కాంగ్రెస్కు ఓటేస్తే ఇక కరెంట్ పోయినట్లేనని, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రైతులు కరెంట్ కోసం కొట్లాడుతున్నారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. 24 గంటలు కరెంట్ ఇచ్చే బీఆ�
ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన దామరచర్లలో పారిశ్రామిక రంగం పరుగులు తీస్తున్నది. సహజ వనరులైన నీరు, సున్నపురాయి పుష్కలంగా ఉండడం, సరిపడా భూమి అనుకూలంగా దొరుకడం, రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తుం�
‘తెలంగాణ సాధించుకున్న తర్వాత మహిళల అభ్యున్నతికి అనేక పథకాలు తీసుకువచ్చాం. గొప్ప గొప్ప కార్యక్రమాలు అమలు చేశాం. ఈ రోజు మహిళా సాధికారతలో దేశంలో మనమే ముందున్నాం. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియ�
నాడు నీళ్లు లేక మన పల్లెలు పడ్డ గోస అంతాఇంతా కాదు.. నేడు అవే పల్లెలు నీటి వనరులతో కళకళలాడుతూ ఉపాధి ముల్లెలుగా తయారయ్యాయి. ఒకప్పుడు ఉపాధి లేక బొంబాయి, దుబాయికి వలసలతో కళ తప్పిన పల్లెలే ఇప్పుడు మరికొందరికి బ�
Hyderabad |కరెంటు, నీళ్లు ఆధునిక యుగ మనుగడలో అత్యంత కీలకమైన, శక్తివంతమైన వనరులు. సామాన్యుడి అవసరాలు తీర్చడమే కాదు.. ఏ రంగం అభివృద్ధి అయినా ఈ రెండు వనరుల మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే పుష్కలమైన నీళ్లు... నిరంతరాయ విద�
పూడిక, తూటికాడ, నాచు, పిచ్చిమొక్కలతో దర్శనమిచ్చి అందవిహీనంగా మారిన చెరువులు. నిల్వ నీటి సామర్థ్యం తగ్గి కుంటలను తలపించే తటాకాలు. శిథిలావస్థకు చేరిన తూము షెట్టర్లు. రివిట్మెంట్ లేక మట్టి కొట్టుకుపోయిన �
గత పాలకుల హయాంలో అడుగడుగునా కరెంటు కోతలతో అన్ని వర్గాల ప్రజలు పడిన బాధలు వర్ణణాతీతం. చాలామంది చిరు వ్యాపారులు నష్టాలపాలై వ్యాపారాలను సైతం మూసుకున్న పరిస్థితులు.. కానీ కేసీఆర్ అధికారం చేపట్టిన అనంతరం కర
ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణలో చీకటి బతుకులే అన్న విమర్శకులే నేడు షాక్ తింటున్నారు. విద్యుత్ సమస్యలపై సీఎం కేసీఆర్ అంతగా శ్రద్ధ వహించి రెండేండ్లలోనే అన్ని సమస్యలనూ పరిష్కరించారు.
నిజామాబాద్లో కాంగ్రెస్ ఒక సీటు కూడా గెలవదని, అన్ని సీట్లు బీఆర్ఎస్సే గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఎక్కడ చూసినా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య 20 శాతం ఓట్ల గ్యాప్ ఉంటుందని చెప్పా�
భూమికి పచ్చని రంగేసినట్టు కనిపిస్తున్న ఈ దృశ్యం అల్గునూరు శివారులో ఎల్ఎండీ దిగువన ఉన్న పొలాలది. స్వరాష్ట్రంలో పుష్కలమైన నీళ్లు.. 24 గంటల కరెంటు.. పెట్టుబడికి రైతుబంధుతో ఇస్తుండడంతో భూములన్నీ పచ్చదనం పరు�
వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా సర్కారు తగిన జాగ్రత్తలు తీసుకున్నది. వానతో ప్రజలంతా ఇంటిపట్టున ఉంటున్న నేపథ్యంలో కరెంట్కు ఆటంకాలుడొద్దని ముఖ్యమంత
‘రైతాంగానికి 24 గంటల కరెంటు, పుష్కలంగా నీళ్లు అందిస్తే.. రైతులు పంటల రూపంలో సంపద సృష్టిస్తారు. ఆ సంపద సమాజంలోకి వచ్చి తిరుగుతుంది.. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది’.. పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పిన మ�
ఎండలు మండినా.. వర్షాలు కురిసినా.. నిరంతరాయ విద్యుత్తును అందిస్తూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ప్రతికూల వాతావరణంలోనూ 24 గంటలపాటు విద్యుత్తు సరఫరా చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నది. మార్చిలో గరిష్�
వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలంటూ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మధిర నియోజకవర్గంలోని రైతులు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల విద్యుత్ ఉచితంగా అందిస్తుంటే.. అందుకు విరుద్ధంగా రేవంత్రె�