కాంగ్రెసోళ్లు అంటున్నట్లు ధరణి తీసేస్తే మళ్లా దళారీ వ్యవస్థకు దారులు తెరిసినట్లే అవుతుంది. గత పాలకుల నియంతృత్వ పోకడల వల్ల సామాన్యుడు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా భూముల సమస్య పరి�
కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంటు ఇవ్వకుండా మోసం చేసిందని, ఆ పార్టీని మళ్లీ నమ్మి ఓట్లు వేస్తే మోసపోతామని పరకాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని బొడ్డుచింతలపల్లి, వంచన�
కాంగ్రెస్కు ఓటేస్తే చివరికి మిగిలేది కన్నీళ్లేనని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మంథన్గౌరెల్లి, కేసీతండా, మాల్, నల్లవెల్లి, తమ్మలోనిగూడ, చింతపట్ల, మొండిగౌరెల్లి గ్రామాల్లో ఆయన
కాంగ్రెస్కు ఓటేస్తే ఉచిత కరెంట్ ఇస్తామంటున్నారని, ఉచిత కరెంట్ కాదు కదా ఉన్న కరెంట్ కూడా పోతుందని చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్ మండలంలోని వెంకటపూర్, రాజ్పల్లి, తిమ్మక్కపల్లి, బాలనగర్, సంగాయిగూడాతండా, జన�
అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ మరోమారు సీఎం కావాలని అని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్ అ న్నారు. ఆదివారం మండలంలోని తేనెపల్లి తండా, తేనెపల్లి, ముల్కలపల్లి, పోచంపల్లి, ఉట్లపల్లి, వెంకటాపురం(ఎస్�
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. 24 గంటల కరెంటు బంద్ చేసి.. 3 గంటల కరెంటు ఇస్తాం. 10 హెచ్పీ మోటర్లుపెట్టుకోవాలని
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అంటుండు. రైతుల వద్ద 10 హెచ్పీ మోటర్ ఉంటదా..? ఒకటి కాదు.. రెండు క�
ఎవుసాన్ని ఎటమటం చేయాలని కంకణం కట్టుకున్నట్టు మాట్లాడుతున్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి. మచ్చుకు రైతుల ఉచిత కరెంటు మీద ఆయన వేస్తున్న కుప్పిగంతులు చూస్తే సరిపోతుంది. అమెరికా కదా ఎవరికి తెలుస్తుం�
కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ మూటముళ్లె సర్దుకుని ఉపాధి కోసం వలసబాట పట్టాల్సి వస్తుందని బీఆర్ఎస్ స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివార�
తెలంగాణలో రైతులకు 24 గంటల వి ద్యుత్తు అందిస్తున్నారని, కర్ణాటకలో 7 గంటలని చెప్పి కేవలం 3 గంటలే ఇస్తున్నారని కిసాన్ జాగృతి వికాస్ సంఘ్ (ఆర్) జాతీయ అధ్యక్షుడు పీ యుగేందర్ నాయుడు విమర్శించారు.
రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుందంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటమార్చారు. రాష్ట్రంలోని రైతులకు 3 గంటల విద్యుత్తు కావాలా? నిరంతర విద్యుత్తు కావాలా? అని ఎన్నికల సభల్లో సీఎ�