశించకుండా పోరాడాల్సిన అవసరం ఉన్నదని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ పిలుపునిచ్చారు.
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పట్టణంలోని సాయిరమ్య ఫంక్షన్హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రగతి �
దేశంలో వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కోరుట్ల ఎమ్మె ల్యే, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్పష్టం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం అంటేనే దండుగ అనే రోజుల నుంచి వ్యవసాయాన్ని పండుగలా మార్చి బీడు భూముల్నీ నేడు బంగారు భూములుగా మార్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమయ్య
వ్యవసాయానికి ఉచిత కరెంటు సరఫరా చేయడంతో రైతులు లక్షాధికారులయ్యారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన విద్యుత్ విజయోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజ�
ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ఇప్పుడు నిరంతర విద్యుత్తో ప్రగతిపథంలో దూసుకుపోతోంది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన 24 కరంట్ వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఉమ్మడి జిల్లాలో కోతల్లే
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రం ఏర్పాటైతే చీకటి మయమవుతుందని అక్కసు వెల్లగక్కిన సమైక్య పాలకుల మాటలకు దీటుగా నేడు నిరంతర విద్యుత్తు సరఫరాతో వ�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం గ్రేటర్లోని పలు చోట్ల రైతు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తొమ్మిదేండ్లలో తె�
తెలంగాణలో వ్యవసాయం దండుగ కాదు పండుగ అని నిరూపించిన ఘనత సీఎం కేసీఆర్దేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ పేర్కొన్నారు. శనివారం శంకరపట్నం మండలంలోని 6 క్లస్టర్ రైతు వేదికల్లో రైత�
వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశప్రజలు కోరుకుంటున్నారని ప్రభుత్వ విప్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులు, పథకాలతో వ్యవసాయ రంగం లాభసాటిగా మారిందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మలక్�
దేశానికి వెన్నెముక అయిన రైతును రాజు చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం బోయిన్పల్లి మార్కెట్ యార�
వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ఎల్బీనగర్ కూరగాయల మార్కెట్ యార్డులో రైతులను ఎమ్మెల్య�
Minister Errabelli | చరిత్రలో ఎవరూ చేయని విధంగా రైతులకు అన్ని విధాలా అండగా ఉంటూ వ్యవసాయాన్ని దండుగ కాదు పండుగ అని ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నిరూపించారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు.