వరంగల్ ఓ సిటీలో దళితబంధు యూనిట్ల పంపిణీ గురువారం పండుగలా జరిగింది. తూర్పు నియోజకవర్గానికి చెందిన 100మందికి కార్లు, ట్రాక్టర్లు, డోజర్లు, గూడ్సు వాహనాలు అందజేయగా లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక్క�
కాకతీయ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు మొదలుపెట్టింది. వచ్చే నెల ఏడో తేదీ నుంచి వారం రోజులపాటు వేడుకలను నిర్వహించనున్నది. ఈ ఉత్సవాల్లో కాకతీయుల వారసులను భాగస్వాములను చేయాలని భావిస్తున్నది.
వరంగల్ : ప్రొఫెసర్గా, తెలంగాణ సిద్ధాంత కర్తగా ప్రజల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నతుడు కొత్తపల్లి జయశంకర్ సార్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం జయశంకర్ వర్ధంతి సందర్�
అశ్రునయనాల మధ్య రాకేశ్ అంత్యక్రియలు కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు ఎంజీఎంహెచ్ నుంచి దబీర్పేట దాకా 60కిలో మీటర్లు కొనసాగిన అంతిమయాత్ర ప్రత్యేక వాహనంలో పార్థివదేహం తరల�
చివరి రోజు గ్రామసభల ఏర్పాటు పంచాయతీ సిబ్బందికి ఘన సన్మానం పల్లెల్లో ప్రజాప్రతిధుల పర్యటనలు మారిన గ్రామాల రూపురేఖలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి జేడీఏ ఉషాదయాళ్ నెక్కొండ, జూన్ 18: జిల్లాలో ఈ నెల 3
స్టేషన్ ఘన్పూర్, జూన్ 18 : దేశానికి అన్నం పెట్టే రైతులను, ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్న జవానులను మనం ఘనంగా జై జవాన్, జై కిసాన్ అంటుంటే మోదీ మాత్రం నై జవాన్, నై కిసాన్ నినాదం తీసుకువచ్చా�
రాకేశ్ అంతిమయాత్రలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్ చౌరస్తా, జూన్ 18: దామెర రాకేశ్ది ముమ్మాటికీ కేంద్రం చేసిన హత్యేనని ప్రజలు భావిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం ఎంజ�
పోచమ్మమైదాన్, జూన్ 18 : జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలను కల్పించేందుకు ఈ నెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎన్ మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. ము�
రాష్ట్రస్థాయిలో దవాఖానకు మొదటిస్థానం ఎక్కువ యూనిట్లు సేకరించినందుకు అవార్డు యువ నేతాజీ ఫౌండేషన్కూ బహుమతి వరంగల్ చౌరస్తా, జూన్ 18 : రక్త సేకరణలో వరంగల్ ఎంజీఎం దవాఖాన బ్లడ్ బ్యాంకు రాష్ట్రంలోనే ప్రథమ
సీఐ సత్యనారాయణ తొర్రూరు, జూన్18 : ప్రభుత్వం రోజుకో నోటిపికేషన్ జారీ చేస్తున్నది.. మీరు కన్న కలలు సాకారం చేసుకునేందుకు ఇదే మంచి తరుణం.. కష్టపడి చదివి కొలువులు సాధించాలి’ అని తొర్రూరు సీఐ సత్యనారాయణ ఉద్యోగా
పిల్లల చదువు, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి పల్లెప్రగతి ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ శశాంక మహబూబాబాద్ రూరల్,జూన్ 18 : గ్రామ ప్రజలు తమ పిల్లల పోషణ, చదువు, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ శశ�