గ్లోబల్ వార్మింగ్ కారణమైన గ్రీన్ హౌస్ వాయువుల్లో ప్రధానమైనది కార్బన్ డై ఆక్సైడ్. గాలిలో దీని గాఢత పెరిగే కొద్దీ ఉష్ణోగ్రతలు పెరిగి భూమి వేడెక్కుతుంది. దీంతో వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ తగ్గి�
జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, ఛైర్మన్లు, గ్రూప్ ఏ వంటి ప్రభుత్వ ఉన్నత ర్యాంకు పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం తగ్గుతుండటంపై పార్లమెంటరీ ప్యానల్ అసహనం వ్యక్తం చేసింది. పోస్టులకు తగిన అర్హతలు
కొన్నిసార్లు జీవితం నిరాశాపూరితం అవుతుంది. ఒకటి రెండు వారాలవరకూ ఈ పరిస్థితిని తట్టుకోవచ్చు. అంతకుమించితే మాత్రం కుంగుబాటుగా పరిణమిస్తుంది. ఈ దశలో నిపుణుల సాయం అవసరం కావచ్చు.
భూమికి పచ్చని రంగేసినట్టు కనిపిస్తున్న ఈ దృశ్యం అల్గునూరు శివారులో ఎల్ఎండీ దిగువన ఉన్న పొలాలది. స్వరాష్ట్రంలో పుష్కలమైన నీళ్లు.. 24 గంటల కరెంటు.. పెట్టుబడికి రైతుబంధుతో ఇస్తుండడంతో భూములన్నీ పచ్చదనం పరు�
వరుణుడు శాంతించాడు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు కాస్త తెరిపిచ్చాయి. ఎట్టకేలకు శనివారం సూర్యుడు కనిపించాడు. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ
భూమిపై వాతావరణ మార్పులు ‘గ్లోబల్ వార్మింగ్ దశ నుంచి గ్లోబల్ బాయిలింగ్' దశకు చేరుకొన్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు. భూగోళం ఉత్తర భాగంలో ఈ నెలలో నమోదైన అసాధా
ఎండలు మండినా.. వర్షాలు కురిసినా.. నిరంతరాయ విద్యుత్తును అందిస్తూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ప్రతికూల వాతావరణంలోనూ 24 గంటలపాటు విద్యుత్తు సరఫరా చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నది. మార్చిలో గరిష్�
2023-24 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలో 1,395 మంది గిరిజన విద్యార్థులకు నేషనల్ స్కాలర్షిప్లను, మరో 218 విద్యార్థులకు ఎస్టీ ఫెలోషిప్లను అందజేసినట్టు కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ప్రకటించింది.
Earth | ఈ ఏడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయని, వడదెబ్బలు కూడా భారీగానే నమోదైన ఈ నెల భూమిపై అత్యంత వేడి మాసంగా రికార్డులకెక్కనున్నదని అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్లడించింది.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, దానికి అనుబంధంగా ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత నాలుగు రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి.
అమెరికాలోని మూడో అతిపెద్ద నగరం షికాగో భూమిలోకి కుంగిపోతున్నదా? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ‘సబ్సర్ఫేస్ హీట్ ఐలాండ్స్'గా పిలిచే భూగర్భ పర్యావరణ మార్పులే అందుకు కారణమని చెబుతున్నారు.
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మంగళవారం జోరువాన కురిసింది. తెల్లవారుజామునే ముసుకురున్న వర్షం.. సాయంత్రం వరకూ ఎడతెగకుండా కురుస్తూనే ఉంది. ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో మరో నాలుగు రోజులపాటు జిల్లాలో వర్షాలు కుర�
వాతావరణ ప్రతికూలతతో అమర్నాథ్ యాత్రను ఆదివారం తాత్కాలికంగా నిలిపివేశారు. పహల్గాం, బాల్టాల్ మార్గాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
వానకాలం సీజన్ మొదలై నెలదాటినా ఒక గట్టి వాన లేదు. ఎక్కడి నుంచీ వరదా లేదు. కానీ, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి.. కాళేశ్వరం జలాలతో నిండుకుండల్లా మారుతున్నాయి.. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో వరద క�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.