భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. నాలుగు రోజులుగా తీవ్రమైన ఎండ కారణంగా వాతావరణం ఒక్కసారి వేడెక్కింది. వేడిగాలులు, ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే సూర్యుడు నిప్పులు కక్కుతున్న�
TS Weather | రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. వారం రోజుల వ్యవధిలోనే ఎండ తీవ్రత అమాంతం పెరి గింది. మంచిర్యాల జిల్లా కొండాపూర్లో ఆదివారం అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వాతావరణం చల్లబడినా.. వారం రోజులుగా భానుడు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో జనం విలవిల్లాడిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాం�
ఉపరితల ఆవర్తనంతో పాటు ఆగ్నేయ, దక్షిణ దిశల నుంచి తెలంగాణ వైపునకు దిగువ స్థాయి గాలుల ప్రభావానికి తోడు ఈనెల 8న మధ్య బంగాళఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడిం�
వాతావరణం పొడిగా ఉందని, వారం పాటు వర్షాలు కురిసే సూచనలు లేనందున ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి రైతుల్లో మనోధైర్యం కల్పించాలని మెదక్ కలెక్టర్ రాజర్షిషా సూచించారు. బుధవారం కలెక్టరేట్లో ఏర్పా
అకాల వర్షం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలను వేగిరం చేస్తున్నది. ఫిర్యాదులపై తక్షణం స్పందించి పరిష్కారం చూపుతున్నారు.
రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈ దురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతా
సాధారణంగా మనిషి ఆహ్లాదంగా, మంచి అనుకూల వాతావరణంలో ఉండాలంటే ఇంట్లో 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అవసరమవుతాయి. అయితే, మన రాష్ట్రంలో మార్చి చివరి వారం నుంచే వాతావరణంలో మార్పులు ప్రారంభమయ్యే విషయం అందరి�
Weather Alert | రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం తొమ్మిదింటికే భానుడు భగ్గుమంటున్నాడు. ఉష్ణోగ్రతలు ఈ నెల చివరి వరకు 45 డిగ్రీలకు చేరుతాయని వాతావరణ కేంద్ర అధికారులు చెప్తున్నారు. మే నెలలో కొన్ని చోట్ల 50 డిగ్�
ఎండల్లో బయటికి వెళ్తున్నారా? జాగ్రత్త. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనున్నదని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. సాధారణంగా ఏప్రిల్, మే మాసాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోతాయి. దీంతోపాటు వేడి గాలుల�
ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉదయం, సాయంత్రం వాతావరణం చల్లబడి ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. మధ్యాహ్నం దాదాపు అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రెండు మూడు రోజుల�
ఎండాకాలం ప్రారంభం నుంచే భానుడు భగభగమంటున్నాడు. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఎండ సాయంత్రం ఆరుగంటలైనా తగ్గడంలేదు. దీంతో ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానియాలు తాగుతున్నారు.
Weather Alert | వచ్చే ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం తెలుగు రాష్ర్టాలపై ఎక్కువ�