పేదరికంతో నిలుపుకోలేని ప్రాణం గుండె సంబంధిత వ్యాధితో మహిళ మృతి రోడ్డున పడిన ముగ్గురు ఆడపిల్లలు ఆపన్నులు ఆదుకోవాలని వేడుకోలు నెక్కొండ, జూలై 9: పేదరికం ఆ కుటుంబానికి శాపమైంది. కూలీనాలి చేసి జీవనం సాగిస్తు�
హెల్ప్లైన్ నంబర్లు 0870-2540345, 9154252936 వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ బీ గోపి ఖిలావరంగల్, జూలై 9 : జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు �
అధ్వానంగా ఎన్హెచ్ 365 పంథిని, ఇల్లంద-వర్ధన్నపేట మధ్య ఇటీవలే బీటీ లేయర్ పది రోజులకే పాడైన రోడ్డు నాసిరకం పనులతో చేతులు దులుపుకున్న కాంట్రాక్టర్ పట్టించుకోని ఎన్హెచ్ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్
ఆటో సీజ్.. ముగ్గురిపై కేసు హసన్పర్తి, జూలై 9: అక్రమంగా తరలిస్తున్న ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని హసన్పర్తి ఎస్సై రవికిరణ్, టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రవికిరణ్ కథనం ప్రకారం.. అనంత�
నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు చర్యలు జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మేయర్ గుండు సుధారాణి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలి గ్రేటర్ కమిషనర్�
మహబూబాబాద్ : కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలోని కాకతీయ రాజులు నిర్మించిన ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఈ సం
హైదరాబాద్ : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. కాకత�
రాష్ట్రంలో 8వ విడుత హరితహారంలో 19.54 కోట్ల మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యమని ఫారెస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి అన్నారు. గురువారం ఆమె సీవోఎఫ్ ఆశాలత, డీఎఫ్వో అర్పణతో కలిసి మండలంలోని దబీర్పేట, క
సామాన్యుల నడి విరిసేలా పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి డిమాండ్ చేశారు. గ్యాస్ ధర పెంపును వ్యతిరేకిస్తూ వరంగల్ ప్రధాన తపాల�
కాకతీయ వైభవ సప్తాహంలో భాగంగా మంత్రి కేటీఆర్ గురువారం కాకతీయుల చరిత్రను తెలియజేసే ఫొటో ఎగ్జిబిషన్ను వరంగల్లో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏడు శతబ్దాల చరిత్ర కలిగిన కాకతీయు�
వరంగల్ : కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు ప్రభుత్వం వారం రోజులపాటు కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహిస్తున్నది. ఏడురోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను కాకతీయుల 22వ తరం వారసుడు కమల్చంద్ర భంజ్దే�
Kamal Chandra Bhanj deo | కాకతీయుల వారసుడు 700 ఏండ్ల తర్వాత ఓరుగల్లు గడ్డపై అడుగుపెట్టాడు. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు ప్రభుత్వం వారం రోజులపాటు కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహిస్తున్నది. ఏడురోజులపా�
ఓరుగల్లును రాజధానిగా చేసుకొని సువిశాలమైన సామ్రాజ్యాన్ని ఏలిన కాకతీయ చక్రవర్తుల పాలనాకాలం దేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. 9వ శతాబ్దంలో రాష్ట్రకూటుల సేనానులుగా తమ రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టిన కాకతీయు�
కాకతీయ వైభవ సప్తాహం వేడుకలను గురువారం నుంచి 13వ తేదీ వరకు ఏడుతరాలకు గుర్తుండేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ తెలిపారు. సప్తాహం కా ర్యక్రమ వివరాలను బుధవార�