మా నాన్న భద్రయ్య హెడ్ మాస్టర్. సొంతూరు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మాకు యాభై ఎకరాల సేద్యం ఉంది. కూలీలు ఉన్నా కుటుంబ సభ్యులు కూడా కష్టపడక తప్పదు. చదువుకునే రోజుల్లో నేనూ పొలానికి వెళ్లేదాన్ని. అప్పట్లో
కొద్ది రోజుల్లో సుప్రీంకోర్టులో కీలక విచారణ జరుగనున్న నేపథ్యంలో నిషేధిత ప్రాథమిక జాబితా(27)లోని నాలుగు క్రిమి సంహారక మందుల వినియోగాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకొన్నది.
దేశ వ్యవసాయరంగానికి తెలంగాణ వ్యవసాయరంగం టార్చ్బేరర్గా మారిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ ఆచరిస్తుంటే, దేశం ఆనుసరిస్తున్నదని చెప్పారు.
రాష్ట్రంలో ఈసారి వ్యవసాయానికి యూరియా వినియోగం భారీగా పెరిగింది. నిరుటితో పోల్చితే ఈ ఏడాది వానకాల సీజన్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ రైతులు 1.29 లక్షల టన్నులు అధికంగా యూరియాను వినియోగించారు.
హరిత విప్లవం గుర్తుకురాగానే స్ఫురించే మొదటి పేరు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. వ్యవసాయంలో ఆధునిక విధానాలను ప్రవేశపెట్టి దేశ ఆహార భద్రతను పెంచి దేశాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి వెలకట్టలే�
‘చేత గోరమాయె బతుకు బారమాయే చేసేదేమీ లేక సంచారం బోతున్న, బతుకుదెరువుకాని అమ్మా మాయమ్మా, బొంబాయి వోతున్న అమ్మ మాయమ్మా’ అంటూ ఒకనాడు తెలంగాణలో ఉపాధి లేక, ఉన్నత చదువులకు అవకాశం లేక, చదువులు మధ్యలోనే ఆపేసి పల్ల
అది సన్నకారు రైతు కుటుంబం. వారికి ఎనుకటి నుంచి వచ్చిన ఎకరం వ్యవసాయ భూమే జీవనాధారం. నిత్య ఆదాయం వచ్చే కూరగాయలు పండిస్తూ రోజూ మార్కెట్కు వెళ్లి అమ్ముకొని వస్తూ ఇల్లు గడుపుకునే పేద కర్షకుడి బిడ్డకు ఎంబీబీ�
మట్టి ఆరోగ్యంగా ఉంటేనే మనుషులు ఆరోగ్యంగా ఉంటారని, భూమిపై మానవ మనుగడ సాగుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్కు చెందిన ‘హార్ట్ఫుల్నెస్' సంస్థ, ‘4 ఫర్ 1000’ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఆసియా-ప�
పక్కనే కృష్ణమ్మ పరుగులు తీస్తున్నా కరవు కాటకాలతో సతమతమయ్యే పాలమూరు జిల్లా కష్టాలు తీరే రోజులు వచ్చాయి. పాలమూరు జిల్లావాసుల దశాబ్దాల కల సాకారం కానుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూ
‘ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదు’ అని చరిత్ర రుజువు చేసింది. వ్యవసాయ ప్రాధాన్యం గల రాజ్యానికి రైతే పాలకుడైతే, ఆ రాజ్యం సుభిక్షంగా వర్ధిల్లుతుంది. ఇవాళ తెలంగాణలో రైతు సంక్షేమ రాజ్య�
ఆరుగాలం కష్టం చేసి పంటలను పండించే రైతన్నకు సాగు పనిలో చేదోడు వాదోడుగా ఉండే ఎడ్లతో విడదీయరాని బంధం. చేనులో దుక్కిని దున్ని, విత్తనం విత్తిన నుంచి, పంట నూర్పిడి చేసి ,ధాన్యాన్ని ఇంటికి తెచ్చేంత వరకు ప్రతి ప�
రైతు ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ అధికారులు సాగు విధానం, సస్యరక్షణ చర్యలు, ఏ సీజన్లో ఏఏ పంటలు సాగు చేయాలి, ఎలాంటి విత్తనాలను ఎంపిక చ
గ్రామీణ మహిళల స్వయం ఉపాధికి పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) చేయూత ఇస్తున్నది. వ్యవసాయంలోనే కాదు.. వ్యాపారంలో రాణించేలా మహిళా సంఘాలకు విరివిగా రుణాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నది. ఆ రుణాలను సద్వినియోగం చే�