అకాల వర్షం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలను వేగిరం చేస్తున్నది. ఫిర్యాదులపై తక్షణం స్పందించి పరిష్కారం చూపుతున్నారు.
రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈ దురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతా
సాధారణంగా మనిషి ఆహ్లాదంగా, మంచి అనుకూల వాతావరణంలో ఉండాలంటే ఇంట్లో 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అవసరమవుతాయి. అయితే, మన రాష్ట్రంలో మార్చి చివరి వారం నుంచే వాతావరణంలో మార్పులు ప్రారంభమయ్యే విషయం అందరి�
Weather Alert | రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం తొమ్మిదింటికే భానుడు భగ్గుమంటున్నాడు. ఉష్ణోగ్రతలు ఈ నెల చివరి వరకు 45 డిగ్రీలకు చేరుతాయని వాతావరణ కేంద్ర అధికారులు చెప్తున్నారు. మే నెలలో కొన్ని చోట్ల 50 డిగ్�
ఎండల్లో బయటికి వెళ్తున్నారా? జాగ్రత్త. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనున్నదని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. సాధారణంగా ఏప్రిల్, మే మాసాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోతాయి. దీంతోపాటు వేడి గాలుల�
ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉదయం, సాయంత్రం వాతావరణం చల్లబడి ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. మధ్యాహ్నం దాదాపు అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రెండు మూడు రోజుల�
ఎండాకాలం ప్రారంభం నుంచే భానుడు భగభగమంటున్నాడు. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఎండ సాయంత్రం ఆరుగంటలైనా తగ్గడంలేదు. దీంతో ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానియాలు తాగుతున్నారు.
Weather Alert | వచ్చే ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం తెలుగు రాష్ర్టాలపై ఎక్కువ�
Weather Report | విదర్భ నుంచి మరాఠ్వాడ, కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Rains | ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 48 గంటలు ఆకాశం పాక్షికంగా మేఘావ
దక్షిణ శ్రీలంక నుంచి ఏర్పడిన ద్రోణి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ మీదుగా కొనసాగుతుండడంతో రాగల మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే
కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఏకధాటిగా అరగంట పాటు దంచికొట్టింది. దీంతో గులకరాళ్లకంటే పెద్ద సైజులో వడగండ్లు పడ్డాయి. కరీంనగర్ జిల్లాలో గంగాధర, రామడుగు, కరీంన�
Telangana Weather | దక్షిణ తమిళనాడు నుంచి ఉత్తర కొంకణ్ వరకు ఉన్న ద్రోణి తమిళనాడు నుంచి రాయలసీమ, తెలంగాణ, విదర్భ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో మరో 4 రోజులపాటు రాష్ర్టాని