నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుకుగా ఉన్నాయని, వీటి ప్రభావంతో రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు క
వాతావరణ పరిస్థితులు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వర్షాకాలంలో నీరు, ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఎక్కువ. దీనివల్ల వ్యాపించే వ్యాధులలో ప్రధానమైంది.. టైఫాయిడ్. ‘సాల్మొనెల్లా టైఫి’ అనే బ్యాక్టీరి�
తొలకరి మొదలైంది. తడి వాతావరణంలో పాడిపశుల్లో వివిధ రోగాలు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో సోకే గొంతువాపు వ్యాధి.. పశువులకు ప్రాణాంతకంగా మారుతుంది.
ఒడిశా తీర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం ఉదయం 5.30 గంటలకు బలహీన పడి అల్పపీడనంగా మారింది. దీంతో తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం తప్పిం ది. వర్షాలు పూర్తిగా తగ్గి కొద్ది రోజుల
‘ఆయిల్పామ్ తోటల సాగుకు జిల్లా అనుకులమైంది. అంతర్జాతీయంగా డిమాం డ్ ఉన్న పంట.. రైతులు ఆయిల్పామ్ సాగు చేయడం లాభదాయకం.. ఈ పంట సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్ ఉంది’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ�
మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ప్రతి ఏటా సాధారణంగా ఏప్రిల్ మొదటివారం నుంచి ఎండలు తీవ్రమవుతాయి. మే నెలలో వడగాడ్పులు వీస్తాయి. కానీ, ఈ ఏడాది మార్చి మూడోవారం నుంచే ఎండలు మండుతున్నాయి. నల్లగొండ జిల్లాల�
ఈ మధ్య గడియారాలూ స్మార్ట్గా వస్తున్నాయి. ఈ ‘లెనెవో స్మార్ట్ క్లాక్ 2’కు అయితే స్పీకర్ను అటాచ్ చేసుకుని మ్యూజిక్ కూడా వినవచ్చు. వాయిస్ కమాండ్తోనూ పని చేస్తుంది. అంటే పాటలు, ఆటలు, వార్తలు, వాతావరణం.. �
Hyderabad fog | నగరంలో ఉదయం వేళ మంచుదుప్పటి కప్పుకుంటున్నా.. మధ్యాహ్నానికి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా.. సాయంత్రానికి మాత్రం చలి తీవ్రత తగ్గుతున్నది. సోమవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత 29.6 డిగ్రీల సెల్సియస్ కాగా
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: లా నినా ప్రభావంతో ఈ శీతాకాలం చలి తీవ్రత అధికంగా ఉంటుందని బ్లూమ్బర్గ్ నివేదిక తెలిపింది. దాని ప్రకారం… జనవరి, ఫిబ్రవరిలో కొన్ని ఉత్తరాది రాష్ర్టాల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్స�