తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది పండుగకు శనివారం ఖానాపురం మండలంలోని ప్రతి ఇంట్లో ఘనంగా జరుపుకొన్నారు. మండలకేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్ ఆధ్వర్యంలో ఉగాది వ
ఆస్తులు ఆమ్ముకొని పేదలకు వైద్యసేవలు ఆయనకు గుర్తుగా ఏటా ఉగాది నాడు జాతర ముస్లింలు, హిందువుల ప్రార్థనలు మతసామరస్యానికి ప్రతీక బ్రిటిష్ పాలనలో తన ఆస్తులను అముకుని పేదలకు వైద్యసేవలందించిన ఫకీర్ షావలీని
కారకులందరిపై కఠిన చర్యలు బాధితుడికి మెరుగైన వైద్య సేవలందిస్తాం శానిటేషన్ కాంట్రాక్టు సంస్థను బ్లాక్ లిస్ట్లో పెడుతాం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎంజీఎంహెచ్లోని ఆర్ఐ�
వారంలో పనులు షురూ.. జిల్లాలో తొలి విడుత అభివృద్ధికి 223 పాఠశాలల ఎంపిక పన్నెండు అంశాలపై అవసరాల గుర్తింపు అంచనాలు రూపొందిస్తున్న ఇంజినీర్లు పాలనాపరమైన అనుమతులకు ఎంవోఎంబీ యాప్లో అప్లోడ్ ముందుగా పనులు ప్�
గవర్నర్ను అవమానించారనే బీజేపీ మాటలు అర్థరహితం ఆ పార్టీ మీటింగ్గానే రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం టూరిజం మంత్రి కిషన్రెడ్డి టూరిస్టుగానే వచ్చిపోయారు బీజేపీ నాయకులు చిల్లర మల్లర రాజకీయాలు మానుకోవాలి
పంచాంగ శ్రవణాలు, ధార్మిక కార్యక్రమాలకు ఏర్పాట్లు ఆలయాల్లో ప్రత్యేక పూజలకు సిద్ధమైన ప్రజలు తెలుగు వత్సరాది.. ఉగాది వచ్చింది.. శుభకృత నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్లవ నామ సంవత్సరం వెళ్లిపోయింది. సకల శ�
యాసంగి సీజన్లో రాష్ట్రంలోని రైతులు పండించిన ధాన్యాన్ని కొనే దాకా కేంద్ర ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తేలేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి హెచ్చరించారు.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్న చందంగా మారింది వరంగల్ పెరికవాడలోని ప్రజల పరిస్థితి. అభివృద్ధి పనుల పేరుతో రైల్వే శాఖ మూడో లైన్ నిర్మాణ పనులు చేపడుతూ దశాబ్దాల కాలంగా ఉన్న నాలాను పూడ్చివేసింది.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడులు, గురుకులాల్లో విద్యాబోధన అందిస్తున్నదని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ అన్నారు.
వేసవిలో పుచ్చకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. పోషకాలతోపాటు నీటిశాతం అధికంగా ఉండడంతో ప్రజలు విరివిగా కొనుగోలు చేస్తారు. దీంతో రైతులు పుచ్చసాగుపై దృష్టి సారిస్తున్నారు.
పల్లెలు సంపూర్ణ ప్రగతి సాధిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, అందుకే తెలంగాణ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా
ఓటర్ జాబితా సవరణ షెడ్యూల్ విడుదల ఈనెల 21న తుది జాబితా ప్రకటనకు సన్నాహకాలు ఖాళీగా ఉన్న 31 సర్పంచ్, 1125 వార్డు సభ్యుల స్థానాలు నాలుగు ఎంపీటీసీ స్థానాలు సైతం ఉమ్మడి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న ప�