చారిత్రక వరంగల్ నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అడుగులు వేస్తున్నారు. ప్రతి మూడు డివిజన్లకు ఒక నర్సరీ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదే�
వర్ధన్నపేట నియోజ కవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. మండలంలోని మంగ్త్యా తండా, బూరుగుమళ్ల, చ�
‘రాష్ట్ర ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2.25 లక్షల ఉద్యోగాలిచ్చింది. ప్రైవేట్ సెక్టార్లో 17 లక్షలు జాబ్లు కల్పిం చింది. కేంద్రం ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగా లు పోయేలా ప్రైవేట
ప్రజలకు పరిపాలనను దగ్గరగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారుల సమీకృత కా ర్యాలయాల సముదాయ భవనాలను నిర్మిస్తున్నది. వరంగల్ జిల్లా కలెక్టరేట్ భవన నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసేలా జిల్లా
ఇటీవల ఆర్థిక సమస్యలతో స్వర్ణకారుడు ఉప్పుల సతీశ్-స్రవంతి దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో అనా థలైన ఇద్దరు చిన్నారులకు కుటుంబసభ్యుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ బీ గోపి సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో అధికారులు, మిల్లర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
విద్యార్థులు సోదరభావంతో మెలగాలని ఏసీపీ గిరికుమార్ అన్నారు. ఫార్మసీ కోర్సుల్లో నూతన ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఉర్సు బైపాస్ రోడ్డులోని తాళ్ల పద్మావతి కళాశాలలో చైర్మన్ తాళ్ల మల్లేశం ఆధ్వర్యంలో �
మండలంలోని లక్నెపల్లి గ్రామ శివారు బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలకు చెందిన కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి మంద శ్రీధర్కు కల్పఆచార్య
ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై బల్దియా గ్రీవెన్స్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రతి గ్రీవెన్స్ మారిదిగానే ఈ సారి సైతం టౌన్ ప్లానింగ్ విభాగంపై సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. కాలనీల్లో కనీస వ
minister dayakar rao | పర్వతగిరి శివాలయంలో ధ్వజారోహణ కార్యక్రమం కనుల పండువలా సాగింది. కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరై, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అభ