కాంగ్రెస్సోళ్లుగాని, బీజేపోళ్లుగాని ఏనాడన్న రైతులను పట్టించుకున్నరా? సాగునీళ్లు, పెట్టుబడి సాయం ఇయ్యాలన్న ఆలోచన చేసిన్రా..? ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్, కరెంటన్న ఇచ్చిందా? నీళ్లు లేక భూములన్ని పడా�
ధరణి ఉంటేనే రైతులకు ఎంతో మేలు. పాత పద్ధతి అంటే మళ్లీ పట్వారీ వ్యవస్థ వచ్చిన్నట్లే. అప్పుడు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. గత యాభై ఏండ్లలో రైతులు పడ్డ ఇబ్బందులను గమనించిన కేసీఆర్ సార్ ధరణిని తీ�
తెలంగాణ రాక ముందు.. కరెంట్ కోతలు, సాగు నీరుకు తీవ్రమైన కరువు ఉండేది. భూములు బీడుగా ఉండి.. సాగుపై ఆధారపడిన రైతులు, కూలీలు, వ్యవసాయాధారిత పనులు చేసే వారికి పని దొరుకక వలస వెళ్లేవారు. దినదిన గండంగా బతికేది.
ఉమ్మడి పాలనలో రైతులు అరిగోస పడ్డారు. సరిపడా కరెంట్ లేక, అస్తవ్యస్తమైన భూ రికార్డులతో ఆగమయ్యారు. పాసుబుక్కుల్లో భూములు తారుమారు కావడంతో తహసీల్ ఆఫీసుల చుట్టూ తిరిగితిరిగి వేసారిపోయారు. ఈ నేపథ్యంలో తెలం�
‘కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి గులాంగిరీ చేస్తరు. అక్కడోళ్లు ఏం చెబితే.. ఇక్కడ అమలు చేస్తరు. అలా ఢిల్లీకి గులాంకొట్టే నాయకులు కావాలా..? మీ ఇంటి పార్టీ అభ్యర్థిగా జనం బాగు కోసం, అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడు
గత కాంగ్రెస్ పాలనలో రైతులు ఎన్నో ఇబ్బందులకు ఓర్చి వ్యవసాయం చేసేవారు. రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లి పంటలకు నీరు పారించేవారు. ప్రతినిత్యం కరెంట్ కోతలతో ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియక.. పనులన్నీ మానేసుక
ఆలోచన చేయకుండా కాంగ్రెస్కు ఓటేస్తే ఉచిత కరెంట్ కనుమరుగవుతుందని మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని లక్కెపూర్లో ఎన్నికల ప్రచారం చేశారు.
‘కాంగ్రెస్ పాలనలో మూడు గంటల కరెంటు కోసం బావులు వద్ద పడిగాపులు కాసేవాళ్లం. నీళ్లు అందక పంటలు ఎండిపోయేవి. చిన్న రైతులు ఎవుసం చేయలేని పరిస్థితులుండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్�
కాంగ్రె సోళ్లు రోజుకో మాట మార్చుతున్నరు. పెట్టుబడి సాయం విష యంలో అదే జేస్తున్నారు. రైతులు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామని జెప్పిండ్రు. ఇప్పుడేమో కౌలు రైతులకు ఇస్తే యజమానులకు ఇయ్యం.. యజమానులకు ఇస్తే �
గతంలో పంట వేయడానికి విత్తనాల దగ్గర నుంచి పంట అమ్మేదాక దళారుల రాజ్యం నడిచేది. కానీ ఇయ్యాల ఆ పరిస్థితి లేదు. ఇదంతా కూడా ధరణి పోర్టల్ వల్లనే సాధ్యమైంది. ధరణితో రైతుల వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి ఎన్ని ఎరు�
రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలని బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం కొంరెడ్డిపల్లి, ఆశిరెడ్డిపల్లి, అంచన్పల్ల�
ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 90 సీట్లు గెలుచుకొని మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్క
కాంగ్రెస్ నేతల మాటలు తమను కష్టాల్లోకి నెట్టేలా ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ విధానాలతో పాతరోజులు వచ్చి మళ్లీ ‘అన్నమో రామచంద్రా’ అంటూ వలసలు పోయే దుస్థితి వచ్చేలా ఉందని అభిప్రాయ�