Parupati Srinivas Reddy | క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
చారిత్రక నగరమైన వరంగల్కు సమీపంలోని దేవునూర్ ఇనుపరాతి గుట్టల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అయోమయంగా ఉన్నది. దట్టమైన అటవీ ప్రాంతాన్ని రక్షించేందుకు, మరింత అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం నుంచి అట
ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజల ఎజెండాను పూర్తిగా అటకెక్కించి, కక్షపూరిత రాజకీయాలపైనే దృష్టిపెట్టింది. ప్రజాసమస్యలపై నిలదీస్తున్న బీఆర్ఎస్ లీడర్లు, మద్దతుదారుల గొంతు నొక్కేందు�
Boxing competitions | ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈనెల 8వ తేదీన హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని బాక్సింగ్ హాల్లో అండర్-19 మెన్ అండ్ వుమెన్ బాక్సింగ్ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేస్తామని హనుమకొండ, వరంగల్ డిస్ట్రి�
సహజ వనరులపై కాంగ్రెస్ సర్కారు కన్ను పడింది. సొంత లాభం కోసం సహజ సంపదను నాశనం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. అడవులను పరిరక్షించి, అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వమే దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నద�
తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ వంటి మారెట్లో మిర్చి ధరలు ఊపందుకున్నాయి. ఖమ్మంలో ముఖ్యంగా తేజా రకం మిర్చికి పెరుగుతున్న డిమాండ్ వల్ల ధరలు స్థిరంగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రోజువారీగా 19,000 నుంచి 20,000 క్వ
MLA Rajender Reddy | ప్రజాసంక్షేమమే ప్రభుత్వ దేయమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గ్రేటర్ పరిధి 31వ డివిజన్ వాసవి కాలని, దుర్గాదేవి కాలని, ప్రశాంత్ కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ (GWMC) పరిధిలో లీకేజీల పర్వం కొనసాగుతుంది. ప్రతి నిత్యం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎక్కడో ఓచోట నల్లాల లీకేజీలు అవుతూనే ఉన్నాయి. తాజాగా కాకతీయ యూనవర్సిటి రెండో గేటు సమ�
Dealers Association | వరంగల్ జిల్లాలో ది ఫర్టిలైజర్స్ (Fertilizers) , పెస్టిసైడ్స్ అండ్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.