‘కోతులు పోవాలె.. వానలు వాపస్ రావాలె’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. ఇందులో భాగంగా వానరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంకీ ఫుడ్ కోర్టు చిట్టడవిలా మారి కనువిందు �
Rains | ఆగ్నేయ ద్వీపకల్ప దిక్కున శనివారం నుంచి ఈశాన్య రుతుపవనాల వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయన
రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్ను నైపుణ్య, ఉపాధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. యువతకు ఉపాధి కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాన్ని పెంచేందుకు తెల�
చార్రితక వరంగల్ నగరాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. భద్రకాళి ఆలయం చుట్టూ మాడ వీధుల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది.
Minister Errabelli dayakar rao | పోలీసు వృత్తి అనేక ఒత్తిడిలతో కూడుకున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వృత్తిధర్మం కోసం కుటుంబాలను కూడా లెక్కచేయకుండా పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు.
Minister Errabelli Dayakar Rao | వరంగల్ - హనుమకొండలో రెండురోజుల పాటు నిర్వహించన్నుట్లు క్రెడాయ్ ప్రాపర్టీ షో-2022 రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ
‘రాష్ట్ర ప్రజలకు వంద శాతం శుద్ధజలం అందించడంలో మిషన్ భగీరథ ఇంజినీర్లు, సిబ్బంది చేస్తున్న కృషి అద్భుతం. ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ రూపొందించిన ఈ ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కడమే కాదు.. క
జిల్లాలో ఈ నెల 16న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్సామ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. తొలిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నార�
తెలంగాణకు గుర్తింపు తీసుకొచ్చిన ప్రసిద్ధ కవుల గొప్పదనం భావితరాలకు తెలిసేలా రాష్ట్ర సర్కారు విశేష కృషిచేస్తున్నది. తెలుగు సాహిత్యంలో అక్షర సేద్యం చేసిన బమ్మెర పోతన, తెలుగులో తొలి కవిగా ప్రఖ్యాతిగాంచిన
Woman Maoist | మెడికల్ ట్రీట్మెంట్ కోసం అడవిని వదిలి, ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళా మావోయిస్టుతో పాటు మరో ముగ్గురు సానుభూతి పరులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్గఢ్ నుంచి వైద్యానికి వ�