గత పాలకులు దండుగ అని ఈసడించిన వ్యవసాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పండుగగా మార్చింది. అది చూసిన కాంగ్రెస్ నాయకుల కండ్లు మండుతున్నయి. వాళ్ల నాలుక మీద ముండ్లు మొలుస్తున్నయి. సత్యం మింగుడు పడక సతమతమైతున్నరు.
Telangana | సీఎం కేసీఆర్ చేపట్టిన జలయజ్ఞంతో సాగునీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో పడావు పెట్టి వలస బాట పట్టిన సన్న,చిన్నకారు రైతులు గ్రామ�
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మంగళవారం జోరువాన కురిసింది. తెల్లవారుజామునే ముసుకురున్న వర్షం.. సాయంత్రం వరకూ ఎడతెగకుండా కురుస్తూనే ఉంది. ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో మరో నాలుగు రోజులపాటు జిల్లాలో వర్షాలు కుర�
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం లచ్చింపూర్ రైతువేదికలో మంగళవారం న�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా మురుసు కురుస్తోంది. మొన్నటి వరకు వేడిమి తట్టుకోలేక జనం ఉక్కబోతకు గురయ్యారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ముసురు వానలు పడుతుం�
విద్యార్థులు చదువుతో పాటు వ్యవసాయ పనులు చేస్తూ తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఓపక్క ఉన్నత విద్యలో రాణిస్తూ మరోపక్క వ్యవసాయ పనుల్లో ముందుంటూ పలువురి మన్ననలు పొందుతున్నారు. సమైక్యాంధ్ర ప్రభుత్వాల�
‘రైతుబీమా’ పథకం రైతుతోపాటు రైతు కుటుంబాలకు భరోసానిస్తున్నది. పథకం అప్రతిహతంగా ఐదేళ్ల నుంచి కొనసాగుతున్నది. ఏ కారణంతో రైతు మృతిచెందినా కొద్దిరోజుల్లోనే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందు�
తెలంగాణ ఆవిర్భావం అనంతరం అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా అమలుచేసిన పథకాలతో వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఒకప్పు�
రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ సర్కార్ దేశంలో ఎక్కడ లేని విధంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నది. వినూత్న పద్ధతులతో సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నది. ఉమ్మడి పాలనలో పెట్టుబడి క�
Agriculture | ‘గంటలో ఎకరం పార్తది.. ఈ లెక్కన వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తే రైతులకు మస్త్' ఇదీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గుడ్డి లెక్క. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటి? ఆయన అన్నట్టుగానే ఎకరం పొలం గంటలో పా
Current | 24 గంటలు కరెంటు ఇస్తే.. అంతరాయం లేకుండా నడిచి మోటర్లు కాలిపోతాయన్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదు. 24 గంటలు ఇవ్వడం వల్ల ఎప్పుడు అవసరమున్నవాళ్లు అప్పుడు తమ పంపుసెట్లు ఆన్చేసి, అవసరం తీరాక ఆఫ్ చేసుకున
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వద్దు.. మూడు గంటల చాలు’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వెలువెత్తాయి. సమైక్య పాలనలో ఎన్నో కష్టాలకోర్చిన రైతులకు కేసీఆర్ సర్కారు సాగున�