ACB Raids | వరంగల్ రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ వద్ద ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించారు. దాదాపు రూ.4.04కోట్లకుపైగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
BC Reservations | కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం.. తెలంగాణలో చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బండారు వెంకటర�
Bayyaram | మార్కెట్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తే వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లందు వ్యవసాయ మార్కెట్ గ్రేడ్ -3 సెక్రటరీ నరేష్ హెచ్చరించారు.
Kuravi | మండలం గుండ్రాతిమడుగు(విలేజ్)లో జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం, దూడల ప్రదర్శన నిర్వహించారు. మండల పశువైద్యాధికారి రాజేందర్ ముఖ్య �
Warangal | గ్రేటర్ వరంగల్ 38వ డివిజన్ లోని ఖిలా వరంగల్ మధ్యకోటలో శుక్రవారం కార్పొరేటర్ భైరబోయిన ఉమ సీసీ రోడ్డు( CC roads), డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఎంతో ఆశపడ్డాడు. అప్పటికే తన ఇల్లు మంటల్లో కాలిపోయిందని అధికారులకు ఫొటోలు కూడా చూపించి దరఖాస్తు చేశాడు. కానీ లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని తెలిసి తట్టుకోలేకపోయాడు. అన్ని విధా
Teenmar Mallanna | తీన్మార్ మల్లన్నను మ్మెల్సీ పదవి నుంచి వెంటనే భర్తరఫ్ చేయాలని రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి, రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.
Warangal | రంగల్(Warangal) నగరాన్ని తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా(Second capital) ప్రకటిస్తూ శాసనసభలో తీర్మానం చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
Budget | కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్( Central budget) సంపన్నులకు దోచిపెట్టే విధంగా ఉందని ప్రజా సంఘాల నేతలు(Public organizations) మండిపడ్డారు.
లక్షలాది ఎకరాల ఆయకట్టుకు ప్రాణాధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా తగ్గుతున్నది. గత డిసెంబర్ 25 నుంచి యాసంగి పంటలకు నీటి విడుదల కొనసాగుతుండటంతో రోజురోజుకు నీటి మట్టం తగ్గుతున్నది. ఎస్స�
Warangal | వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని వ్యాపారస్తులు నిరసన తెలిపారు. దీంతో మార్కెట్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తామని పలు సంఘాలు హెచ్చర�
వరంగల్లోని అజంజాహి మిల్లు భూములు కార్మికులకే చెం దాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని మావోయిస్ట్ పార్టీ జయశంకర్, మహబుబాబాద్, వరంగల్, పెద్దపల్లి (జేఎండబ్ల్యూపీ) డివిజన్ కార్య�