వరంగల్ : ఉపాధి హామీ పథకం అమలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి, కూలీల
కరోనా కారణంగా రద్దయిన పుష్పుల్ రైళ్లు మళ్లీ కూతపెట్టాయి. ప్యాసింజర్ రైళ్లను తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే బోర్డుకు పలుమార్లు విన్నవించడంతో సోమవారం వరంగల్-సికింద్రాబాద్, విజయవాడ
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు పారదర్శకంగా అందుతున్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధర్మాన్ని పాటిస్తుంటే ప్రతిపక్షాలు అబద్ధాలు �
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రికాషనరీ (బూస్టర్) డోస్పై ప్రత్యేక దృష్టి సారించింది. అర్హులైన వారందరికీ సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ అందించే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ క్ర�
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు.
వరంగల్ : జిల్లాలోని నర్సంపేటలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మొ�
Minister Errabelli Dayakar Rao | రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి
ప్రజలను జాగృతం చేసిన కవి సింహం పద్యమే ఆయన పదునైన ఆయుధం తెలుగు సినీ సాహిత్యానికి మకుటం నేడు దాశరథి కృష్ణమాచార్య జయంతి పద్యాన్నే పదునైన ఆయుధంగా చేసుకొని.. తెలంగాణ ప్రజల కన్నీళ్లనే ‘అగ్నిధార’గా మలిచి.. తెలం�
వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే ‘కాళేశ్వరం’తో కోటి ఎకరాలకు నీరు 44వేల చెరువులకు మిషన్ కాకతీయ ద్వారా మరమ్మతులు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ రైతుల వద్ద
ప్రతిపక్షాల తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలి సీఎం చొరవతోనే విలీన గ్రామాల అభివృద్ధి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఖిలావరంగల్, జూలై 21 : తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందంటే సీఎం కేస
పల్లె ప్రగతితో అద్భుత ఫలితాలు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ హసన్పర్తి మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం హసన్పర్తి, జూలై 21 : తెలంగాణలోని గ్రామాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని వర్ధన్నపేట ఎమ
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి గ్రామాల్లో వందశాతం పన్నులు వసూలు చేయాలి డీపీవో నాగపురి స్వరూపారాణి గీసుగొండ, జూలై 21: మొక్కలు నాటి సంరక్షించడం మనందరి బాధ్యత అని డీపీవో నాగపురి స్వరూపారాణి అన్నారు. మ�