ఉమ్మడి జిల్లాలో వరి అధిక విస్తీర్ణంలో సాగవుతున్నది. వరి పంట ప్రస్తుతం చాలా చోట్ల పిలక దశలో ఉన్నది. ప్రస్తుత వాతావరణ పరిస్థితును బట్టి వరిపంటను ఎండాకు తెగులు అధికంగా ఆశిస్తున్నది. వానకాలం పంటలో సాధారణంగా
పంట పొలాల్లో పెరిగిన గడ్డిని తొలగించే సరికొత్త యంత్రాన్ని తయారు చేసి ఆదర్శంగా నిలిచాడు షేక్ అయ్యూబ్. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రంలోని సుల్తాన్గూడ గ్రామంలో రైతు కుటుంబంలో జన్మిం
వ్యవసాయానికి భూమి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. తెలంగాణ ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉండటంతో ఇక్కడ ప్రధాన నదులైన గోదావరి, కృష్ణ పారుతున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిపైన ఎలాంటి ప్రాజెక్టులు న�
వ్యవసాయ రంగంలో ఇప్పటికే మిషనరీ వ్యవస్థను ప్రవేశపెట్టి ఆ రంగాన్ని పురోగమనం దిశగా నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అడ్వాన్స్డ్ సాంకేతికతను జోడించి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతు
ఉమ్మడి రాష్ట్రంలో నారాయణఖేడ్ నియోజకవర్గం వలసలు,వెనుకబాటుకు కేరాఫ్గా నిలిచింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా పల్లెలు, పట్టణాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేవి. వ్యవసాయభూములు ఉన్నా సాగునీటి సౌకర్యం లేక, భూ
పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కరెంటు కోతలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయానికి 6 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో రైతులు కరెంటు కోసం రోడ్డెక్కుతున్నారు. అలాగే కరెంటు కోతలతో
ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ను అందిస్తున్నది. కర్ణాటకలో కరెంటు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లాగా అవతరించినప్పటి నుంచి ప్రతి సంవత్�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తారని అన్నదాతలు కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో భారీగా ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్ సర�
సీఎం కేసీఆర్ ముందు చూపుతో వ్యవసాయ రంగం బలోపేతం అయిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నదని కొనియ�
నా ఉద్యోగ ప్రస్థానమంతా హైదరాబాద్లోనే. నేను షాబాద్ మండలంలోని బోడంపాడులో పుట్టాను. పదహారేండ్లకే పెండ్లయింది. ఆయనది ఎత్బార్పల్లి. హైదరాబాద్సిటీలో ఎక్సైజ్ శాఖలో క్లర్క్గా చేసేవారు. దీంతో గౌలిగూడలో
జిల్లాలో వ్యవసాయ గణన తొలివిడుత కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. వ్యవసాయ, గణాంక శాఖల అధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. రైతుల నుంచి సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు ప్రత్యేక యాప్లో పొందుప
ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామీణ వ్యవస్థ మనది. ఇప్పటికీ అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగంగా వ్యవసాయరంగం తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నది. జీడీపీలో వ్యవసాయం వాటా 20 శాతానికి అటూ ఇటూగా ఉంటున్నద�
Agriculture Acts | రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ గత కొన్నేండ్లుగా ప్రధాని నరేంద్రమోదీ ఊదరగొడుతూనే ఉన్నారు. అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడం మాట అటుంచితే, మూడు సాగు చట్టాలను తీసుకొచ్చిన కేంద్రం.. సుమారు 750 మంది �
భారతదేశ ఆర్థికవ్యవస్థ ప్రపంచంలోనే అత్యధిక వేగవంతంగా వృద్ధి చెందుతుందని ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవంగా పేదల జీవన ప్రమాణాలు ఏ మాత్రం పెరగటంలేదు. శ్రామికుల ఆదాయం నిత్యావసర ధరలకు సరిపోవడం లేదు. చాలామం�