రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) ప్రచారానికి మరి కొన్ని గంటల్లో తెరపడనుంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగియనుంది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆది�
ఒక రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న మానుకోట ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి ఎంతో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దకుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడనుంది. ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి సరిగ్గా 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ
Scavengers wages | ప్రభుత్వ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతున్న స్కావెంజర్ల వేతనాలను (Scavengers wages )వెంటనే అందించాలని ఏఐటీయూసీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవులు అన్నారు.
వార్షికాదాయం రూ.2 లక్షలకు మించకూడదనే నిబంధన ఆ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించిన పర
Chennaraopet | సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అడ్మిషన్ కోసం ఆదివారం జరిగిన సాధారణ ఎంట్రెన్స్ ఎగ్జామ్(Gurukul entrance exam) రాయకుండా ఓ బాలికను ఆపిన ఘటన చెన్నారావుపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
బంధువుల సందడితో కోలాహలంగా ఉండాల్సిన ఆ ఇల్లు.. విషాదంతో బోసిపోయింది. తెల్లారితే తమ కూతురు పెండ్లి అని సంబురపడిన తల్లిదండ్రులను కొడుకు మరణవార్త కుంగదీసింది. చెల్లి పెళ్లిలో అన్నీ తానై ఉంటాడనుకున్న అన్న ఆ �
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు.. అధికారుల ప్రణాళికా లోపం వరంగల్ ప్రజలకు శాపంగా మారుతున్నాయి. నగరాభివృద్ధికి అడ్డంకిగా పరిణమిస్తున్నాయి. హడావుడి ప్రకటనలు చేయడం.. అంతే వేగంగా పనులు చేయకపోవడం ప్రజలకు ఇబ్బంద�
DRDO Kausalya | ఉపాధి హామీ పనులతో పాటు మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యంగా వ్యవహార్తిస్తున్న అధికారులపై డీఆర్డీవో కౌసల్య దేవి(DRDO Kausalya) ఆగ్రహం వ్యక్తం చేశారు.