లక్ష్య సాధనకు మహర్షి భగీరథుడే స్ఫూర్తి అని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ లో వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ జయంతి వేడుకలు జరిగాయి.
Operation Kagar | మావోయిజం భౌతిక నిర్మూలన కాదు,రాజ్యాంగబద్ధ పరిష్కారం కావాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ అన్నారు. మావోయిస్టులతో చర్చలు జరిపి తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ(ఎస్ఈఆర్టీ) అధికారుల తీరుపై ప్రభుత్వ వర్గాలు, ఉపాధ్యాయుల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల వింత సర్క్యులర్లే ఇందుకు కారణమని చెప్తున్నారు. వివరాల్లోకి వెళ్
ఎల్ఆర్ఎస్ పథకంలో ఫీజుపై 25 శాతం రాయితీకి గడువు ఒక్కరోజే మిగిలింది. తొలుత మార్చి 31తో ముగియగా ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. అప్పటి వరకు రాయితీ వర్తిస్తుందని ప్రకటించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రజతోత్సవ సభను సక్సెస్ చేశామని, సభ గురించి మంత్రి స్థాయిలో ఉన్నవాళ్లు అవాకులు, చెవాకులు పేలొద్దని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హితవు పలికారు.
ఎంజీఎం దవాఖాన మార్చురీలో మృతదేహాలను భద్రపరిచేందుకు కొత్త ఫ్రీజర్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు.
Vidyasagar Rao | తెలంగాణ జల సిద్ధాంతకర్త ఆర్. విద్యాసాగర్ రావు వర్ధంతి కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లా బాలసముద్రలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సారాంశాన్ని, సందేశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే అది ప్రజలకు భరోసా, ప్రజా ద్రోహులకు దడ. ఆదివారం నాటి సభలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఏమి మాట్లాడారన్నది సరే. కానీ, ఆ సభకు తెలంగాణ �
బీఆర్ఎస్ రజతోత్సవ సభ... పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని అందించింది. తనదైన శైలిలో ఉపన్యసించిన కేసీఆర్ చురుక్కు చమక్కులతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అంతేకాదు, పార్టీ క్యాడర్ను కాపాడుక�
ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ కావడంతో ఆ పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సభకు నాయకులు, కార్యకర్తలతోపాటు వేలాది మంది తెలంగాణవాదులు, �