SRR Foundation | పలు గ్రామాలలోని బాధిత కుటుంబాలను మైలారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి మండల నాయకులతో కలిసి పర్యటించారు.
Electricity Department | గ్రామాలలో విద్యుత్ వినియోగదారుల నుండి విద్యుత్ బిల్లుల(Electricity Department )బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు రాయపర్తి సెక్షన్ ఏఈ పెద్ది రవళి రెడ్డి తెలిపారు.
కన్నవాళ్లను కోల్పోయిన ఆ యువతులకు అన్నీ వారే అయ్యారు. చిన్నతనం నుంచి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. అనాథలకు పెద్ద దిక్కై ముందుండి నడిపించారు. వారి పెళ్లి బాధ్యతలను సైతం తమ భుజాలప�
CMR scam | వరంగల్, కరీంనగర్, నిజిమాబాద్ ఉమ్మడి జిల్లాల్లో జరిగిన సీఎంఆర్ స్కాంపై (CMR scam)సీబీఐ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తున్నట్లు వినియోగదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మొగిలిచర్ల సుదర్శన్ తెలిపారు.
ఎస్సారెస్పీ కెనాల్లోకి కారు దూసుకెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక శివారులో శనివారం జరిగింది.
పోరుగడ్డ ఓరుగల్లు మరో కీలక ఘట్టానికి వేదిక కానున్నది. బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను వరంగల్లోనే నిర్వహించాలని అధినేత కేసీఆర్ నిర్ణయించడం ప్రాధాన్యం సం తరించుకుంది.
KCR | తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ సమాజానికి రాజకీయ రక్షణను, పాలనా పరిరక్షణను అందించగలదని, ఈ విషయం గత పద్నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మర�
హనుమకొండ (Hanumakonda) జిల్లా ఐనవోలు మండలం పంతిని శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
Satya Sharada | ర్యావరణ హితాన్ని కోరి ప్రతి ఒక్కరూ జ్యూట్ బ్యాగులు(jute bags) వినియోగించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద(Satya Sharada) అన్నారు.