ములుగు జిల్లా కేంద్రంలో కిరాయి భవనంలో కొనసాగుతున్న బాల సదనంలో (Balasadanam) చిన్నారులకు రక్షణ కరువైంది. ఇందుకు ఉదాహరణగా బాల సదనం నుంచి సోమవారం ఓ బాలిక పారిపోవడమే నిదర్శనం.
సివిల్స్లో 11వ ర్యాంకు సాధించిన వరంగల్కు చెందిన ఇట్టబోయిన సాయి శివానిని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అభినందించారు. గురువారం ఆమె తల్లిదండ్రులు రాజు, రజితతో కలిసి బస్భవన్లో వీసీ సజ్జనార్ను మర�
మహాదేవపూర్ మండల పరిధిలోని అంబటిపల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ లక్ష్మీ బారేజ్ (Lakshmi Barrage) వద్ద సెక్యూరిటీ గార్డ్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్ర చెందిన ఓ వ్యక్తి తన వాహనంలో మేడిగడ్డ �
రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, జిల్లా ఉన్నతాధికారుల అలసత్వంతో భద్రకాళీ చెరువు సుందరీకరణ ప్రాజెక్టు అయోమయంలో పడింది. సరైన ప్రణాళిక లేక చెరువు పూడికతీత పనులు సగంలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అయిత�
Maddikayala Ashok | కేంద్ర పాలన విధానాల మూలంగా భారదేశ సార్వభౌమత్యానికి ప్రమాదం పొంచివుందని ఎంసీపీఐ(యూ) పొలిట్ బ్యూరో సమావేశంలో అఖిలభారత ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ అన్నారు.
Parvathagiri | కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. అప్పులు చేసి పంటలు పండిస్తే కొనుగోళ్లు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతి యువకులకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో సిబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా రుణాలు మంజూరు చేయాలని ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరే�
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువత నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడిన గ్రేటర్ వరంగల్ మునిపల్ ఉద్యోగిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సుబేదారి పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం
గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ కడిపికొండ లోనీ మసీదు వద్ద రూ. 20లక్షలు, గ్రేటర్ 64వ డివిజన్ పరిధిలోని మడికొండ వెస్ట్ సిటీలో రూ.20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు వర్ధ
ప్రజలకు అందించాల్సిన వైద్య సేవల్లో నిర్లక్ష్యాన్ని చేస్తే సహించేది లేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి శనివారం నా�