ధాన్యం డబ్బులు చెల్లించాలని ఓ రైతు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టాడు. ఈ సందర్భంగా బాధిత రైతు గాజుల రాజేందర్ మాట్లాడుతూ..
Python | ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్లో కొండచిలువ ప్రత్యక్షమైంది. ఇటీవల అధికారులు కెనాల్లోకి సాగునీరు విడుదల చేశారు. ఆ సమయంలో కాలువలోకి వచ్చిన కొండచిలువ.. నల్లబెల్లి గ్రామ సమీపంలోని కెనాల్ వద్�
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్రెడ్డి ఘన విజయం సాధించారు. ఆది నుంచీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ తొలి ప్రాధాన్య ఓట్ల సాధనలో అగ్�
Inter Exams | మార్చి 5 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. అధికారిక వెబ్సైట్లో హాల్టికెట్లను అందుబాటులో ఉంచారు. పరీక్షల న�
Nallabelli | రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు(Pending bills) త్వరితగతిన విడుదల చేయాలని మండల మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నానబోయిన రాజారాం డిమాండ్ చేశారు.
వరంగల్లోని మామునూరులో నూతన విమానాశ్రయాన్ని నిర్మించేందుకు కేంద్రం గ్రీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర పౌర, విమానయాన శాఖ మంత్రి కింజారాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని సేక�
Essential commodities | గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్ శివనగర్లో ఆదివారం బీజేపీ మహిళా అధ్యక్షురాలు జారతి దేవక్క ఆధ్వర్యంలో గామా ఫౌండేషన్ సహకారంతో వంద మంది పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
మానేరు నదిలో అక్రమ టోల్ ట్యాక్సీ వసూళ్లకు అధికార యంత్రాం గం చెక్ పెట్టింది. కొద్దిరోజులుగా అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న దందాకు అడ్డుకట్ట వేసింది. ముత్తారం మండలం ఓడేడ్- జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేక
వరంగల్ జిల్లా మామునూరులో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ ఇచ్చింది
Batterys theft | బ్యాటరీలను(Battery theft) అపహరించిన నిందితులను నల్లబెల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక ఎస్ఐ గోవర్ధన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
వరంగల్ నగరం భట్టుపల్లి రోడ్డులో డాక్టర్ సుమంత్రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్చేశారు. గురువారం మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో ఏసీపీ నందిరాం వివరాలు వెల్లడించారు. వరంగల్కు �
MLC Polls | రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇందులో నల్లగొండ(నల్లగొండ-వరంగల్-ఖమ్మం) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 93.55 శాతంతో అత్యధికంగా పోల�