Fine rice | సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నల్లబెల్లి మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ నర్సంపేట ఆర్డీవో ఉమారాణితో కలిసి ప్రారంభించారు.
Consumer Federation of India | భారత వినియోగదారుల సమాఖ్య కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన బూరుగుపల్లి శ్రవణ్ కుమార్ ఎంపికయ్యారు.
Yashaswini Reddy | రాష్ట్రంలోని నిరుపేదలందరి సంక్షేమ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తున్నదని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తెలిపారు.
Caste census funds | కులగణన గౌరవ వేతనం నిధులు విడుదల చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు, దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య వరంగల్ జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు.
Dasyam Vinay Bhaskar | వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందయమని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ , భారత రాష్ట్ర సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
MLA Rajender Reddy | ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదలకు సన్నబియ్యం పంపిణీ సక్రమంగా జరగాలని, అవకతవకలు జరగకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
Kazipet | కాజీపేట-హనుమకొండ- వరంగల్ త్రినగరి మాత్రమే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ దక్షిణ మధ్య రైల్వేలో కాజీపేట మరో డివిజన్గా అవతరిస్తుందని ఆశ పడుతున్నారు.
INAVOLU | హనుమకొండ (ఐనవోలు): అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న 10 ఇసుక ట్రాక్టర్లును పట్టుకున్నట్లుగా ఎస్సై పస్తం శ్రీనివాస్ తెలిపారు. మండంలోని నందనం ఆకేరు వాగు నుంచి ఎటువంటి అనమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణ చేస్త�
KERALA IGP |వరంగల్ చౌరస్తా: వరంగల్ నగరంలోని గోవిందరాజస్వామిని కేరళ ఐజిపి లక్ష్మణ్, కేరళ పాలక మున్సిపాలిటీ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ మినీ మోల్ శనివారం దర్శించుకున్నారు.
INAVOLU | హనుమకొండ (ఐనవోలు): ఐనవోలు మల్లికార్జునస్వామి దేవస్థానం దినదిన ప్రవర్ధమానం చెందుతొంది. అతి పురాతనమైన చాలా పవిత్రమైన చరిత్ర కలిగిన ఆలయం. ఈ ఆలయానికి భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతుంది అనడానికి సాక్ష�
KAKATHIYA UNIVERSITY | హనుమకొండ చౌరస్తా, మార్చి 29 : కాకతీయ విశ్వవిద్యాలయం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.428.82 కోట్లతో అంచనా బడ్జెట్ను ప్రతిపాదించారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే.ప్రతాప్రెడ్డి అధ్యక్షతన విశ్వవిద్యాలయ సెనె
SEETHAKKA | ఏటూరునాగారం : మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని, రాష్ట్రంలో రూ.23 వేల కోట్ల వడ్డీ రుణాలు అందజేసినట్లు పంచాయతీరాజ్, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు.