జిల్లా ప్రజలకు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్తో కలిస�
రాష్ట్రంలోని ప్రజల కంటి సమస్యలను దూరం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మరోసారి ‘కంటి వెలుగు’ నిర్వహణకు ఆదేశాలు జారీ చేశారు. తొలి విడుత 2018 ఆగస్టు 15న ప్రారంభించగా జిల్లాలోని 174 పంచాయతీల పరిధిలో ఉన్న 1,70,809 మందిక
చారిత్రక కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం సమీపంలో అతి పురాతన కేశవమూర్తి ఆలయం ఉన్నది. చుట్టూ పంటపొలాల మధ్య శిథిలావస్థలో భూమిలో కూరుకుపోయి కనిపిస్తున్నది. ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, మండపాలున్నాయి. మండప స్తంభ�
మండలంలోని ఊకల్ నాగేంద్రస్వామి ఆలయంలో మంగళవారం శ్రీ వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. ఉదయం స్వామి వారికి అభిషేకం, అలంకరణ, మూలమంత్ర హోమాలను అర్చకులు సుదర్�
రంగల్ నిట్లో ఉద్యోగాల జాతర సాగుతున్నది. గత ఆగస్టు నుంచి ఈనెల 24 వరకు వెయ్యి మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్టు నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు
Minister Dayakar Rao | సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గన్నీ సంచులకు డబ్బుల చెల్లింపుల అంశంపై తెలుసుకునేందుకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను వరంగల్ మార్కెట్ కమిటీ అధికారులతో పాటు చాం బర్ ప్రతినిధులు గురువారం సందర్శించా
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. స్వచ్ఛసర్వేక్షణ్ 2.0 పేరుతో ప్రకటించిన తాజా అవార్డుల్లో రాష్ట్రంలోని ఏడు మున్సిపాలిటీలు ఎంపికయ్యాయి. ఈ మేరకు స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర�
జిల్లా ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 15 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.50లక్షలతో జీప్లస్-3లో అధునాతన వసతులతో ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఎస్పీ కార్యాల యం పనులు ఇప్పటికే 50 శాతం పూర్తయ�
రాష్ట్రంలోని ప్రజలకు కంటి సమస్యలను దూరం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇటీవల ఆదేశాల జారీ చేశారు. తొలి విడుత 2018 ఆగస్టు 15న ప్రారంభించగా 3,24,644 మందికి అత్య�