నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం వెంకన్న ఆలయానికి మహర్దశ హామీ నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపిన ఎర్రబెల్లి రాయపర్తి, ఆగస్టు 10: వెంకటేశ్వపల్లిలోని స్వయంవ్యక్త శ్రీవెంక�
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఖుషీ జిల్లాలో 202 మందికి ప్రయోజనం ప్రస్తుతం విధుల్లో చేరేందుకు 182 మందికి అర్హత ఎంపీడీవోలకు రిపోర్టు చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఇప్పటికే 79 మంది విధుల్లో చేరినట్లు డీఆర్డీవో �
సీఎం కేసీఆర్ పాలనలోనే పండుగలకు గుర్తింపు దండెమ్మ తల్లి ఆశీస్సులతో అభివృద్ధి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తి, రంగాపురంలో బోనాలు ఎత్తుకున్న దయాకర్రావు పోచమ్మ ఆలయం వద్ద శివసత్తుల పూనకాలు, పోతరాజుల
వరంగల్ : స్వాతంత్య్ర సమరయోధుల గొప్పదనాన్ని నేటితరానికి తెలియజేయడానికే స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి మండలం ఆరెగూడ�
కేంద్రం ప్రభుత్వం తెచ్చిన ‘విద్యుత్ చట్ట సవరణ బిల్లు-2022’పై కరెంటోళ్లు మండిపడ్డారు. బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ టీఎస్పీఈ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ �
పెరికవాడ నాలాకు బల్దియా అధికారులు మార్కింగ్ మొదలుపెట్టారు. దశాబ్దాలుగా ఉన్న నాలా స్థలంలో రైల్వే శాఖ మూడో లైన్ నిర్మాణం చేపట్టడంతో పెరికవాడ నాలా పూర్తిగా కుదించుకుపోయింది.
8 నుంచి 22 వరకు వేడుకలు పంద్రాగస్టున అన్ని థియేటర్ల్లలో ‘గాంధీ’ సినిమా ప్రదర్శించాలి విద్యార్థులు వీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలి అధికారులతో సమావేశంలో కలెక్టర్ గోపి ఖిలావరంగల్, ఆగస్టు 6 : దేశానికి స్వా�
పల్లెల్లో భక్తుల కోలాహలం వెల్లివిరుస్తున్న మత సామరస్యం ఈ నెల 9న మొహర్రం పల్లెల్లో భక్తుల కోలాహలం మత సామరస్యానికి ప్రతీకగా, హిందూ ముస్లింలు కలిసి జరుపుకొనే మొహర్రం వేడుకలు పల్లెల్లో అత్యంత భక్తి ప్రపత్త�
సుపారీ ఇచ్చి లాయర్ మల్లారెడ్డి హత్య నేర పరిశోధనలో తేల్చిన పోలీసులు కీలకంగా వ్యవహరించిన నారక్కపేట ఆర్ఎంపీ నిందితుల అరెస్ట్, నలుగురు రిమాండ్ పరారీలో 11మంది కర్నూలు కిరాయి రౌడీలు ములుగు ఎస్పీ సంగ్రామ్�
‘వరాల తల్లీ దీవించు.. కోర్కెలు నెరవేర్చి చల్లగా చూడు’ అంటూ మహిళలు మనసారా వేడుకున్నారు. శ్రావణ శుక్రవారాన ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ వత్రాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు
నగరంలో శుక్రవారం జోరు వాన కురిసింది. దీంతో చైతన్యపురి, ఎస్బీహెచ్, కాకాజీకాలనీ, రెడ్డికాలనీ, ప్రశాంత్నగర్, భవానీనగర్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయం పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యా�
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఆంగ్ల బోధననూ ప్రారంభించింది. ‘మన ఊరు-మన బడి, మన బస్తీ-�
మంగళవారం రాత్రి హనుమకొండ, వరంగల్లో దంచికొట్టిన వాన భారీ ఉరుములు, మెరుపులతో హడలెత్తిన ప్రజలు నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు ఇళ్లలోకి చేరిన వరద సహాయక చర్యలు చేపట్టిన బల్దియా పునరావాస కేంద్రం ఏర్పాటు మహబూ�