పంటకు సరిపోను కరెంట్ సరఫరా కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి తాళం వేసిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. స్థానిక రైతుల కథనం మేరకు.. అచ్చంపేట మండలం సి�
CM Revanth Reddy | అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుతో అనుబంధాన్ని సీఎం రేవంత్రెడ్డి మరోసారి బయటపెట్టుకున్నారు. 24 గంటల విద్యుత్తుకు ఆద్యుడు చంద్రబాబునాయుడేనని స్టేట్మెంట్ ఇచ్చేశారు.
‘సమైక్య పాలనలో అరకొర విద్యుత్తుతో ఆగమైనం. రాష్ట్రం రాకముందు కరెంటు కోతలతో ఇబ్బందులు పడ్డాం. రెండు, మూడు గంటల కరెంటుతో పనులు సక్కగ నడ్వకపోతుండే. కేసీఆర్ వచ్చినంక పదేండ్లు నిరంతర విద్యుత్తుతో పండుగలా ఎవు
సమైక్యపాలనలో కరెంటు బాధలుపడ్డాం. పొద్దుగాల్ల కరెంటు పోతే పొద్దుగూకంగ వస్తుండె. మధ్యలో కరెంటు లేక మా పనులు సరిగ్గా నడ్వకపోతుండె. తెలంగాణ అచ్చినంక కేసీఆర్ సారు హయాంల కరెంటు బాధ పోయింది. ఆయన పాలనలో 24గంటలపా
ఉమ్మడి పాలనలో అరకొర కరెంట్ సరఫరాతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. రైతులు రాత్రిపూట బావుల వద్ద కరెంట్ కోసం నిద్రాహారాలు మాని కండ్లల్లో ఒత్తులేసుకొని ఎదురుచూసేవాళ్లు. చిరువ్యాపారులు దుకాణాలను బంద్ పెట్�
‘సమైక్య రాష్ట్రంలో వచ్చీరాని కరెంట్తో అష్టకష్టాలు పడ్డాం.. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక కంటికి కునుకు లేకుండా బావుల వద్ద పడిగాపులు కాసినం. ఎడాపెడా కోతలతో పంటలకు నీళ్లు సరిపోక వ్యవసాయం ఆగమైం
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అంతటా గృహ, వ్యవసాయ రంగంలో నిరంతరం విద్యుత్ వెలుగులు విరజిమ్మాయి. కానీ కాంగ్రెస్ పాలనలో కరెంట్ కట్కటతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మళ్లా ఎన్కటి రోజులు దాప�
తెలంగాణ అంటే ఒక చైతన్యం, తెలంగాణ అంటే అస్తిత్వం, తెలంగాణ అంటే ఆత్మగౌరవం... ప్రజల చిరకాల వాంఛ అయిన ఈ తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ చావు అంచులదాకా వెళ్లి సాధించారు.
నిర్మల్ జిల్లాలో పాత పంటల వైపు రైతులు మళ్లీ దృష్టిసారించారు. వాణిజ్య పంటల్లో మేలు రకాలైన మిర్చి సాగు వైపు ఆసక్తి చూపడంతో మిర్చి గణనీయంగా పెరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర రికార్డు సృష్టిస్తున్నది. క్వింటా ధర రూ.3,545 లభిస్తున్నది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ చర్రితలో ఎన్నడూలేని విధంగా భారీ స్థాయిలో రేట్లు పలుకుతున్నాయి. గత సీజన్లో క్వింటాకు రూ.2,600 మాత�
రైతులు, ఇతర వినియోగదారులకు 24 గంటల విద్యుత్తు సరఫరాకు పాటుపడతామని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్పీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు రత్నాకర్రావు, ప్రధాన కార్యదర్శి సదానందం, వెంకటనారాయణరెడ్�
స్థానికంగా ఉండని ప్రభుత్వ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు అనర్హులను ఎంపిక చేస్తున్నారని, తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున చెల్లించాలని, డబ్బు చెల్లి
బతుకుదెరుపు కోసం వలస వచ్చి కొత్తిమీర సాగులో రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ దంపతులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బల్లికురువ మండలం కొణిదేన గ్రామానికి చెందిన సాన మురళి, కోటేశ్వరి భార్యాభర్త�
రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టంచేశారు. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం చేస్తారని తె