‘ప్రజా ఉద్య మ ఫలితమే స్వరాష్ట్రం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగించి కొట్లాడిండు.
ప్రజల భద్రత, సంరక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఏసీపీ సతీష్ బాబు అన్నారు. శనివారం స్థానిక పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంయుక్తంగా పరకాల పట్టణంలో పోలీస్ కవాతు నిర్వహించారు.
వరంగల్ జిల్లాలోని పర్వతగిరి (Parvathagiri) మండలం జమాల్పురంలో తాటిచెట్టు పైనుంచి పడి ఓ గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన గీత కార్మికుడు దుడ్డు సంపత్ వృత్తిలో భాగంగా తాటిచెట్టు
‘బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటి కరీంనగర్ శంఖారావం.. వరంగల్ ప్రగతి నివేదన.. ఎల్కతుర్తి రజతోత్సవ సభలకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయడంతో బీఆర్ఎస్ సభలు దేశ చరిత్రలోనే చిరస్థాయిగా న�
పట్టణంలో నిర్మిస్తున్న జంక్షన్ నిర్మాణాలను ప్రజలకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా ఇబ్బందులు లేకుండా నిర్మాణాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు పేర్కొన్నారు.
దామెర మండల కేంద్రంలోని విత్తన షాపులతోపాటు ఊరుగొండ, కొగిల్వాయి గ్రామాల్లోని ఫర్టిలైజర్స్ అండ్ ఫెస్టిసైడ్స్ దుకాణాలను మండల వ్యవసాయ శాఖ అధికారి రాకేష్ శుక్రవారం తనిఖీ చేశారు.
Warangal | ఇటీవల అనారోగ్యంతో మండలంలోని మధిర మందపల్లి గ్రామానికి చెందిన బూర్గుల యువరాజు (40) మరణించారు. విషయం తెలుసుకున్న 2000-01 పదవ తరగతి మిత్ర బృందం రూ. 45 వేలు వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు.
Warangal | వరంగల్ సీకేఎం హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం బాలింత ప్రాణం మీదకు వచ్చింది. బాలింత పొట్ట భాగం విపరీతంగా ఉబ్బి ఉండడంతో వైద్యుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హాస్పిటల్ భవనం ముందు ధర్నా చ�
Hanmakonda | కాంగ్రెస్ పార్టీకి పెద్దలపై ప్రేమ కురిపిస్తూ, పేదలపై ప్రతాపం చూపుతోందని, కూరగాయలు అమ్మేవారి జీవితాలను కూల్చుతున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ మండిపడ్డారు.