ఫేక్ డాక్టర్తోపాటు ల్యాబ్ టెక్నీషియన్ను అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు రూ.1.90 లక్షల నగదు స్వాధీనం సీపీ తరుణ్జోషి వివరాల వెల్లడి ఫేక్ డాక్టర్తోపాటు ల్యాబ్ టెక్నీషియన్ను అరెస్టు చేసిన టా�
Warangal | రంగల్ (Warangal), మహబూబాబాద్ జిల్లాల్లో దంచికొట్టింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కుండపోతగా వర్షం కురవడంతో రెండు జిల్లాల్లో
రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాల్లో సాగు చేసే వరంగల్ చపాట రకం మిర్చికి భౌగోళిక గుర్తింపు (పేటెంట్) సాధించేందుకు శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ�
ములుగు : జిల్లాలోని పందికుంట స్టేజి వద్ద సోమవారం రాత్రి దుండగులచే హతమార్చబడిన ప్రముఖ న్యాయవాది, మైనింగ్ వ్యాపారి మూలగుండ్ల మల్లారెడ్డి మృతదేహానికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యులు పోస్టు�
వరంగల్ : టీఆర్ఎస్ పాలనలోనే యాదవులు అభివృద్ధి చెందారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హనుమకొండలోని కేఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ సన్మాన కార్యక్రమంల�
రామప్ప ఆలయ నిర్మాణానికి వాడినవిగా భావిస్తున్న రాళ్లు పాలంపేటలోని రామప్ప సరస్సు మత్తడి ప్రవాహంలో బయటపడుతున్నాయి. వరుసగా మూడేళ్లుగా సరస్సు మత్తడి పోస్తుండడంతో రాళ్లపైన మట్టి కొట్టుకుపోయి వెలుగుచూస్తు�
ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులో ఉంచడంతోపాటు వైద్యులు, సిబ్బందిని నియమిస్తున్నది. దీంతో ‘న
ప్రభుత్వ అనుమతి లేకుండా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఇర్ఫాన్ జిల్లాలోని రైస్మిల్లర్ల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) తీసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇర్ఫాన్�
నగరంలోని ఆలయాలు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభం కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయానికి భక్తులు పోటెత్తారు
వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం జి�
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఈఈఎస్ఎల్ ఎల్ఇడి వీధి దీపాల ప్రాజెక్ట్ లైట్లను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించా�
వరంగల్ : ఆగస్టు ఒకటో తారీకు నుంచి కాజీపేట రైల్వే జంక్షన్-బల్లార్షా మధ్య నూతన ఎక్స్ప్రెస్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ రైలు కాజీపేట రైల్వే స్టేషన్లో ప్రతి రోజు రాత్రి 10-50 నిమిషాలకు బయలుదేరి.. బల్లార్
వరంగల్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా గ్రేటర్ వరంగల్ 1, 2వ డివిజన్ల పరిధిలోని పెగడపల్లి గ్ర�
వరంగల్ : ఉపాధి హామీ పథకం అమలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి, కూలీల