భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ-బీజాపూర్ సరిహద్దుల్లో మంగళవారం చోటు చేసుకుంది. దంతేవాడ జిల్లా సరిహద్దు గ
SC Hostel | నిరుపేద విద్యార్థుల సంక్షేమం కోసం స్థాపించిన ఎస్సీ వసతి గృహాలు పేకాట క్లబ్లుగా రూపాంతరం చెందుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం.. దళిత విద్యార్థులకు శాపంగా మారింది.
Mission Bhagiratha | మిషన్ భగీరథ పైప్ లైన్ కు బొక్క పడింది. పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహర్తించడంతో మిషన్ భగీరథ తాగునీరు వృధాగా పోతున్న సంఘటన నల్లబెల్లి మండలంలో వెలుగు చూసింది.
Warangal | ఉద్యమకారుల న్యాయమైన హక్కులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 24న ఓరుగల్లుకు బస్సుయాత్ర కరీంనగర్ నుండి హనుమకొండ అమరవీరుల స్థూపం వద్దకు రానున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్�
బీఆర్ఎస్ రజతోత్సవ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. వరంగల్లో నిర్వహించనున్న సభకు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలిలి రావాలని సూచించారు.
AI tools | ఏఐ టూల్స్, డిజిటల్ వనరులను ఉపయోగించి విద్యార్థులు తమ వ్యాపార ఆలోచనలకు పదను పెట్టాలని డిజిటల్ కనెక్ట్ వ్యవస్థాపకుడు, సీఈవో నిఖిల్ అన్నారు.