యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరకు రాష్ట్రంలో పోరాటాన్ని ఆపేది లేదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ స్పష్టం చేశారు.
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో రోజుకు కనీసం 150 మంది కూలీలకు పనులు కల్పించాలని, సంఖ్య తగ్గితే చర్యలు తప్పవని డీఆర్డీవో సంపత్రావు హెచ్చరించారు.
నగరాభివృద్ధిలో మార్క్ కనిపించాలి కష్టపడిన వారికి టీఆర్ఎస్లో గుర్తింపు కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్ బాధ్యతల స్వీకరణ సభలో మంత్రి ఎర్రబెల్లి వరంగల్, ఏప్రిల్ 7 : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కీర్త
యాసంగి వడ్లు కొనుగోలు చేయాలనే డిమాండ్తో గులాబీ సైన్యం కేంద్రంతో సమరానికి సిద్ధమైంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మలి విడుత ఉద్యమ కార్యాచరణ ప్రకటించడంతో నేటి నుంచి ఈ నెల 11దాకా వరుస ఆందోళ
18 ఏళ్ల కిత్రం 25 మంది పిల్లలు, ఇద్దరు ఉపాధ్యాయులతో ప్రారంభమైన ఈ పాఠశాలలో ఇప్పుడు ఏటా ‘నో అడ్మిషన్' బోర్డే కనిపిస్తున్నది. ఇక్కడ అందుతున్న ఆంగ్ల మాధ్యమ బోధన కారణంగా ప్రతి తరగతి గది 50 నుంచి 60 మంది విద్యార్థుల�
రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో చల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాల్లో న�
అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూ రు చేస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని కటాక్షపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులతో ఆదివారం హనుమక�
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రూ. 1.80 కోట్ల నిధులతో పలు గ్రామాలకు మంజూరైన బీటీ, సీసీరోడ్ల నిర్మ
కేంద్రం దిగొచ్చి యాసంగిలో రైతులు పండించే ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసే వరకూ టీఆర్ఎస్ చేస్తున్న పోరాటం ఆగదని వర్ధన్నపేట ఎంపీపీ అన్నమనేని అప్పారావు అన్నారు. సోమవారం వర్ధన్నపేటలోని జాతీయ రహ�