వరంగల్ అండర్ రైల్వేగేట్ ప్రాంతంలో గొడవలు కామన్గా మారిపోయాయి. నిత్యం ఏదో పనిమీద వెళ్లిన తమ భర్తో.. లేక కుమారుడో క్షేమంగా ఇంటికి చేరేలా దీవించు దేవుడా అంటూ వేడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తమ తప్పు లే�
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో విద్యా రంగంలో తెలంగాణ ముందంజలో ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఇల్లంద ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశ�
అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ నెల 28 నుంచి రైతుబంధు సాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించింది. సంక్రాంతి పండుగలోగా రైతులందరి ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు వెల్లడించింది. వడ్డీ వ్యాప
నగరంలో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ను చక్కదిద్దిన అనుభవంతో వరంగల్లో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. జనవరి 1 నుంచి వరంగల్ కమిషనరేట్ పో
ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై వెంకన్న తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నందనం గ్రామంలోని వాగు నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు
మండలంలోని పెంచికల్పేట క్రాస్రోడ్డు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదేగ్రామానికి చెందిన రైతు మామిడి రాజిరెడ్డి (65) మృత్యువాత పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. రాజిరెడ్డి హుజూరాబాద్ వైప�
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. ఆదివారం 40వ డివిజన్లో రూ.50లక్షలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ మరుపల్ల రవితో కలిసి ఎమ్మెల్యే శంకుస�
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో శుక్రవారం సాంకేతిక సంబురం అంబురాన్నంటింది. మూడు రోజులపాటు జరుగునున్న టెక్నోజియాన్-2022కు దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి వేలాది మంది తరలివచ్చా�
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఆదివారం వరంగల్ పర్యటనకు వెళ్తారు. దేశంలోనే ప్రత్యేక న్యాయస్థానాల భవన సముదాయంగా ప్రసిద్ధి పొందిన వరంగల్-హనుమకొండ జిల్లా కోర్టును సందర్శిస్తారు.
Ramappa | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 28వ తేదీన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు. రామప్పను సందర్శించేందుకు
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని క్రీడాకారులకు అనుగుణంగా మైదానాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ క్రీడాకారులకు హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం ఆయన ఖిలావరంగల్ మైదానంలో మార్నింగ్ వాక్�
వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని కార్పొరేటర్ బస్వరాజు శిరీష అన్నారు. 25వ డివిజన్ నిజాంపుర కాలనీలోని డైమండ్ ఫంక్షన్ హాల్లో హనుమకొండలోని బాలాజీ దవాఖాన ఆధ్వర్యంలో ఆదివారం వైద్యురాలు పొన్నా�
మహిళా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఆశాలపల్లి గ్రామంలో రూ. 20లక్షలతో వేసిన సీసీ రోడ్డును ఆదివారం ప్రారంభించారు.