రోడ్డెక్కిన రైస్మిల్లర్లు, కార్మికులు హనుమకొండలో భారీ ర్యాలీ, ధర్నా హనుమకొండ, జూలై 20: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బియ్యం సేకరణలో కొర్రీలు పెట్టడంతోపాటు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల రైస్మిల్ పర
వరంగల్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని పెంచి పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. కేంద్రం విధానం వల్ల పాలు, పాల ఉత్పత్తి ఉపకరణాల ధరలు పెరగడంపై నిరసనలు చే
వెంకటాపూర్, జూలై 17: మండలంలోని పాలంపేట రామప్ప దేవాలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. వేలాది మంది భక్తులు సందర్శించారు. ఆలయంలోని రామలింగేశ్వరుడికి పూజలు చేశారు. ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ తీర్థ
కాజీపేట, జూలై 17 : ప్రతి కాలనీలో స్థానికులు సమష్ఠిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కాజీపేట సీఐ గట్ల మహేందర్రెడ్డి సూచించారు. కాజీపేట 61వ డివిజన్ పరిధిలోని వెంకటాద్రినగర్కాలనీలో ఆదివారం సాయంత్రం కా
భూపాలపల్లి రూరల్, జూలై 17: జిల్లా కేంద్రంలో ఆదివారం నీట్ ప్రశాంతంగా జరిగింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ వైద్య విద్య ప్రవేశాలకు జాతీయ స్థాయిలో అర్హత పరీక్షను ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 వర�
వరంగల్ చౌరస్తా, జూలై 17: ఇంటి కప్పు కూలి గాయాలపాలైన క్షతగాత్రులకు వైద్య సేవలందిం చడానికి నగదు వసూలు చేసిన ఎంజీఎం దవా ఖాన క్యాజువాలిటీ ఉద్యోగిపై 13వ డివిజన్ కార్పొరేటర్ సురేశ్ జోషి సూపరింటెండెంట్కు ఫి�
జనగామ చౌరస్తా, జూలై 17 : జిల్లా కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో మసురం పుల్లయ్య 92వ జయంతి సందర్భంగా మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి చిత్రలేఖనం పోటీలు ఆదివారం ముగిశాయి. హైస్కూల్ స్థాయి విద్యార్థ�
మూడు రోజులపాటు నిర్వహణ రోజుకు రెండు సెషన్లలో పరీక్ష హాజరు కానున్న 13,695 మంది విద్యార్థులు హనుమకొండలో 9, నర్సంపేటలో 2 కేంద్రాల ఏర్పాటు హనుమకొండ సిటీ, జూలై 17: బీటెక్లో ప్రవేశాల కోసం 18 నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్ న�
బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి కాన్వాయ్ నుంచి చెరువు, మత్తడి పరిశీలన ఆత్మకూరు, జూలై 17: కటాక్షపురం పెద్ద చెరువు బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరైనట్లు సీఎం కేస�
పరామర్శించి.. ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి తక్షణ సాయం కింద ములుగు జిల్లాకు రూ.2.5కోట్లు భూపాలపల్లికి రూ.2కోట్లు, మహబూబాబాద్కు రూ.1.50కోట్లు ములుగుకు బస్ డిపో, మున్సిపాలిటీ చేస్తానని హామీ వరద ముప్పు తప్పే వరకు �
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ఐనవోలు మల్లన్నకు ప్రత్యేక పూజలు ఆలయంలో మొక్కలు నాటిన ఎంపీ పాల్గొన్న చీఫ్ విప్ దాస్యం, ఎమ్మెల్సీ పోచంపల్లి, ఎమ్మెల్యే అరూరి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీంద�
హైదరాబాద్ : వరంగల్లో వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ వరంగల్ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలతో కలిగిన నష్టం వివరాలను త