వరంగల్ అర్బన్ : నకిలీ శానిటైజర్ అమ్ముతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వరంగల్లో శుక్రవారం చోటుచేసుకుంది. నిందితుల వద్ద నుండి రూ. లక్ష విలువైన శానిటైజర్ను స్వాధీనం
వరంగల్ రూరల్ : జిల్లాలోని పర్వతగిరి మండలంలో అర్హులైన కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆదివారం రూ.91.10 లక్షలను పంపిణీ చేశారు. మొత్తం 91 మంది లబ్దిదారులకు ఎమ్�
వరంగల్ రూరల్ : జిల్లాలోని వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కొవిడ్-19తో వృద్ధ దంపతులు మృతిచెందగా వారి కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. రిటైర్డ్ స్కూల్ టీచ
అవకాశాన్ని నిలుపుకోవాలి: మంత్రి ఎర్రబెల్లి పిలుపు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన వరంగల్ టీఆర్ఎస్ కార్పొరేటర్లు వరంగల్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డి�
మంత్రులు | గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు.
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతుంది. మొత్తం 66 డివిజన్లకు గాను 27 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో టీఆర్ఎస్ 23 డివిజన్లల�
సీపీ తరుణ్ జోషి |మున్సిపల్ ఓట్ల లెక్కింపు అనంతరం నిర్వహించే విజయోత్సవ ర్యాలీలపై నిషేధాన్ని విధిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారు.
వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 30: రాష్ట్రంలో వైద్య సేవల విస్తరణలో మరో ముందడుగు పడింది. కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో రూ.150 కోట్ల వ్యయంతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సాధారణ వైద్యసేవలను అధికారులు శ
జోరుగా ఓటింగ్| రాష్ట్రంలో మినీ పురపోరు ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే మున్సిపాలిటీల్లో జోరుగా ఓటి�
పోలింగ్| మినీ పురపోరు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయన్నే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కరోనా నిబంధనలు