Rain Alert | తమిళనాడు రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది బుధ�
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుకుగా ఉన్నాయని, వీటి ప్రభావంతో రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు క
వాతావరణ పరిస్థితులు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వర్షాకాలంలో నీరు, ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఎక్కువ. దీనివల్ల వ్యాపించే వ్యాధులలో ప్రధానమైంది.. టైఫాయిడ్. ‘సాల్మొనెల్లా టైఫి’ అనే బ్యాక్టీరి�
తొలకరి మొదలైంది. తడి వాతావరణంలో పాడిపశుల్లో వివిధ రోగాలు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో సోకే గొంతువాపు వ్యాధి.. పశువులకు ప్రాణాంతకంగా మారుతుంది.
ఒడిశా తీర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం ఉదయం 5.30 గంటలకు బలహీన పడి అల్పపీడనంగా మారింది. దీంతో తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం తప్పిం ది. వర్షాలు పూర్తిగా తగ్గి కొద్ది రోజుల
‘ఆయిల్పామ్ తోటల సాగుకు జిల్లా అనుకులమైంది. అంతర్జాతీయంగా డిమాం డ్ ఉన్న పంట.. రైతులు ఆయిల్పామ్ సాగు చేయడం లాభదాయకం.. ఈ పంట సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్ ఉంది’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ�
మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ప్రతి ఏటా సాధారణంగా ఏప్రిల్ మొదటివారం నుంచి ఎండలు తీవ్రమవుతాయి. మే నెలలో వడగాడ్పులు వీస్తాయి. కానీ, ఈ ఏడాది మార్చి మూడోవారం నుంచే ఎండలు మండుతున్నాయి. నల్లగొండ జిల్లాల�
ఈ మధ్య గడియారాలూ స్మార్ట్గా వస్తున్నాయి. ఈ ‘లెనెవో స్మార్ట్ క్లాక్ 2’కు అయితే స్పీకర్ను అటాచ్ చేసుకుని మ్యూజిక్ కూడా వినవచ్చు. వాయిస్ కమాండ్తోనూ పని చేస్తుంది. అంటే పాటలు, ఆటలు, వార్తలు, వాతావరణం.. �