నా పేరు బోడ బాలు. మాది టేకులపల్లి మండలం బోడ బంజర్. నా చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో నాన్నను ఎటు వెళ్తున్నావు అని అడిగితే.. పొలానికి మోటార్ పెట్టేందుకు వెళ్తున్నా అనేవారు. ఎప్పుడు అడిగినా అదే మాట చెప్పే�
రైతులకు 24 గంటల కరెంటును రద్దు చేసి, మూడు గంటలు మాత్రమే పంపిణీ ఇస్తామని అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు జోగు ర
Telangana | సమైక్యపాలనలో ‘కరెంట్' అంటేనే ఓ నరకం. ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఎప్పుడు పోతుందో తెలియదు. నాటి పాలకులు కరెంట్ విషయంలో పగబట్టినట్టే వ్యవహరించడంతో బోరుబావుల మీదే వ్యవసాయం చేసే తెలంగాణ రైతాంగం దుక్కుల
రైతు లేని దే రాజ్యం లేదనే నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తుంటే, వారిని అట్డడుగుకు తొక్కాలని చూస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి విమర్శించారు. అటువంటి పార్టీలు, నాయకులకు రా ష్ట్రంల
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అనవసరమంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అన్నదాతల ఆగ్రహం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలో సోమవారం ర
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనం కన్న కలలన్నీ సాకారమవుతున్నాయని, చెప్పిన ప్రతి మాటా నిజం చేస్తూ సీఎం కేసీఆర్ అద్భుతమైన పాలన అందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్�
దేశమంతా రాజకీయ వాతావరణం అలముకొన్నది. ఏదైనా ఫంక్షన్లోనో, సమావేశాల్లోనో చర్చలు రాజకీయాల చుట్టే సాగడం సహజం. ఇటీవల ఓ ఫంక్షన్లో రాజకీయ చర్చ జరిగింది. దేశంలో, తెలంగాణలో, ఆంధ్రాలో తిరిగి ఎవరు అధికారంలోకి వస్త�
రాబోయే ఎన్నికల్లో పదికి పది సీట్లు బీఆర్ఎస్ పార్టీ సునాయాసంగా గెలుస్తుందని, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు.