తెలంగాణ ఆవిర్భావం అనంతరం అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా అమలుచేసిన పథకాలతో వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఒకప్పు�
రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ సర్కార్ దేశంలో ఎక్కడ లేని విధంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నది. వినూత్న పద్ధతులతో సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నది. ఉమ్మడి పాలనలో పెట్టుబడి క�
Agriculture | ‘గంటలో ఎకరం పార్తది.. ఈ లెక్కన వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తే రైతులకు మస్త్' ఇదీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గుడ్డి లెక్క. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటి? ఆయన అన్నట్టుగానే ఎకరం పొలం గంటలో పా
Current | 24 గంటలు కరెంటు ఇస్తే.. అంతరాయం లేకుండా నడిచి మోటర్లు కాలిపోతాయన్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదు. 24 గంటలు ఇవ్వడం వల్ల ఎప్పుడు అవసరమున్నవాళ్లు అప్పుడు తమ పంపుసెట్లు ఆన్చేసి, అవసరం తీరాక ఆఫ్ చేసుకున
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వద్దు.. మూడు గంటల చాలు’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వెలువెత్తాయి. సమైక్య పాలనలో ఎన్నో కష్టాలకోర్చిన రైతులకు కేసీఆర్ సర్కారు సాగున�
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే ఆయన వాడిన భాష, అందులోని పదాలను ప్రత్యేకంగా చర్చించవలసిన అవసరం ఉన్నది. ఆయన వ్యాఖ్యలను సామాజిక కోణంలోనూ చూడాలి.
వ్యవసాయానికి మూస పద్ధతులను అవలంబించ డం సరికాదని, రైతులు నూతన టెక్నాలజీని ఉ పయోగించుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సాగుకు నాణ్యమైన వస్తువులను ఎంచుకోవాలని, వాటిని ఒకటికి ర
Agriculture | మాగనూర్ : ఇటీవల కురిసిన వర్షాలతో వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు, మూడు దఫాలుగా కురిసిన వర్షాలకు కొందరు విత్తనాలు నాటగా, మరికొందుకు నాటేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో �
నిరుపేద గిరిజన మహిళారైతు కుటుంబానికి భూమి లేదు. వ్యవసాయం చేయడంలో మాత్రం అందరికీ ఆదర్శం. రామాయంపేట మండలం కోనాపూర్ గిరిజనతండాకు చెందిన మాలోత్ లత తండాలోనే ఓ గిరిజన రైతుకు చెందిన భూమిని కౌలుకు తీసుకుని కూ
మణిపూర్లో రెండు నెలలుగా నెలకొన్న హింసాత్మక వాతావరణం వ్యవసాయంపై ప్రభావం చూపుతున్నది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పలు ప్రాంతాల్లో చాలామంది రైతులు సాగు చేపట్టలేకపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగ
పంటల సాగులో రైతులు రసాయనిక ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు. దీంతో నేలలో సారం తగ్గి, పంట దిగుబడులపై ప్రభావం చూపుతున్నది. దీంతో పాటు రైతులకు పంట పెట్టుబడి ఖర్చులు అధికమవుతున్నాయి. ఈ సమస్యలన్నింటినీ అధిగమిం
నంది రిజర్వాయర్ మత్తడి నీరు వెళ్లేందుకు సాయంపేట శివారు నుంచి గోపాల్రావుపేట శివారు దాకా ఇది వరకు ఉన్న పాత వాగును విస్తరించి వరద కాల్వను 2018లో తవ్వారు. ఈ కాలువలోకి ఒక మార్గం లో రిజర్వాయర్ మత్తడి నుంచి, మర�