చల్లని గాలులు, దట్టమైన మేఘాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సంగారెడ్డి జిల్లాలో గురువారం పలుచోట్ల మోస్తరు వర్షం కురువగా, మెదక్ జిల్లాలో మేఘావృతమైంది.
Telangana | రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మెస్తరు వానలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఏర్పడి ఉన్న ద్రోణి ప్రభావంతో గురు, శుక్ర, శనివారాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్ర�
Rains in Telangana | రాష్ట్రంలో బుధవారం నుంచి వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయి. ఒకవైపు భగభగ మండే ఎండలు కాస్తాయి. మరోవైపు వానలూ కురుస్తాయి. దీంతో విరుద్ధమైన వాతావరణం నెలకొంటుంది.
గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగినా రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతున్నది. గత వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులున్నా చలి తీవ్రత తగ్గడం లేదు.
Rain Alert | తమిళనాడు రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది బుధ�
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుకుగా ఉన్నాయని, వీటి ప్రభావంతో రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు క